WhatsApp Image 2024-01-30 at 1.20.35 PM Viral

గొల్లపూడిలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు…

అహింసా శాంతియుత overline a deg మార్గాలతో భారతావనికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ప్రసాదించిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గొల్లపూడిలోని కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నియంతృత్వ పోకడలతో గ్రామ స్వరాజ్యాన్ని విచ్చిన్నం చేశారని ఆ మహాత్ముని ఆశయాలకు అనుగుణంగా పల్లె స్వయం సమృద్ధి సాధించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు.

WhatsApp Image 2024-01-30 at 12.53.15 PM Political

భాదిత కుటుంభాలను నారా భువనేశ్వరి పరామర్శ…

గన్నవరం ఎయిర్పోర్ట్ లో శ్రీమతి నారా భువనేశ్వరిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు చేయడంతో అది తట్టుకోలేక మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు చేస్తున్న నిజం గెలవాలి యాత్రను చేపట్టారు. అందులో భాగంగా రేపల్లె, దర్శి, ఒంగోలు లలో భువనేశ్వరి పర్యటించి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

WhatsApp Image 2024-01-29 at 10.49.49 PM Political

భోగిగణపతికి చతుర్ధి హారతి…

గణాధిప సంకష్టహర చతుర్ధి సందర్భంగా కాకినాడ భోగి గణపతి పీఠంలో ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. సోమవారం రాత్రి సహస్ర స్తోత్ర పారాయణ జరిగింది. ఉపవాసకులు భారీగా ఉండ్రాళ్ళు తయారుచేసి నివేదించారు. భక్తులకు పసుపు కుంకుమలతో చతుర్ధిఅల్పాహారం అందజేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ… ఫిబ్రవరి మాఘ మాసం నుండి 24 నెలలు పాటు ప్రతి నెల సంకష్ట హర చతుర్ధి రోజున సుప్రభాత వేళలో పల్లకీ సేవ సంధ్య వేళలో కోటి వత్తులతో […]

448cd768-ae2f-40b9-8f5e-4c4823815eb9 Viral

జగన్నాధపురంలో టూ వీలర్ దగ్దం… కారణమిదే…???

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ నగరం జగన్నాధపురంలో 20 వ డివిజన్ లో టూ వీలర్ బ్యాటరీ వెహికల్ ఒక్కసారిగ ఫైర్ అవ్వడంతో పూర్తిగా దగ్ధం అయ్యింది. దానితో ఆ బ్యాటరీ మోటర్ వెహికల్ తో పాటు ఇంటిలో ఉన్న వస్తువులు కాలిపోయాయి. స్థానికులు వెంటనే అగ్ని మాపక సబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకున్నారు.

WhatsApp Image 2024-01-29 at 5.39.24 PM Exclusive

చైర్ పర్సన్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ…

సామర్లకోట మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి కుటుంభాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప సోమవారం పరామర్శించారు. రెండు రోజుల క్రితం చైర్ పర్సన్ అరుణ మామాగారైన గంగిరెడ్డి స్వామి నాయుడు మృతి చెందగా పట్టణ వై.సీ.పీ. నాయకులు గంగిరెడ్డి కృష్ణమూర్తి, ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ గంగిరెడ్డి బాలరామ్, గంగిరెడ్డి వెంకన్నల తండ్రి అయిన స్వామి నాయుడు మృతికి ఎమ్మెల్యే రాజప్ప వారి కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. స్వామి నాయుడు చిత్రపటం […]

WhatsApp Image 2024-01-29 at 7.24.36 PM Trending News

జగ్గయ్య చేరువుపై కన్నేసిన అధికార పార్టీ నాయకులు… -కేశవరపు అప్పలరాజు-

పిఠాపురం మున్సిపాలిటీ లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 257 జగ్గయ్య చెరువు ఇళ్ళ స్థలాల కోసం గత 9 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని తాజాగా పారిశుధ్య కార్మికుల కోరుకుంటున్న జగ్గయ్య చేరువును ఆక్రమించేందుకు కొందరు అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని పారిశుధ్య కార్మికులు వాపోయారు. దానిపై కలెక్టర్ స్పందించి ఆక్రమణలను అడ్డుకొని పారిశుధ్య కార్మికులకు నీడ కల్పించాలనీ కోరుతూ… వ్యవసాయ కూలీ సంఘం […]

WhatsApp Image 2024-01-29 at 7.05.22 PM Political

కొండ బాబు పై ద్వారంపూడి గట్టి కౌంటర్… !!!

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… అర్థంలేని ఆరోపణలు, ఎదుట వ్యక్తిపై బురద చల్లడంలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ను మించిన వాళ్ళు లేరని విమర్శంచారు. కొండ బాబు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో కాకినాడ నగరానికి చిన్న అభివృద్ధి కూడా చేయలేదన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు.తనపై ఆధారాలు లేని ఆరోపణలు […]

WhatsApp Image 2024-01-29 at 4.53.06 PM Viral

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ధర్నా…!!!

రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం అందించే పెన్షన్, రాయితీల చెల్లింపుల్లో ఎదురవుతున్న జాప్యం పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ను ఉద్దేశించి ఏ.పి. ఎన్జీఓ మాజీ నాయకులు ఆచంట రామారాయడు మాట్లాడుతూ… గత 5 సంవత్సరాల నుండి పెండిగ్ లో ఉన్న పి.ఆర్.సి పరిష్కారం చేయాలని కోరారు. హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్య సేవలు అందించాలని […]

WhatsApp Image 2024-01-29 at 4.01.35 PM Political

జనసేన, టీ.డీ.పీ. ఉమ్మడి ఎజెండాతో ముందుకువేళ్తున్నాం…

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలం కరవాక గ్రామంలో జనసేన-టీ.డీ.పీ. ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన పార్టీ నేత బొంతు రాజేశ్వర రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం అహర్ణిషలు కష్టపడుతున్న జనసేన, టీడీపీ పార్టీల ఉమ్మడి ఎజెండాను జనాలకు తెలిసేలా ప్రజల్లోకి తీసుకోనివెళ్లాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి అధికారంలోకి రావడం […]

d0211b95-96ba-4370-ab42-81c8aae47a5c Trending News

వారికి ఇళ్ల రిజిస్ట్రేషన్స్ చేయాలి… -కమిషనర్ జి. సాయి ప్రసాద్-

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిరుపేదల సొంత ఇంటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని ప్రారంభిం. అందులో భాగంగా ఇప్పటి వరకు అందించిన స్థలాలను రిజిస్ట్రేషన్స్ చేయడం కొరకు సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి. సాయి ప్రసాద్ అమరావతి నుండి 26 జిల్లాల కలెక్టర్లు, జే.సీ. లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు […]