WhatsApp Image 2024-01-31 at 6.54.01 PM (1) Konaseema

ఆడదాo ఆంధ్రా టోర్నమెంట్ సజావుగా నిర్వహించాలి…

క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జి.ఎం.సి. బాలయోగి స్టేడియం నందు జిల్లా స్థాయిలో ఆడదాo ఆంధ్రా టోర్నమెంట్ సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటన ద్వారా అధికారులకు సూచించారు. ఈ క్రీడల నిర్వహణ నిమిత్తం కొంత మంది అధికారులకు విధులు బాధ్యతలు కేటాయించడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలో క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు. 15 ఏళ్లు పైబడిన పురుషులు మరియు స్త్రీల కోసం విడి విడిగా ఐదు క్రీడాంశాలలో […]

Untitled_5_f810f31ca3 Exclusive

సంక్షేమ పథకాలు పొందినవారే ఓటేస్తారు…

2024 ఎన్నికల్లో 175/175 సీట్లుతో వైస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అని మంత్రి విశ్వరూప్ జోస్యం చెప్పారు.

WhatsApp Image 2024-01-31 at 9.39.39 PM Trending News

పంచాయితీ వ్యవస్థ నిర్వీర్యం…

స్థానిక ప్రజాప్రతినిదులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిన అంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి హయాంలో స్థానిక స్వపరిపాలన సన్నగిల్లి సచివాలయాలకు మాత్రమే పరిమితమైందని దీనిపై హక్కులు అధికారాల కోసం సర్పంచ్‌ల సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం నేటికీ కొనసాగుతూనే ఉంది. సర్పంచులకు ప్రధాన డిమాండ్లుగా ఉన్న 16 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్స్ ఆఫ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియారం సెంటర్లో మంగళవారం నిరసన దీక్ష […]

Chalamalasetty-Sunil Political

1… 2… 3… ఇప్పుడు నాలుగవసారి …

కాకినాడకు చెందిన చలమలశెట్టి సునీల్‌ నాలుగోసారి ఎన్నికల బరిలో సిద్దమయ్యారు. గతంలో మూడు సార్లు వరుస పరాభవాలతో విసుగెత్తిపోయిన ఆయన ఫాలోవర్స్‌ మరోసారి ఆయన వెనుక నడిచేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. 2019లో ఓటమిపాలవడంతో ఇక రాజకీయ సన్యాసం మంచిదని అతని సహచరులే చెప్పడం అప్పట్లో కాకినాడలో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చలమలశెట్టి సునీల్ పేరును తెలియని వారుండరు. ఎన్ ఆర్ ఐ గా, వ్యాపారవేత్తగా అందరికీ సుపరిచితుడే . […]

WhatsApp Image 2024-01-31 at 9.24.33 PM Kakinada

జేఎన్‌టీయూ కాకినాడకు రానున్న గవర్నర్‌

జేఎన్టీయూకే లో నిర్వహించనున్న 10వ స్నాతకోత్సవానికి సంబంధించి ప్రతిష్టమైన ఏర్పాట్లను చేపట్టినట్లు జేఎన్టీయూకే వైస్ ఛాన్స్లర్ జి.వి.ఆర్ ప్రసాద్ రాజు తెలిపారు. జేఎన్టీయూకే వీసీ చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దఫా నిర్వహించే స్నాతకోత్సవానికి జేఎన్టీయూ ఛాన్స్లర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్న తరుణంలో క్రమశిక్షణ తో కూడిన కార్యాచరణ చేపట్టడం జరిగిందన్నారు . జెఎన్టియుకె ఛాన్స్లర్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతులు మీదుగా బీటెక్, ఎం ఫార్మసీ, […]

OIP (6) National

అనేక ప్రజా యుద్దల్లో ఆరితేరిన యోధుడు గద్దరన్న…

పోరాటమే జీవితం.. జీవితమే పోరాటంగా జీవన ప్రయానం సాగించిన విప్లవకారుడు గద్దర్ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ జనసేన పక్షాన ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అతడు అనేక ప్రజా యుద్దల్లో ఆరితేరిన యోధుడు అన్నారు.అంతేకాకుండా అనే మాటలు ప్రజా నౌక దివంగత గద్దర్ గారికి అన్వయించడం అతిశయోక్తి కాబోదన్నారు. మంది మాటలను పాటలుగా కూర్చి, ఆ పాటలనే తూటాలుగా పేర్చి జనం కోసం జనారణ్యంలో యుద్ధమొనరించిన సైనికుడు గద్దర్ […]

WhatsApp Image 2024-01-31 at 5.14.28 PM Exclusive

శానిటేషన్ వర్కర్స్ సమస్యలపై ఆందోళన..

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్. విజయ్ కుమార్, మహిళా నేత జె‌. లక్ష్మీప్రియ లు మాట్లాడుతూ… 2021 నుండి జి.జి.హెచ్. లో శానిటేషన్ నిర్వహణ కాంట్రాక్టు పొందిన కృష్ణా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు గతంలో ఎన్నడూ లేని విధంగా పి.ఎఫ్. చెల్లింపుల్లో యజమానులు చెల్లించవలసిన వాటా కూడా కార్మికుల జీతాల నుండి […]

maxresdefault (3) Political

టీ.డీ.పీ. జండా ఎగరడానికి వీల్లేదు…!!!

అదికార దాహం ఎంతటి దుశ్చర్యలకైనా పురిగొల్పుతుంది. ఆ దాహంతోనే కొందరు టీ.డీ.పీ. నాయకులు, కార్యకర్తలను టార్గెట్‌ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చే 2024 ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ జండా ఎక్కడా ఎగురనివ్వరాదనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. ముందుగా వల విసురుతున్నట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఎవరైతే తెలుగుదేశం బ్యానర్‌లు, ఫొటోలు పెడుతున్నారో వారిని గుర్తించి వారికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అవరోదాలు కల్పిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ… బైక్‌, కారు, […]

WhatsApp Image 2024-01-31 at 3.38.33 PM National

RCPI బిష్ణు ప్రసాద్ రావాకు నివాళులు …

తొలి తరం కమ్యూనిస్టు భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆర్.సీ.పీ.ఐ. నేత బిష్ణు ప్రసాద్ రావా 115 వ జయంతి సందర్భంగా కాకినాడ కార్యాలయంలో పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్.సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ మాట్లాడుతూ… భారతదేశంలో 15 ఆగస్ట్ 1947న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు కామ్రేడ్ బిష్ణు ప్రసాద్ రావా తన సహచరులతో కలిసి తమ చేతుల్లో నల్లజెండాలతో “యే ఆజాదీ ఝూతీ హై” అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భారత […]

WhatsApp Image 2024-01-31 at 3.58.44 PM Trending News

క్విడ్ ప్రోకో లబ్దికి కార్పోరేషన్ ను ముంచడం తగదు…!!!

కొత్త ప్రభుత్వం కొత్త కౌన్సిల్ ఏర్పాటు అయిన తరువాత కార్పోరేషన్ టి.డి.ఆర్. బాండ్ల విషయమై నిర్ణయాలు వహించాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి కేటాయించడం ప్రజోపయోగం అన్నారు. స్థానిక కార్పోరేషన్ నష్ట పోయేవిధంగా నిర్ణయా లు వుండకూడదన్నారు. విధానాలు ఎటువంటివి అయినప్పటికీ క్విడ్ ప్రోకో తగదన్నారు. కార్పోరేషన్ కు చెందని భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా నెరపిన కుట్ర వెనుక భాగోతం వెలికి తీయాల్సిన అవసరం వుందన్నారు.సముద్ర తీరంలో […]