WhatsApp Image 2024-01-16 at 4.49.24 PM Political

పర్యాటక కేంద్రంగా మారనున్న విజయవాడ… -ఎం.పీ. విజయసాయి రెడ్డి-

విజయవాడలో 400 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 206 అడుగుల అంబెడ్కర్ విగ్రహం 19 వ తేదీన ఆవిష్కరించబడుతుందని వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎం.పీ. విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సమతా మహాసభ ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ సభకు రాష్ట్ర వ్యప్తంగా అన్ని జిల్లాల నుంచి దలిత సోదర, సోదరీమనులు మరియు బలుగు, బలహీన వర్గాల ప్రజలు స్వచ్చందంగా వస్తున్నారని అన్నారు. ఈ సమావేశానికి దాదాపు లక్ష నుంచి 1.25 […]

WhatsApp Image 2024-01-16 at 1.25.06 PM Kakinada

పంచామృతాలతో మకరహారతి…

ఆధ్యాత్మిక శక్తిపాతం అందించే అయ్యప్పదీక్ష మానవ కళ్యాణానికి మహత్తర సాధనమని భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. యువకులు అయ్యప్ప దీక్ష చేపట్టే విధంగా పెద్దలు వారికి ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన కోరారు. మకర సంక్రాంతి సందర్భంగా సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని భోగిగణపతి పీఠం అధిదేవత అయ్యప్పకు సోమవారం రాత్రి పంచామృతాలతో ప్రత్యేకంగా అభిషేకం జరిగింది. అయ్యప్ప సహస్రనామాలను సామూహికంగా పఠించిపడి హారతిని అందించారు. ఇందులో పాల్గొన్న దంపతులకు శేష […]

OIP (12) Movies

ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సైంధవ్ 3 బాక్సాఫీస్ కలెక్షన్…???

డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా 75వ చిత్రంగా తెరకెక్కిన ‘సైంధవ్’ సినిమా ప్రేక్షకుల హృదయాలపై భారీ ప్రభావాన్ని చూపింది. అద్భుతమైన ప్రదర్శనతో ప్రజల ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రం మొదటి మూడు రోజులలో అంచనాల ప్రకారం రూ. 10.1 కోట్లు వసూలు చేసిందని తెలుస్తుంది. 1వ రోజు రూ. 3.8 కోట్లు వసూళ్లతో, 2వ రోజు రూ. 2.85 కోట్లుతో, 3వ రోజు రూ. 3.35 కోట్లు, మొదటి వారాంతపు వసూళ్లు అధిక […]

TNTUC Bus Yatra Arrived to Kakinada

టీ.ఎన్.టీ.యూ. ఆధ్వర్యంలో చేపట్టిన కార్మక చైతన్య బస్సు యాత్ర విజయవాడ టెక్కలి నుంచి మొదలు పెట్టిన ఈ యాత్ర నేటికి కాకినాడ చేరుకుంది. ఈ సందర్బంగా కాకినాడ లో సమావేశాన్ని ఏర్పాటుచేసి అక్కడున్న కార్మికులకి కాకి చొక్కలిచ్చి నిరసన తెలిపారు.

WhatsApp Image 2024-01-16 at 9.36.53 AM Political

తునిలో అంగన్వాడీలు సమ్మె…

రాష్ట్రంలో అంగన్ వాడీ వర్కర్లు చేస్తున్న న్యాయ పోరాట నిరసర సమ్మె నేటికి 35 వ రోజు పూర్తిచేసుకున్నా రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అసలు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా తుని పట్టణంలో ఉన్న ఎం.ఆర్.ఓ. ఆఫిస్ ఎదుట నిరసనను వ్యక్తం చేసారు. సీ.ఐ.టీ.యూ. నాయకుడు నెక్కెళ్ళ శ్రీనివాసు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఆధికారంలోకి ఎక్కిన తరువాత హామీలను మరచి వాటిని నెరవేర్చమంటే అంగన్ వాడీలపై […]

295a4152766151648ddfb53d7baa93b5 Political

ముద్రగడ ఆలోచనేమిటి…!!!

