WhatsApp Image 2024-02-01 at 12.35.22 PM Culture

సంస్కృతీ సంప్రదాయం వారసత్వ సంపదకు గోపురం…

కరువు మరియు వరదల నివారణ ప్రపంచ ప్రజా కమీషన్ ఆధ్వర్యాన డాక్టర్ రాజేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా బోలిశెట్టి సత్యనారాయణ శివశంకర్ నిర్వహణలో ప్రెసింగి ఆదినారాయణ నిర్వహించిన కాకినాడ వారసత్వ సంపద సంరక్షణపై జరిగిన చర్చా కార్యక్రమంలో పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ… ఆలయ గోపురంగా సంస్కృతీ సంప్రదాయ వైభవమైన ప్రాచీన సంపదను పర్యావరణా న్ని కాపాడుకుంటేనే లోకకళ్యాణం కొనసాగు తుందని పేర్కొన్నారు. కోరంగి అభయారణ్యం చాళుక్య […]

WhatsApp Image 2024-02-01 at 12.38.52 PM Future

D.Y.E.O పోటీ పరీక్షలకు ఉచిత అవగాహన సదస్సు…

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎం.ఎల్.సీ. ఇళ్ల వెంకటేశ్వరరావు అధ్వర్యంలో గ్రూప్ మరియు D.Y.E.O పోటీ పరీక్షలకు ఉచిత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. పోటీ పరీక్షలు కి సిద్ధం అవుతున్న విద్యావంతులైన నిరుద్యోగ యువతకు అందరికీ సమాచారం అందించవలసిందిగా ఆయన కోరారు. సామాజిక స్పృహతో ఎం.ఎల్.సీ. లు చేసే ఈ కార్యక్రమం నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా చేయలని సూచించారు. ఈ నెల ఆదివారం 4.2.2024 సాయంత్రం 4గంటల నుండి 7గంటల వరకు కాకినాడ నగరంలో […]

WhatsApp Image 2024-02-01 at 6.51.21 PM (1) Culture

ప్రజలు మెల్కొని… కాకినాడ సంపదని కాపాడాలి…!!! -డాక్టర్ రాజేంద్ర సింగ్-

విశ్వశక్తి కలిగిన కాకినాడ నగరం వినాశనం వైపు పయణించడం ఆందోళన కలిగించే అంశంగా ప్రజలు మెల్కొనాలని ఉన్న పురాతన సంపదను రక్షించుకోవాలని రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్ర సింగ్ పేర్కొన్నారు. పురాతన కట్టడాలను కాపాడుకోవాలని కరువు వరదలు నివారణనకు కృషి చేయాలని అన్నారు. కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్ లో వారసత్వ సంపద సంరక్షణపై చర్చను పిడబ్ల్యూసిడిఎఫ్ కో- ఆర్డినేటర్ ప్రెసింగి ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వారసత్వ సంపదను పరిరక్షించుకోవాల్సిన […]

WhatsApp Image 2024-02-01 at 7.55.48 PM Exclusive

ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు గ్రహీత పీ.ఎస్. శిరోమణి ఉద్యోగ విరమణ…!!!

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గోపాలకృష్ణ గోఖలే పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాల లో ప్రధానోపాధ్యాయిని, ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు గ్రహీత పీ..ఎస్ శిరోమణి ఉద్యోగ విరమణ అభినందన సభను ఘనంగా నిర్వహించారు. అమలాపురం గోపాలకృష్ణ గోఖలే పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాల లో గత ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తూ పురపాలక సంఘ పరిధిలో 32 సంవత్సరాలు సేవలందించి పదవి విరమణ చేస్తున్న పి.ఎస్. శిరోమణి పదవీ విరమణ అభినందన సభ ఏర్పాటు చేయడం […]

WhatsApp Image 2024-01-31 at 9.31.59 PM Exclusive

జిల్లా పర్యటన నిర్వహించిన ఎస్.టి. కమిషన్ ఛైర్మన్…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్.టి. కమిషన్ ఛైర్మన్ డా. డి.వి.జి. శంకర రావు బుధవారం జిల్లా పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే.ఎస్. జ్యోతి స్వాగతం పలికారు. బుధవారం ఉదయం స్థానిక జే.ఎన్. రోడ్ లోని గాయత్రి నగర్ లోని ప్రవేటు విడిది గృహంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ను జిల్లా  గిరిజన సంక్షేమ అధికారి కే. ఎస్ జ్యోతి, గిరిజన […]

WhatsApp Image 2024-02-01 at 9.14.05 AM Political

కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే పై ఫైర్ అయిన ద్వారంపూడి…

కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు అవగాహన రహిత ఆరోపణలు ప్రజలు పట్టించుకోవలసిన అవసరం లేదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక గాంధీనగర్ పార్క్ సమీపంలో బహిరంగ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వ్యాపార వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ నగరానికి ప్రత్యేక విద్యుత్ సబ్స్టేషన్ అవసరం ఉన్న నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులు కాకినాడ బాగుకోసం ముందుకొచ్చి సుమారు 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వడాన్ని అభినందించాల్సిన […]

WhatsApp Image 2024-02-01 at 9.06.31 AM Exclusive

పీ.ఎఫ్. బకాయిలు వెంటనే చెల్లించాలి…!!!

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూ.టీ.ఎఫ్.) రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్ధిక బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ కాకినాడ జిల్లా కేంద్రం ధర్నా చౌక్ రోడ్ లో జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు రిలే నిరాహారదీక్ష లు ప్రారంభించారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వి.వి. రమణ అధ్యక్షతన ప్రారంభించడం జరిగింది. కరప, పెదపూడి , జగ్గంపేట , ప్రత్తిపాడు , పిఠాపురం , పిఠాపురం టౌన్ […]

WhatsApp Image 2024-02-01 at 8.56.29 AM (1) Education / Career

జే.ఎన్.టీ.యు. లో ఘనంగా నిర్వహించిన పదవ స్నాతకోత్సవం….

కాకినాడ జవహర్‌లాల్‌ నెహ్రు సాంకేతిక విశ్వవిధ్యాలయం పదవ స్నాతకోత్సవం బుధవారం యూనివర్శిటీ అలూమ్ని ఆడిటోరియంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌, యూనివర్శిటీ కులపతి ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిదిగా హాజరయ్యారు. కాగా మాజీ నేవీ రియర్‌ అడ్మిరల్‌ ఎస్‌ వెంకట శేషాచారి మరో ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ ఇ సర్వీసెస్‌ ప్రెసిడెంట్‌ వి. రాజన్నకి గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేశారు. […]

WhatsApp Image 2024-01-31 at 10.49.53 PM Exclusive

కాకినాడ కొత్త కమిషనర్‌ గా జె. వెంకటరావు నియామకం…

కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ గా జె. వెంకటరావు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన పార్వతిపురం మన్యం జిల్లా లో జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నారు. పూర్తి అదనపు బాధ్యతలతో కమిషనర్ గా పనిచేస్తున్న సి.హెచ్. నాగ నరసింహ స్థానంలో ఆయన నియమితులయ్యారు.

WhatsApp Image 2024-01-31 at 7.29.03 PM Viral

రెవిన్యూ సమస్యల పరిష్కారానికి కృషి.. -జేసీ ప్రవీణ్ ఆదిత్య-

జిల్లా ప్రజలు, అధికారుల సహకారంతో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా నూతన సంయుక్త కలెక్టర్(జే.సీ.) సీ. ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా జే.సీ. గా నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.‌ అనంతరం జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి రెవెన్యూ […]