cfd792b6-d173-4810-9045-2a5294dba0ae Kakinada

త్రాగునీరు లేక సర్పవరం ప్రజల ఇక్కట్లు…

కాకినాడ రూరల్ సర్పవరం శెట్టిబలిజ పేటలో యూనివర్సల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ వారి CSR నిధులతో ఆర్.ఓ. ప్లాంట్ (త్రాగునీరు) ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు మాజీ మినిస్టర్, కాకినాడ ఎం.పీ. వంగా గీత నిర్మించారు. కానీ సంవత్సరం నుంచి మంచినీళ్ళకి నోచుకోలేదు. దానితో గ్రామ ప్రజలు పలుమార్లు గ్రామ సభల్లో అధికార పార్టీ వాళ్లకు, అధికారులకు మోర పెట్టుకున్నారు. కాని ప్రజలకు అధికార పార్టీ చుక్కనీరు అందించడంలో విఫలమయ్యారు. కానీ వైఎస్ఆర్ […]

WhatsApp Image 2024-01-27 at 9.03.38 PM Trending News

సీనియర్ కథానాయిక జమన ప్రథమ వర్ధంతి కార్యక్రమం…

తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమాజిక వర్గం సమక్షములో మాజీ ఎం.పీ., చిత్ర రంగ సీనియర్ కథానాయిక జమన ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం, మాధవపట్నం చేరువులో ఉన్న జమున నగర్ లో సంఘ అధ్యక్షులు తోట సత్తిబాబు అధ్వర్యంలో జమున కి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్బంగా తోలుబొమ్మలాట కళాకారుడు తోట బాలకృష్ణ మాట్లాడుతూ… జమున తోలుబొమ్మలాట కళాకారు కుటుంబాలకు 176 ఇండ్లపట్టాలు ఇప్పించి నివాసాలు ఏర్పటు చేయడం జరిగిందని […]

maxresdefault Kakinada

వైయస్ ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో ద్వారంపూడి …

మహిళలకు అసలైన ఆర్థిక స్వావలంబన కలుగుజేసిన ఏకైక ప్రభుత్వం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్ ఆర్ ఆసరా నాలుగవ విడత పంపిణీ కార్యక్రమినికి స్దానిక సాంబమూర్తి నగర్ 5వ వీధిలో, గుడారి గుంట భగీరథ గుడి ప్రాంతంలో ఆయా డివిజన్ల మాజీ కార్పొరేటర్లు చిడ్నీడి నారాయణ మూర్తి, కంపర బాబీ, పలకా సూర్యకుమారి, అధ్యక్షతన ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో […]

rythu-300x211 Eluru

ఏలూరులో రైతు భరోసా శిక్షణ కార్యక్రమం…

ఏలూరు జిల్లాలో రైతు భరోసా శిక్షణ మరియు సందర్శన కార్యక్రమాన్ని డా. కె మోహనరావు ప్రిన్సిపల్ సైంటిస్టు (వెంటమాలజీ), అధిపతి వ్యవసాయ పరిశోధనా స్థానము విజయసాయి వారి అధ్యక్షతన స్థానిక వ్యవసాయశాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లాలోని ఆరు సబ్ డివిజన్లకు చెందిన సహాయ వ్యవసాయ సంచాలకులు పంటల స్థితిగతులను, చీడ పీడల పరిస్థితులను మరియు వివిధ పంటల విస్తీర్ణముల గురించి తెలియజేశారు. డా. కె. మోహన్ రావు జిల్లాలో సాగు చేస్తున్న వివిధ పంటల […]

WhatsApp Image 2024-01-27 at 4.04.54 PM Eluru

ఏలూరులో ఘనంగా ప్రజా సంకల్ప యాత్ర….

