toe-tag-body Crime

అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఢీ కొట్టిన వాహనం…

సామర్లకోట పట్టణంలో ధారుణ ఘటన చోటు చేసుకుంది. సామర్లకోట మునిసిపల్ అవుట్ సోర్సింగ్ మిర్యాల రాజు(35) గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీ కొట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆయన విధ నిర్వహణలో భాగంగా పెద్దాపురంలో మోర్ మార్కెట్ ఎదురుగా రోడ్లు శుభ్రపరిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో అతనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ… మృతి చెందాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాపతు చేస్తునట్లు […]

OIP (16) Political

వైసీపీ కి షాకిచ్చిన బోప్ప భవనకుమార్…

విజయవాడలోని వై.సీ.పీ. అధ్యక్షుడు బోప్ప భవనకుమార్ వై.ఎస్.ఆర్.సీ.పీ. కి షాక్ ఇచ్చారు. ఇటీవల టీ.డీ.పీ. పార్టీ తో చర్చలు జరిపారు. ఈ సందర్బంగా ఆయన తెలుగు దేశంలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయన ఈ నెల 21 వ తేదీనా పార్ధ సారథితో పాటు ఆ పార్టీ లోకి చేరనున్నట్లు వెళ్లడించారు. ఆయన మాట్లాడుతూ… రాజధాని విషయంలో తానేంతో మానసిక వేదనలను ఎదుర్కున్నానని అన్నారు. ఏదో ఆశించి నేను ఈ పార్టీలో చేరలేదని […]

OIP (15) Political

టీ.డీ.పీ పార్టీలోకి 80 మంది చేరుక…!!!

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ యువగలం పాద యాత్ర చేపట్టినప్పటి నుంచి ప్రజల్లో బాగా చేరువయ్యి ప్రజా ధారణ బాగా పెరింగింది. అందుకు నిదర్శనంగా రోజు రోజుకు టీ.డీ.పీ పార్టీలోకి యువకులు, వేరే పార్టీ నాయకులు చేరుతున్నారు. ప్రస్తుతం కాకునాడ జిల్లాకు చెందిన పిఠాపుర పట్టణంలో 1 మరియు 30 వార్డుల నుంచి బీ.జే.పీ. నుండి బోడపాటి అనురాధ కనకరాజు మిత్రబృందం, అంబేడ్కర్ యూత్ నుంచి 80 మంది […]

WhatsApp Image 2024-01-17 at 7.55.36 PM Political

వై.సీ.పీ. రాజీనామా పై వాసంశెట్టి సుభాష్ నిర్ణయం…

బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వై.సీ.పీ. కి వాసంశెట్టి సుభాష్ రాజీనామాచేస్తన్నట్లు మరియు పార్టీ మార్పుపై త్వరలో నిర్ణయం తీసుకుంటున్నట్లు పాత్రికేయుల సమావేశంలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. స్థానిక నాయకత్వం తనని తన కుటుంబాన్ని తమ కార్యకర్తలని ఎంతో ఇబ్బందికి గురి చేసిందని ఇంతకాలం ఎంతో ఓపికతో సహించామని తెలిపారు. కోనసీమ అల్లరిలో కూడా అన్ని కులాల వాళ్ళు ఎంతో ఇబ్బందులకు గురయ్యారనిఅన్నారు. అప్పటి ఎస్.పి. సుధీర్ కుమార్ రెడ్డి కలవడం జరిగిందని ఆయన సానుకూలంగా […]

WhatsApp Image 2024-01-17 at 5.24.54 PM Political

జగన్ కు షాక్ ఇవ్వబోతన్న సునీత…

ఏ.పీ.లో వై.సీ.పీ. చీఫ్ రాష్ట్ర సీ.ఎం. జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి వై.ఎస్. వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు. ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు తెలిపారు. షర్మిల పీ.సీ.సీ. అధ్యక్షురాలుగా ఏ.పీ. లో చక్రం తిప్పబోతున్న సమయంలో సునీత కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలనుకోవడం రాజకీవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. వివేకానంద రెడ్డి హత్య తరువాత ఆమె కుమార్తె సునీతా […]

పవన్‌ కళ్యాణ్‌ ప్రభలు

జగ్గన్నతోట ప్రభల తీర్తం ప్రభలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఫొటోలతో ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలో అంబేద్కర్‌ కోనసీమ జిల్లా జగ్గన్నతోట ప్రభల తీర్తానికి ఓ ప్రత్యేకత ఉంది. కొత్తపేట, అంబాజీపేట, రావులపాలెం, మామిడికుదురు, సఖీనేటిపల్లి, మలికిపురం మండలాల్లో సుమారు 120 గ్రామాల నుంచి ప్రభల ప్రతిమలను ఊరేగిస్తారు.

OIP (13) Exclusive

పేకాట కోడిపందాల ఆటగాల్లను అదుపులో తీసుకున్నా పోలీసులు…

కాకినాడ జిల్లా పెడపూడి మండలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పేకాట, కోడిపందాల శిబిరాలపై వివిధ గ్రామాల్లో మూడు రోజులుగా పోలీసులు దాడులు నిర్వహింస్తున్నారు. ఇందులో భాగంగా 41 మందిని అరెస్ట్ చేసి 16 కొళ్లలను, 16 కోడి కత్తులను, దాదాపు 15760 రూపాయిల నగదును వారినుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా పెదపూడి ఎస్.ఐ. శోభన్ కుమార్ మాట్లాడుతూ… నిందితులను అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తరలించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

WhatsApp Image 2024-01-16 at 7.54.42 PM Kakinada

కొల్లు వెంకన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు…

కాకినాడ జిల్లాకు చెందిన కాజులూరు మండలం అయితపూడి గ్రామంలో కొల్లు వెంకన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తొలత సంక్రాంతిని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాంగా మాజీ సర్పంచ్ కొల్లు వెంకటేశ్వరరావు, ఇతర కుటుంబసభ్యులు పరిసర గ్రామాలకు చెందిన సుమారు 500 మంది నిరుపేదలకు దుస్తులు, పండ్లు, మిటాయిలు వారి చేతుల మీదుగా పంపిణీ చేసారు. మహిళలకు చీరలు, పురుషులకు దుప్పట్లు, లుంగీ, తువాళ్ళు అందజేశారు. దివంగత […]

WhatsApp Image 2024-01-16 at 6.25.31 PM Konaseema

జనసంద్రంగా మారిన ప్రబల తీర్థ యాత్ర…

బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపుంలో అతి పురాతనమైన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగ్గన్న తోట తీర్థ యాత్ర జనాలతో జనసంద్రంగా మారింది. లక్షలాదిమంది జనం ఈ ప్రబల తీర్థాన్ని సందర్శించడం జరిగింది. ఉదయం నుంచి బయలుదేరిన ప్రభలు జగన్ తోటలో కొలువుదీరి అనంతరం తిరిగి వెళ్లడం భక్తులను విశేషంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ముక్కామల, గంగలకుర్రు, వ్యాఘ్యేశ్వరం, గంగలకుర్రు అగ్రహారం, నుంచి వచ్చి న జనాలు ప్రభలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

WhatsApp Image 2024-01-16 at 5.37.08 PM Exclusive

నాసిన్ అకాడమీ ప్రారంభోత్సవంలో నరేంద్ర మోదీ…

శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, పాలసముద్రం లో నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ & నార్కోటిక్స్) అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధానమంత్రి తో పాటు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.ఏ. నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరి, […]