రాజకీయ అనుభవంతో కాపు రిజర్వేషన్‌ ఉద్యమ నాయకుడిగా ఏ.పీ. రాష్ట్రంలో గుర్తింపు పొందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గడచిన ఐదేళ్లుగా స్థబ్ధంగా ఉండటానికి కారణమేమిటని రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత తెలుగుదేశం పార్టీ పాలనలో తీవ్ర అలజడులు, ఆందోళనలు, పాదయాత్రలతో సంచనాలకు వేదికగా మారిన ముద్రగడ వై.ఎస్‌.ఆర్‌.సీ.పీ. అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి ఎందుకు మౌనంగా ఉన్నాడని గుసగులినిపిస్తున్నాయి. కాపులకు 5 శాతం కాపు రిజర్వేషన్‌ను అమలు చేస్తానన్న మాజీ సీ.ఎం. నారా చంద్రబాబు […]

WhatsApp Image 2024-01-15 at 8.04.07 PM Trending News

సంక్రాంతి లో అంగన్ వాడీలు నిరసన…

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు ఏ.పీ. ముఖ్య మంత్రి జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చమని చేస్తున్న నిరసన దీక్షా కార్యక్రమం 35 వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలంలో సీ.ఐ.టీ.యూ. జిల్లా ఉపాధ్యక్షులు కె. శాంతిరాజు ఆద్వర్యంలో అంగన్ వాడి మరియు హెల్పర్లు, యూనియన్ జిల్లా నాయకురాలు కొర్రపు, రాణి, తదితరులు స్థానిక వీదుల్లో భిక్షాటన చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేసారు. ఈ […]

OIF (1) Movies

బాక్స్ ఆఫీస్ కాతాలో చేరనున్న మరో చిత్రం…

ప్రశాంత్ వర్మ రచన మరియు దర్శకత్వం వహించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కింద నిరంజన్ రెడ్డి కందగట్ల నిర్మించిన తేజ సజ్జా నటించిన సూపర్‌హీరో చిత్రం హనుమాన్ దేశీయ బాక్సాఫీస్ వద్ద జోరుగా కొనసాగుతున్నాయి. ఆదివారం నాడు దాని కలెక్షన్లు మరింత పెంచింది. ఈ చిత్రం తెలుగు షోలలో గురువారం రూ. 4.15 కోట్లు వసూలు చేసింది, మొదటి శుక్రవారం రూ. 8.05 కోట్లు, మొదటి శనివారం రూ. 12.45 కోట్లు మరియు మొదటి ఆదివారం దాదాపు రూ. […]

WhatsApp Image 2024-01-15 at 5.22.50 PM East Godavari

సంక్రాంతి వేడుకల్లో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి…

తూర్పు గోదావరి జిల్లా లో అనపర్తి మండలం బాపనమ్మ ఆలయ ప్రాంగణంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా ఏర్పాటుచేసారు. ఈ వేడుకలుకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు విచ్చేసారు. ఈ సందర్బంగా వారు మొదట సంక్రింతికి బాపనమ్మ ఆలయంలో అమ్మవారిని సందర్శించుకున్నారు. దాని తరువాత సంక్రాంతి వేడుల సందర్బంగా పేదలకు ఏర్పాటుచేసిన దుస్తులను ఆయన చేతుల మీదుగా వారికి పంపిణీ చేసారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, భార్య ఆదిలక్ష్మి, వై.సి.పి. నాయకులు శ్రీనివాస్ రెడ్డి, […]

OIP (8) Exclusive

భోగి సంబరాల్లో మంత్రి అంబటి…

పల్నాడు జిల్లాలో సత్తెనపల్లిలో భోగి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో వై.ఎస్.ఆర్.సీ.పీ. మంత్రి అంబటి రాంబాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా మంత్రి తొలతగా భోగి కట్టెలను వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంబటి డేంన్సులు చేస్తూ, సందడి చేస్తూ స్తానికులతో కలిసి సరదగా గడిపారు. భోగి మంటలూ, ముగ్గులు, డేన్సులు అక్కడ ప్రజలను అలరించాయి.