BB1hACUr Exclusive

రూ. 47.66 లక్షల కోట్ల బడ్జెట్‌ను సమర్పించిన సీతారామన్…

వ్యయం పెరగడం, మూలధన వ్యయం మరియు సామాజిక రంగ పథకాలకు అధిక కేటాయింపుల కారణంగా 2024-25 బడ్జెట్ పరిమాణం 6.1 శాతం పెరిగి రూ. 47.66 లక్షల కోట్లకు చేరుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రుణాలు మినహా మొత్తం రసీదులు సవరించిన అంచనా రూ. 27.56 లక్షల కోట్లు, ఇందులో రూ. 23.24 లక్షల కోట్లు పన్ను వసూళ్లని తెలిపారు. మొత్తం వ్యయంపై సవరించిన అంచనా రూ. 44.90 లక్షల కోట్లని లోక్‌సభలో బడ్జెట్ […]

BB1hra3V International

భూటాన్ రాజు వాంగ్‌చుక్‌తో భారత విదేశాంగ కార్యదర్శి క్వాత్రా భేటీ …

విదేశాంగ కార్యదర్శి వినయ్‌ మోహన్‌ క్వాత్రా మంగళవారం భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నామ్‌గేల్‌ వాంగ్‌చుక్‌తో సమావేశమై ఇరు దేశాల మధ్య అద్వితీయమైన స్నేహబంధాన్ని మరింతగా పెంచే మార్గాలపై చర్చించారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీ.డీ.పీ. నాయకుడు షెరింగ్ టోబ్గే ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతదేశం నుండి మొదటి ఉన్నత స్థాయి పర్యటనలో క్వాత్రా మూడు రోజుల పర్యటనలో సోమవారం వచ్చారని తెలిపారు.ఈ పర్యటన భూటాన్ మరియు భారతదేశం మధ్య క్రమబద్ధమైన మార్పిడి స్థిరమైన […]

182831_thumb_665 Movies

బాక్సాఫీస్ ను బద్దలకొట్టిన హృతిక్ కొత్త మూవీ…

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన భారీ బడ్జెట్ హృతిక్ రోషన్ చిత్రం ఫైటర్ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు అనూహ్యంగా రూ. 24 కోట్లు రూపాయిలను సంపాదించిందిపెట్టింది. యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన పాజిటివ్ టాక్ కారణంగా రిపబ్లిక్ డే సెలవుదినంలో కూడా 70% కంటే ఎక్కువ ఆక్యుపెన్సి దక్కించుకుందని చెప్పవచ్చు. దీంతో దేశీయంగా రెండు రోజుల మొత్తం రూ.61 కోట్లకు చేరుకుంది. దేశీయంగా ప్రారంభ వారాంతంలో రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్లు రావచ్చని అంచనా. […]

WhatsApp Image 2024-01-26 at 7.23.26 PM Political

విపక్షాల ఇండియా కూటమికి మరో షాక్…

విపక్షాల ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. రెండు రోజుల వ్యవధిలోనే మూడవ కీలక నేత కూటమికి గుడ్బై చెప్పారు. బీహార్ రాష్ట్ర సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ లోక్సభ ఎన్నికల ముందు యూ- టర్న్ తీసుకొని బీజేపీతో చేరనున్నాయని గుసగుసలు వినబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి థాకూర్ కు ప్రదానం చేయాలని నిర్ణయించడంతో నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపడంతో ఈ వార్త రాజకీయాల్లో […]

pm-modi-PTI-1 National

ప్రధాని సూర్యోదయ యోజనకు వీరే అర్హులు…???

