మంత్రి బొత్సకు ధన్యవాదాలు తెలిపిన ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు…!!!
ఎట్టకేలకు డీఎస్సీ ప్రకటనపై ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన ముఖ్యమంత్రిని, మంత్రి బొత్స సత్యనారాయణని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. గ్రూప్ 2 మరొక నెల రోజులు వాయిదా వేసి కొత్త సిలబస్ కు సంబంధించిన ప్రామాణికమైన స్టడీ మెటీరియల్ ను ప్రభుత్వం ఉచితంగా అభ్యర్థులకు పంపిణీ చేసి, ఉద్యోగవయోపరిమితి పెంచి, పరీక్ష నిర్వహించాలని, గ్రంధాలయ శాఖ, పోలీస్ శాఖ, ఇతర శాఖలలో అన్ని […]









