సార్వత్రిక ఎన్నికలపై బీ.జే.పీ. దృష్టి…
ఏ.పీ. లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్య భారతీయ జనతా పార్టీ ” పల్లెకు పోదాం” పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. బీ.జే.పీ. జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పిలుపు మేరకు బీ.జే.పీ. జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలోని 385 గ్రామపంచాయతీలు 412 గ్రామాలు 21 మండలాల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహణ గురించి విస్తృతంగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జిగా […]