వినియోగదారులకు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను అందించడంపై దృష్టి సారించిన ‘ప్రధాని మంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సౌర విద్యుత్తును నేరుగా ఇళ్లకు చేరవేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని ప్రధాని తెలిపారు. ముఖ్యంగా పేద మరియు మధ్య-ఆదాయ వర్గాలకు వారి విద్యుత్ బిల్లులను తగ్గించడం ద్వారా సహాయం చేయడం లక్ష్యంగా కేంద్రం పెట్టుకుందని చెప్పవచ్చు.లబ్ధిదారుల కోసం రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ల ఏర్పాటుకు సాధారణ విధానం కోసం వివరించింది. ఆసక్తి ఉన్న లబ్ధిదారులు ఆమోదించబడిన […]

OIP (1) Political

రాజకీయ ప్రవేశం చేయనున్న నటి మీనా…

తన నటనతో తెలుగు, తమిళ, మలయాళం సినిమా రంగములలో పేరుతెచ్చుకొని, ప్రజాధారన పొందిన సినీ నటి మీనా ఇప్పుడు రాజకీయ ప్రవేశంచేయబోతున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీలో బీ.జే.పీ. కేంద్ర సమాచార ప్రసార శాఖ సలహా మంత్రి ఎల్. మురుగన్ ఆద్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నటి మీనా ను పిలవడంతో ఆమె బీ.జే.పీ. లోకి వెళ్లే అవకాశాలున్నాయని పలు వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ తో కలిసి వేడుకలో పాల్గొనడంతో ఆ పార్టీలో […]

AA1n1B8h Exclusive

రామమందిరం కార్యక్రమానికి ఎంఎస్ ధోనీ రాక…

జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిరం ప్రాణ్‌ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానం అందుకున్న మూడో క్రికెటర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిలిచాడు. ప్రపంచ కప్ విజేత కెప్టెన్‌కు రాంచీలోని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (JSCA) స్టేడియంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సహ-ప్రావిన్స్ కార్యదర్శి ధనంజయ్ సింగ్ మరియు BJP నాయకుడు కర్మవీర్ సింగ్ ఆహ్వానాన్ని అందజేశారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీ.జే.పీ. కర్మవీర్ జీ, రాష్ట్రీయ స్వయం సేవక్ […]

OIP (5) Exclusive

24 గంటల్లో కొత్త కోవిడ్ కేసులు నమోదు….!!! మరణాలేన్నంటే…???

భారతదేశంలో 24 గంటల వ్యవధిలో కరోనా వైరస్ కేసులు కొత్తగా 609 నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెళ్లడించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ప్రస్తుతం భారతదేశం యొక్క క్రియాశీల కోవిడ్-19 కేసులు 3,368 వద్ద చేరుకుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో ఆరు మరణాలు నమోదయ్యాయని… కర్ణాటక నుండి ఒకటి, కేరళ నుండి రెండు మరియు పశ్చిమ బెంగాల్ నుండి మూడు సంబంవించాయని వెళ్లడించింది. దేశం మొత్తం మరణాల సంఖ్య 5,33,412 […]

jl Viral

16వ అంతస్తు నుంచి దూకి కుటుంబం ఆత్మహత్య…

ఢిల్లీ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక తల్లి తన బిడ్డతో కలిసి తను నివాసముటున్న అపార్ట్ మెంట్ నుంచి దూకి ఆత్మ హత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానిక బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఆ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతులను ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… ఆమె కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో భాదపడుతూ… మనస్థాపానికి గురయ్యి 16 వ […]

OIP (10) Exclusive

గుజరాత్‌లో యూ.ఏ.ఈ. అధ్యక్షుడికి ఉత్సవ స్వాగతం…

గుజరాత్ వైబ్రంట్ గ్లోబల్ సమ్మిట్ పదో ఎడిషన్‌కు ముందు ఉత్సవ ప్రదర్శన ప్రారంభమైందని కేంద్ర మంత్రి మోడీ అన్నారు. ఈ ప్రదర్శనలో మొత్తం 20 దేశాలు పాల్గొంటున్నాయని కేంద్ర ప్రభుత్వం వెళ్లడించింది. ప్రధాన శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో 2024ను ఘనంగా ప్రారంభించారు. గుజరాత్‌లో యూ.ఏ.ఈ. అధ్యక్షుడికి ఉత్సవ స్వాగతం పలికారు.