WhatsApp Image 2024-01-29 at 3.31.20 PM Kakinada

కలెక్టర్ హామీ తో దూసర్లపూడిదీక్ష విరమణ…!!! -ఆర్.డి.ఓ., డి.ఎస్.పి.-

ధర్నాస్థలి అసౌకర్యా లపై సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు చేపట్టిన నిరాహారదీక్ష 4వరోజుకు చేరిన సందర్భంగా రాజకీయ పార్టీల ప్రజా సంఘాల అఖిలపక్ష బృందం కలెక్టరేట్ గ్రీవెన్స్ లో కలెక్టర్ కృతిక్ శుక్లాను కలిసి సంప్రదించారు. ధర్నాస్థలి దూరం చేసి రెండేళ్లు అయ్యిందని అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాల నుండి నూరు శాతం అభ్యంతరాలున్నాయని పేర్కొన్నారు. ఆర్.డి.ఓ. ఆధ్వర్యాన సమావేశం ఏర్పాటు చేసి ధర్నాస్థలి అభ్యంతరాలు స్వీకరించి నిర్ణయాలు తీసుకోవాలని వినతి లో కోరారు. తగిన […]

WhatsApp Image 2024-01-29 at 12.59.44 PM Viral

పెద్దాపురంలో క్షుద్రపూజల కలకలం…

కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపాయి. ఓ ఇంటి ముందు ముగ్గువేసి పసుపు, కుంకుమ, ఎండుమిర్చిలతో పూజలు చేశారంటూ వదంతులు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసాయి. దానితో పెద్దాపూరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం తెల్సుకున్న అధికారులు గ్రామానికి వెళ్ళి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా పోలీసు అధికారులు గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రులు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు […]

WhatsApp Image 2024-01-29 at 11.26.01 AM (1) Viral

అనంతపురము జిల్లాలో ఘోర ప్రమాదం…. ఐదుగురు గాయాలు…

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కుందుర్పి మండలం తెనగల్లులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ సిలిండర్ ప్రేలడంతో అక్కడున్న రెండు గృహాలు ప్రేలుడికి నేలమట్టం అయ్యాయి. ఆ ప్రమాదంలో ఇంటిలో ఉన్న 5 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన కుందుర్పి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని తెనగల్లు గ్రామంలో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. వెంటనే స్థానికులు స్పందించి భాదితులను ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరికి పరిస్థితి విషమంగా […]

WhatsApp Image 2024-01-29 at 10.13.57 AM Political

అభివృద్ధి-సంక్షేమం నినాదంతో ఎన్నికలకు సిద్ధమవుదాం… -నాదెండ్ల మనోహర్-

ఆదివారం తెనాలిలో నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలతో జనసేన పీ.ఏ.సీ. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరికీ దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… వై.సీ.పీ. విముక్త ఆంధ్రప్రదేశ్ అనే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి-సంక్షేమం నినాదంతో పేదరిక నిర్మూలన అజెండాతో ముందుకు వెళ్లామని ఆయన తెలిపారు. రూ. 12 లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి […]

OIP (4) Political

జగన్ రెడ్డిని ఓడించెందుకు జనం సిద్ధం…

అవినీతి, అరాచకం, దోపిడీ, విధ్వంసంతో కూడిన పాలన చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఓటర్ వెరిఫికేషన్, భవిష్యత్తు గ్యారెంటీ, మై టిడిపి, తదితర అంశాలపై కాకినాడ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు ఆదివారం క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లకు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి కొండబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. […]

YS-Sharmila-to-recommence-padayatra Political

వై.సీ.పీ. నీ నా బుజాన్న వేసుకొని పాదయాత్ర చేసాను… -వై.ఎస్. షర్మిళా-

తిరుపతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా APCC చీఫ్ వై.ఎస్. షర్మిలా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఒకప్పుడు వై.సీ.పీ. నీ నా బుజాన్న వేసుకొని పాదయాత్ర చేశానన్నారు. వై.సీ.పీ. లో పాదయాత్ర చేసి నిలబెట్టా, అండగా నిలబడ్డా… అధికారంలో తెచ్చా ఈ రోజు కనీసం కృతజ్ఞత కూడా లేకుండ పోయిందన్నారు. నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద, నా పేరు […]

WhatsApp Image 2024-01-29 at 7.54.40 AM Exclusive

అవినీతిని రూపుమాపితేనే నవసమాజం… -కంచర్ల సురేష్‌-

దేశానికి వెన్నెముకైన రైతులకు చట్టపరమైన పథకాలు అందే విధంగా, మహిళలు, బాలికలపై జరుగుతున్న అకృత్యాలను ప్రాలద్రోలే విధంగా సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ కృషి చేస్తుందనీ ఆ సంస్థ ఫౌండర్ చైర్మన్ కంచర్ల సురేష్ అన్నారు. కాకినాడ కొండయ్య పాలెంలో నిర్వహించిన జాతీయస్థాయి కార్యవర్గ సమావేశానికీ ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సమాచార హక్కు చట్టం -2005 పై అవగాహన సదస్సులు పలు రాష్ట్రాల్లో ఏర్పాటు […]

WhatsApp Image 2024-01-28 at 7.07.42 PM Kakinada

ధర్నా చౌక్ పై సత్వర నిర్ణయం తీసుకోవాలి… -బీ.జే.పీ. డిమాండ్-

ధర్నా చౌక్ పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని లేదా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు అనుమతించాలని కోరుతూ దుసర్లపూడి రమణ రాజు గత మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. దానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, మీడియా ప్యానలిస్ట్ దువ్వూరి సుబ్రహ్మణ్యం ఆయనకు మద్దతు తెలియజేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు గతంలో రాజకీయ పార్టీలు ధర్నాలు నిర్వహించి కలెక్టర్ లేదా జే.సీ. వంటి […]

WhatsApp Image 2024-01-28 at 8.44.00 PM Crime

హరి హర క్షేత్రం లో దొంగల బీభాత్సం….

సామర్లకోట పట్టణంలోని అయిదు తూముల వద్దగల రైల్వే ట్రాక్ గోదావరి కాలువ వద్ద హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన అన్నపూర్ణ సమేత రామ లింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి దొంగలు బీభాత్సం సృష్టించారు. నలుగురు వ్యక్తులు ఆలయంలో ప్రవేశించి ప్రధానాలయం తాళాలు పగులగొట్టి అన్నపూర్ణ అమ్మవారి ఆలయంలో వెళ్లారు. అమ్మవారికి నకిలీ నగలు ధరించడంతో అవి నకిలీవని వదిలిపెట్టి వెళ్లారు. అనంతరం హుండీలను బయటకు తెచ్చి వాటిని పగులగొట్టారు. అయితే ఇటీవలే హుండీలు ఖాళీ చెయ్యడంతో […]

WhatsApp Image 2024-01-28 at 3.23.04 PM Viral

కార్మిక వర్గ పోరాటాల్లో లెనినిజం ఉంది… -మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ-

ప్రపంచంలో నేడు జరుగుతున్న కార్మిక వర్గ పోరాటాల్లో లెనినిజం ఉందని మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్. శర్మ తెలిపారు. కాకినాడ యు.టి.ఎఫ్. హోం లో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో లెనినిజం విశిష్టత – అక్టోబర్ విప్లవం – భారతదేశం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సత్తిరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో ఎం.వి.ఎస్. శర్మ ముఖ్యవక్తగా ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచ విముక్తి […]