WhatsApp Image 2024-02-04 at 2.51.56 PM Exclusive

భద్రాద్రికి తరలిన శ్రీరామ రధోత్సవ పాదయాత్ర…

వాసుదేవ గురుస్వామి (ఉంగరాల వీర వెంకట సుబ్బారావు) ఆధ్వర్యం లో భద్రాచల శ్రీరామ రథోత్సవ పాదయాత్ర సమితి బృందం 400 మంది హనుమ దీక్షా పరులతో ప్రయాణమయ్యింది. ఆదివారం ఉదయం కాకినాడ స్వయంభూ భోగిగణపతి పీఠంలో బ్రహ్మముహూర్తం నందు తొలిపూజలు నిర్వహించి అచ్చంపేట నుండి గొంచాల మీదుగా కాలినడకతో శ్రీరామ రథం లాగుతూ సామర్లకోట జాతీయ రహదారి పై భద్రాచలం తరలి వెళ్లారు. వాసుదేవ గురుస్వామి మాట్లాడుతూ… 13వ వార్షిక యాత్ర 10రోజుల్లో పూర్తి చేసి భారీ […]

OIP (7) Exclusive

నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి…

A.P.P.S.C., A.P.D.S.C. ఉద్యోగ వయోపరిమితి ని 44 నుండి 47 కు జనరల్ కేటగిరి వారికి పెంచాలని దీని ద్వారా మిగతా క్యాటగిరి వారికి కూడా పెరుగుతుందని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ కోరారు. పోస్ట్లు సంఖ్య పెంచడానికి అన్ని ఖాళీలను నింపండి, పెద్ద ఎత్తున హామీ ఇచ్చిన పోలీస్ శాఖ 26 వేల ఉద్యోగాలు, డిజిటల్ గ్రంథాలయ శాఖ ఉద్యోగాలు తో పాటు అన్ని విభాగాలలో అవసరమైన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, […]

Telugudesam (1) Political

కార్మిక చైతన్య బస్సు యాత్ర జయప్రదం చేయండి… -టీ.ఎన్.టీ.సీ.యు. రాష్ట్ర అద్యక్షులు-

”కార్మిక కదిలి రా కర్షకా కలసిరా” టీ.ఎన్.టీ.సీ.యు. రాష్ట్ర అద్యక్షులు గొట్టుముక్కల రఘు రామరాజు సారథ్యం లో జరుగుతున్న చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర సుమారు నాలుగువేల కిలోమీటర్లు ముగించుకుని చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ముగుస్తుందని తెలిపారు. ఈ యాత్ర ఆఖరి రోజున అందుబాటులో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.

WhatsApp Image 2024-02-03 at 10.03.47 PM Exclusive

పారిశుధ్య కార్మికులకు ఆర్ధిక సాయం… -సర్పంచ్ శ్రీమతి బీర వెంకమాంబ-

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి. గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శనివారం పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న ఎనిమిది మందికి దుప్పట్లు మరియు కూరగాయల నిమిత్తం 200 రూపాయలు సర్పంచ్ శ్రీమతి బీర వెంకమాంబ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సామాజికవేత్త ఐఈ. కుమార్ మాట్లాడుతూ… పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు చాలా అమూల్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పట్ల గ్రామ ప్రజలు చాలా సంతోషించారు. ఈ […]

WhatsApp Image 2024-02-02 at 5.47.45 PM Political

ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి… -రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీ.ఈ.వో. ముఖేష్-

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు సక్రమంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారిణి డా. కృతికాశుక్లా ఆదేశించారు. అమరావతి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీ.ఈ.వో. ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల సన్నద్ధత, ఎలక్ట్రోరల్ రోల్ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఇన్చార్జి డీఆర్వో, డీఆర్డీఏ పీడీ కె. శ్రీరమణి, ఆయా నియోజకవర్గాల […]

Jana_sena_TDP_Alliance_Party_Flags_HD Political

బలపడుతున్న టీడీపీ-జనసేన కూటమి…

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం సహకారంతో రాయపురెడ్డి సురిబాబు (రాజా) కు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. అన్ని మండల గ్రామాల్లో జనసేన కూటమితో వచ్చే సంకీర్ణంలో రాయపురెడ్డి సురిబాబు రాజా ను నియోజకవర్గం ప్రజలందరు కులమతాలకు అతీతంగా అభిమానించి బ్రహ్మరథం పడుతున్నారు.

Lkadvani Political

భారత్ అభివృద్ధి లో లాల్ కిషన్ అద్వానీ పాత్ర కీలకం… -పురంధేశ్వరి-

భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ కిషన్ అద్వానీ బీ.జే.పీ. ఎదుగుదలతో పాటు దేశ అభివృద్ధి లో కీలక పాత్ర పోషించారని బీ.జే.పీ. రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ఆయన్ని కొనియాడారు. దేశానికి అద్వానీ చేసిన సేవలు దేశ ప్రజలు ఎన్నటికీ మరువలేరన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి కి భారతరత్న రావడం నాతో సహా భారతీయులందరికీ ఎంతగానో సంతోషమని బీ.జే.పీ. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బీ.జే.పీ. రాష్ట్ర కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో […]

WhatsApp Image 2024-02-03 at 3.22.04 PM Kakinada

4 వ రోజుకు చేరుకున్న జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ ఆందోళన…

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 4వ రోజైన శనివారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్. విజయ్ కుమార్ మాట్లాడుతూ… పేదలు సేవలు అందించడం లో జి.జి.హెచ్. కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తాము సమ్మె చేస్తే ప్రజలకు, చాలా ఇబ్బందులు కలుగుతాయన్నారు‌. యజమానులు చెల్లించవలసిన పి.ఎఫ్. వాటా కూడా కార్మికుల జీతాల నుండే కత్తిరిస్తున్నారని తెలిపారు. ఈ విషయమై […]

WhatsApp Image 2024-02-02 at 7.36.43 PM Konaseema

రాయపురెడ్డి పార్టీ సీటు పై ప్రజల ఉత్కంటత…

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం లో ఇన్చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం సహకారంతో రాయపురెడ్డి సురిబాబు (రాజా) కు రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. అన్ని మండల గ్రామాల్లో జనసేన కూటమితో వచ్చే సంకీర్ణంలో రాయపురెడ్డి సురిబాబు రాజా ను నియోజకవర్గం ప్రజలందరు కులమతాలకు అతీతంగా అభిమానించి బ్రహ్మరథం పడుతున్నారు . అయితే ఇన్చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం లేదా రాయపురెడ్డి సురిబాబు( రాజా) గెలుపు కు మహిళలు యువత ముక్తకంఠంతో కోరుతున్నారు. ఇప్పటికే […]

WhatsApp Image 2024-02-02 at 7.09.20 PM Kakinada

కాకినాడ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జె. వెంకటరావు…

కాకినాడ నగర పాలక సంస్థ కమీషనర్ గా జె. వెంకటరావు నియమితులయిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి శుక్రవారం కొండయ్య పాలెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమీషనర్ గా ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలతో విధులు నిర్వర్తిస్తున్న నాగనరసింహారావు నుండి ఛార్జ్ తీసుకుని నూతన కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా సంబందిత అధికారులు ఆయనకి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. జె.వెంకటరావు ఇప్పటి వరకు పార్వతి పురం మన్యం జిల్లా లో […]