ఏలూరు జిల్లా ఏలూరులో 15వ డివిజన్న చిరంజీవి జస్ షెల్టర్ దగ్గర టీ.డీ.పీ. ప్రజా సంకల్ప యాత్రను ఆ పార్టీ ఇన్ఛార్జ్ బడేటి చంటి ప్రారంభించారు. ఈ సందర్బంగాఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో చెప్పే మాయమాటలను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. టిడిపి – జనసేన కూటమికి వస్తున్న ప్రజాధరణను చూసి జగన్తో పాటూ వైసిపి నేతలకు వణుకు పుడుతోందన్నారు. తరువాత ఇంటింటికి వెళ్లి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన […]

Nadendla-Manohar-to-join-Jana-sena Trending News

వ్యక్తిగత స్వార్థం వీడి రాజ్యాంగబద్ధంగా పాలన సాగాలి…

రాజకీయాల్లో డబ్బు, అధికార అహంకారం తగ్గి డా. బీ.ఆర్. అంబేద్కర్ అధ్యర్యంలో రాసిన భారత రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికీ సమానంగా అందినప్పుడే నిజమైన గణతంత్ర సంబరం అని జనసేన పార్టీ పీ.ఏ.సీ. చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మధ్య ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మనోహర్ త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. […]

WhatsApp Image 2024-01-27 at 12.56.28 PM Trending News

మంత్రి దాడిశెట్టి ప్రారంభించిన నూతన కమ్యూనిటీ హాల్…

కాకినాడ జల్లా తుని పట్టణంలో స్థానిక కొండవారిపే Coorg టలో మూడు నాలుగు వార్డుల్లో 12 లక్షల రూపాయలతో నూతన నిర్మించిన ఆది ఆంధ్ర కమ్యూనిటీ హాల్ ను నిర్మించారు. దాని ప్రారంభించడానికి మంత్రి దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక ప్రజలు పూలమాలతో ఆయన్ని ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆయన అంబేద్కర్, బాబు జగజీవన్ రావ్ విగ్రహా లకు పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. తరువాత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ […]

WhatsApp Image 2024-01-27 at 9.19.49 AM Trending News

తాత్కాలిక విరామం మాత్రమే….

అంగన్వాడీలకు 42 రోజుల సమ్మె సందర్భంగా సీ.ఎం. జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తక్షణం ఆదేశాలు విడుదల చేయాలని, సమ్మె విజయవంతానికి సహకరించిన ప్రజా సంఘాలకు, కార్మిక సంఘాలకు, రాష్ట్ర ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం స్థానిక కచేరిపేటలోని సి.ఐ.టి.యు. కార్యాలయంలో ఏ.పీ. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి. బేబిరాణి, తదితరులు మాట్లాడుతూ గతేడాది డిసెంబరు 12 నుండి మొదలైన […]

WhatsApp Image 2024-01-26 at 7.11.57 PM Viral

నెహ్రూ విగ్రహాన్ని పునః నిర్మాణం చేయాలి…

75 రిపబ్లిక్ డే సందర్భంగా కాకినాడ నగరంలో టి.టి.డి. జంక్షన్ జవహర్ వీధి నెహ్రూ విగ్రహం సెంటర్ వద్ద పౌర సంక్షేమ సంక్షేమ సంఘం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. త్వరలో జరగనున్న 2024-29 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యే శాసనసభ్యుడు 1965 లో దేశప్రధాని మరణానంతరం ఏర్పాటైన నెహ్రూ విగ్రహాన్ని పునః నిర్మాణం చేయాలని కోరుతూ ఫ్లెక్సీ ప్రదర్శించారు. స్మార్ట్ సిటీ కార్పోరేషన్ (2017-22) కౌన్సిల్ అమ్ముడుపోయి […]

WhatsApp Image 2024-01-26 at 4.00.31 PM Kakinada

భారత రాజ్యాంగం ప్రజలందరి హక్కు… -పిట్టా వరప్రసాద్-

కాకినాడ ఎలివెన్ పేట లో గల రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్ ) కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలిత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల 11 నెల 18 రోజుల్లో పూర్తి చేసారన్నారు.భారత రాజ్యాంగం ప్రజలందరికీ న్యాయము,స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వాలను […]