OIP (6) Crime

చెరువులో దూకిన యువకుడు… చివరికి…???

తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ మండలంలో ఒక చెరువులో యువకుడు పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృత దేహాన్ని ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. మృతి చెందిన వ్యక్తి వడిసలేరు గ్రామానికి చెందిన 30 ఏళ్ల కట్ట రాంబాబు గా గుర్తించారని ఎస్సై నాగరాజు అన్నారు. ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

WhatsApp Image 2024-01-19 at 3.50.36 PM Exclusive

కేన్సర్‌ బాదితులకు ఊరట…

ఉన్నతమైన సురక్షితమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన వైద్య సేవలు అందించే ప్రక్రియకు కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి చక్కటి వేదిక కానుంది . నేషనల్ క్యాన్సర్ గ్రిడ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టి.ఎం.సి., ఎన్.సి.జి నవ్యతో కలిసి సాంకేతిక పరిష్కారాల ద్వారా క్యాన్సర్ కేర్ వైద్య సేవలు బలోపేతం చేయడానికి సహకరిస్తుందనీ హామీబాబా క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ మహాన్ శెట్టి వెల్లడించారు. జి.జీ.హెచ్. క్యాన్సర్ వార్డులో రేడియాలజీ ఆంకాలజి విభాగాధిపతి డాక్టర్ […]

WhatsApp Image 2024-01-19 at 3.47.13 PM Exclusive

కోడికత్తి శ్రీనుకి న్యాయం చేయాలి…

వైకాపా ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దమనకాండకు వ్యతిరేకంగా నిరశన తెలియజేస్తున్న సామర్లకోట పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. 5 ఏళ్ల నుండి జైల్లో మగ్గిపోతున్న కోడి కత్తి శ్రీను కి మద్దతుగా సామర్లకోట మఠం సెంటర్లో నిరసన. కోడికత్తి శ్రీనుకి న్యాయం చేయాలంటూ నినాదాలు.

WhatsApp Image 2024-01-19 at 3.40.51 PM Political

రాష్ట్ర నిధులను కూడా అభివృద్ధికి ఉపయోగించాలి…

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళికను తాయారు చేసారు. అందుకు సంబందించి 024-25 సం. మునకు జి.పి.డి.పి., బి.పి.డి.పి. తయారి పై మండల పరిషత్ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో సమవేశాన్ని ఏర్పాటు చేసారు. ఆ సందర్బంగా ఆత్రేయపురం ఎంపీడీవో నాతి బుజ్జి మట్లాడతూ… గ్రామ పంచాయితీ అభివృద్ధి పనుల విషయంలో స్థానిక నిధులతో పాటు కేద్ర నిధులు, రాష్ట్ర గ్రాంట్లు కూడా ఉపయోగించుకోవాలని ఆమో […]

WhatsApp Image 2024-01-19 at 12.48.18 PM Konaseema

ఆత్రేయపురం మండలంలో ఆడుదం ఆంద్రా పోటీల కార్యాక్రమం…

రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర యువతిలో చైతన్యాన్ని బయటకు తీసేందుకు, పోటీ తత్వాన్ని పెంచేందుకు ఆడుదం ఆంద్ర పోటీలను ప్రతీష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.ఇందులో భాంగంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో ఆడదాం ఆంధ్ర పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు స్థానిక ఎం.పీ.పీ. కుండ అన్నపూర్ణ, పేరవరం గ్రామ సర్పంచ్ గంటి విజయభారతి ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా అన్నపూర్ణ మాట్లాడుతూ… […]

WhatsApp Image 2024-01-19 at 12.10.19 PM Political

తునిలో టీ.డీ.పీ. ని గేలిపించుకుందం… -ఇంచార్జ్ యనమల దివ్య-

కాకినాడ జిల్లాలోని తుని మండలంలో జిల్లేడుపాడు గ్రామంలో ఇంటికి మన దివ్య కార్యాక్రమాన్ని తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ యనమల దివ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీ.డీ.పీ. రాష్ట్ర కార్య నిర్వాహన కార్యదర్శి యనమల కృష్ణుడు ముఖ్య అతిథిగా విచ్చాశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్రం అభి వృద్ది చెందాలన్నా, అప్పుల ఊబి నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. దానికి మనమందరం కృషి చేయాలన్నారు. తదనంతరం అందరితో […]

WhatsApp Image 2024-01-19 at 9.44.28 AM Political

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్‌టీఆర్‌

రాజకీయరంగంలో విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన నిర్ణయాలను అమలుపరిచిన సాహసోపేతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని, తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపమే అన్న ఎన్టీఆర్ అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కీర్తించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 28 వ వర్ధంతి సందర్భంగా కాకినాడ సిటీ నియోజకవర్గం నందు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు నందమూరి తారక రామారావు బసవతారకం బస్ షెల్టర్ వద్ద […]

WhatsApp Image 2024-01-19 at 9.12.32 AM Political

అర్ధం చేసుకోండి… విదులకు హాజరుకండి…

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అన్ని సామాజిక వర్గాలకు సమర్థవంతంగా సంక్షేమం అనిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా దక్షతపై అంగన్వాడీ కార్యకర్తలు నమ్మకం ఉంచుకుని విధుల్లోకి చేరాలని డాక్టర్ పితాని అన్నవరం విజ్ఞప్తి చేశారు. రమ్య హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నాటి పరిస్థితులు భిన్నంగా మారాయనన్నారు.

WhatsApp Image 2024-01-19 at 8.39.35 AM Viral

ఆపద్భాంధవులు…

సేవ్‌ ద పీపల్‌ ఆర్గనేజేషన్‌ ప్రతినిధులు నిరుపేదలకు నిత్యవసర వస్తువులను సమకూర్చి ఉదారతను చాటుకున్నారు.

WhatsApp Image 2024-01-19 at 8.32.41 AM Political

ఉప్పలగుప్తంలో వై.సీ.పీ. ఆత్మీయ సమావేశం…

ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలోని జగ్గరాజు పేటలో వై.సీ.పీ. నాయకుడు, గుడ్‌ సీడ్‌ ఫౌండేషన్‌ అధినేత కుంచే రమణారావు తన అనుచరులు, క్రైస్తవ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కుంచే రమణారావు మాట్లాడుతూ… పార్టీకు ఎంతో కష్టపడి పనిచేసి గెలిపిస్తే ఆ నాయకుడు కార్యకర్తలకు ఏమాత్రం అండగా నిలబడలేదు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం స్థానికేతరలకు టిక్కెట్లు ఇస్తే పల్లకి మోసం అని అన్నారు. ఇకపై అలా కుదరదని స్థానికులకే వై.సీ.పీ. టిక్కెట్టు కేటాయించాలి అన్నారు.