OIP (4) Political

జనసేనలోకి బారి చేరిక…

జనసేన పార్టీకి ప్రాజాధారన పెరిగి బారీగా జనాలు చేరుతున్నారు. ఇదే తోవలో డార్టర్ బీ.ఆర్. అంబెత్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలంతో వెచేరు గ్రామంలో ఆ పార్టీ నాయకులు వార అబ్బులు ఆధ్వర్యంలో 50 మంది పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమానికి ఆ నియోజక వర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా ఆయన వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆ కార్యాక్రమానికి జనసేన నాయకులు వార అబ్బులు, వెలిచేరు […]

OIP (3) Political

రాజమండ్రి లో జనసేన పార్టీ నాయకుడికి స్వాగతం…

రాజానగరం లో జనసేన పార్టీ ఇంన్చార్జ్ బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ కు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో కలిసి ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో జనసేనా పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ సతీమణి ఇటీవల మరణించాడు. ఆయన కుటుంబాన్ని పరామర్శించాలని రాజమండ్రి వచ్చిన ఆయన్ని పుష్ప గుచ్చం ఇచ్చి ఆహ్వానిచ్చారు. తదనంతరం ఆయన వారిని కలిసి ప్రగాడ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా […]

WhatsApp Image 2024-01-18 at 3.48.59 PM Kakinada

పెద్దాపురంలో ఘనంగా ఎన్టీఆర్ 28వ వర్ధంతి…

పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. పెద్దాపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కలిసి సామర్లకోట పట్టణంలోని మటన్ సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన అభిమానులు రక్త దానం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన […]

WhatsApp Image 2024-01-18 at 4.49.50 PM Exclusive

ఆపదలో ఆపన్న హస్తం….

సేవ్‌ ద పీపల్‌ ఆర్గనేజేషన్‌ ప్రతినిధులు నిరుపేదలకు నిత్యవసర వస్తువులను సమకూర్చి ఉదారతను చాటుకున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి సుమారు 15 ఏళ్ల క్రితం కూలి పనులకు వలస వచ్చి అనారోగ్యం భారినపడిన నిరుపేద పార్వతి రాయ్‌ కుటుంభానికి ప్రతినెల ఈ ఆర్గనేజేషన్‌ బియ్యం, కిరాణా, మందులు సమకూర్చుతున్నారు. 2024 జనవరి నెలకు ఆర్గనేజేషన్‌ మెంబర్‌ హేన నిత్యవసర వస్తువులను సమకూర్చారు. సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ సుంకర సుదీర్‌ సమక్షంలో వాటిని నిరుపేద కుటుంభానికి అందజేశారు. ఈ […]

WhatsApp Image 2024-01-18 at 2.02.43 PM Political

ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా పేదలకు వస్త్రాలు పంపిణీ… – కొండబాబు –

సినీరంగంలో మరియు రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన చరిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుని కాకినాడ సిటీ మాజీ శాసన సభ్యులు వనమాడి కొండబాబు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు వర్ధంతిని పురస్కరించుకుని కాకినాడ సిటీ నియోజకవర్గం సంతచెరువు సెంటర్ నందు ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి […]

WhatsApp Image 2024-01-18 at 12.45.17 PM Kakinada

విద్యా శాఖ అధికారికి ఎస్.ఎఫ్.ఐ. మండల కార్యదర్శి వినతిపత్రం…

శుభానికేతన్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి…రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా స్కూల్ కు ఈ నెల 11నుండి 21 వరుకు సంక్రాంతి సెలవులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయినా సరే కాకినాడ రూరల్ మండలం సర్పవరం లో గల శుభానికేతన్ స్కూల్ పండుగ ముందు రోజు 13వ తేదీ వరుకు స్కూల్ నడపింది. పండుగ తరువాత నేడు కూడా ప్రభుత్వం సెలవులు పెంచిన సరే ప్రభుత్వ నిబంధనల పాటించని శుభానికేతన్ స్కూల్ పై గతంలో కూడా […]

WhatsApp Image 2024-01-18 at 11.56.44 AM Political

అంగన్వాడీల సమస్యల పై కేంద్రమంత్రికి వినతి పత్రం…

రాష్ట్రంలో అంగన్వాడీలు గత 37 రోజులుగా నిరవధికంగా, విశ్రాంతి లేకుండా వారి డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని భారతీయ జనతా పార్టీ వినతి పత్రం ద్వారా కేంద్ర మహిళా శిశు సంక్షేమం అభివృద్ధి శాఖ సహాయ మంత్రి ముంజుపారా మహేంద్ర బాయ్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వికసిత్ భారత్ సంకల్పయాత్ర లో భాగంగా జిల్లాలో పర్యటించి రాత్రి కాకినాడలో బస చేశారు . ఈ సందర్భంగా భారతీయ జనతా […]

WhatsApp Image 2024-01-18 at 11.54.09 AM Political

షోకాజ్ నోటీసుల్లో అంగన్వాడీలు…

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చమని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ వర్కర్లు చేపట్టిన న్యాయ పోరాట దీక్ష 37వ రోజుకు చేరుకుంది. ఈ నేపధ్యంలో తుని పట్టణంలో జీ.ఎన్.టీ. రోడ్డు ఆవరణలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఇటీవల ఐ.సీ.డీ.ఎస్. ప్రాజెక్ట్ పరిధలో అధికారులు అంగన్వాడీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసారు. కాని వారు వాటిని తీసుకోవడానికి నిరాకరించడంతో వాటిని పోస్ట్ ద్వారా పంపించినట్లు తెలిపారు.

ys Political

భాత్యతలు చేపట్టబోతున్న షర్మిల…

ఇటీవల కాంగ్రెస్ పీ.సీ.సీ. చీఫ్ గా వై.ఎస్. షర్మిలాను నియమించడం జరిగింది. అయితే ఆంద్ర ప్రదేశ్ లో ఎన్నికలు దృష్య కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాంగా వై.ఎస్. షర్మిలా ఈ నెల 21 వ తేదీనా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పీ.సీ.సీ. అధ్యక్షరాలుగా బాధ్యతలు చేపట్టనున్నారని వెళ్లడించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు రానున్నట్లు తెలిపారు.

WhatsApp Image 2024-01-18 at 10.17.35 AM Political

అనపర్తి లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు…

తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అనపర్తి మడలం రామవరంలో ధివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ వేడుకకు టీ.డీ.పీ. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా తొలత ఆయన ఎన్.టీ.ఆర్. విగ్రహీనికి పూలదండ వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు రాష్ట్ర ప్రజల ఆరాద్య దైవం నందమూరి తారక రామారావని అన్నారు. తెలుగు వారి గుర్తింపు కోస అహర్నిషలు […]