maxresdefault (5) Political

బీ.సీ. ల సంక్షేమం టీ.డీ.పీ. తో నే సాద్యం…

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలలో ఉన్న శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో తెలుగుదేశం బీ.సీ. ఆత్మీయ సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎం.ఎల్.ఏ. బుచ్చిబాబు హజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బీ.సీ.లకు సంక్షేమంలోను, రాజకీయాల్లోను ప్రధాన్యతను కల్పించింది కేవలం తెలుగు దేశం పార్టీ మాత్రమే అని అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్దికి నందమూరి తారక రామారావు ఎంతగానో కృషి చేసారన్నారు. తదనంతరం […]

chiru_V_jpg--816x480-4g Movies

చిరంజీవికి అభినందనలు తెలిపిన కన్నడ సూపర్ స్టార్…

భారతీయ సినిమా ప్రఖ్యాత ఐకాన్ మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన అద్భుతమైన విజయాలను అందిచారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. తన విజయాలకు గాను ఇటీవల గౌరవనీయమైన పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుండి ప్రశంసలు మరియు ప్రేమను అందుకుంటున్నారు. అయితే చిరంజీవికి తన అభినందనలు తెలియజేయడానికి కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్‌ బెంగళూరు నుండి హైదరాబాద్ వచ్చి చిరంజీవి గారిని ఆయన స్వగృహం […]

WhatsApp Image 2024-02-05 at 8.35.16 AM Political

వై.సీ.పీ. కి బిగ్ షాక్…

కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజక వర్గం యానాదుల కాలనీలో 150 మంది వై.సీ.పీ. పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన ఆది వారం రాత్రి జరిగిన సమావేశంలో వర్మ వారందరికి షాలువాలు కప్పి పార్టీలోకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సీ.ఎం. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఎంతో అమాయకులు బలయ్యారని, రాష్ట్ర ప్రజలంతా ఆయన పాలనకు విసిగాపోయారని అన్నారు. ఇప్పడు ప్రజలంతా ఓటు అనే […]

R (4) Crime

ఆర్.టీ.సీ. బస్ లో దొంగ బంగారం కలకలం…

విశాఖపట్నం జిల్లాలో ఒక ఆర్.టీ.సీ. బస్ లో దొంగ బంగార బిస్కెట్లు ప్రయానికులను భాయాందోళనకు గురిచేసింది. దొంగ బంగారాన్ని రవాణ చేస్తున్నారని నిఘా వర్గాల సమాచారంతో పోలీసు అధికారులు విశాఖలో వాహనాల తనిఖీ ప్రారంభించారు. ఆ తనిఖీలలో ఒక బస్ లో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బంగారు బిస్కెట్లను తరలిస్తుండగా పోలీసులు వారిని పట్టుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్త 7 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారి పై కేసు నమోదు చేసి […]

00_613a0bdc7d662 Viral

పశ్చిమ గోదావరి జిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం…

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోడేరు వెళ్తున్న ఒక సర్వీస్ ఆటో ప్రమాదవశాత్తు బోల్తాపడడంతో ఆ ఆటోలో ఉన్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దానితో పాటు మరొక ఐదుగురు తీవ్రగాయాల పాలయ్యారు. అక్కడ స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆటోనుంచి మయట్లకు తీసి దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి కరలించారు. మృతి చెందిన వారు ముత్యాలపల్లికి చెందిన వాసుదేవ, నాగరాజుగా పోలీసులు తెలిపారు. వారందరూ తూర్పుపాలెంలో జరుగుతున్న ఆసరా […]

c416e1d7-1486-45a3-b1ae-86b2d214d644 Exclusive

విజేతలకు బహుమతుల అందవేత…!!!

04.02.2024 ఆదివారం ఉదయం కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్ ఎన్.ఎఫ్.సీ.ఎల్. రోడ్డు లోని డీ.ఎస్.ఏ. (డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ) గ్రౌండ్ నందు ఆడుదాం ఆంధ్రా జిల్లా స్థాయి ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, వై.ఎస్.అర్ కాంగ్రేస్ పార్టి కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న […]

OIP (8) Exclusive

కరప మండలంలో పార్క్ ను ప్రారంభించనున్న కన్నబాబు…

మన కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు వై.ఎస్.అర్ కాంగ్రేస్ పార్టి కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు రేపు అనగా 05.02.2024 సోమవారం ఉదయం 09:00 గంటలకు, కరప మండలం, కరప గ్రామంలో ఎం.పీ.డీ.ఓ. కార్యాలయం ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన కురసాల కన్నబాబు పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు. తదనంతరం 10:00 గంటలకు కరప నూతనంగా నిర్మించిన మహాత్మా జ్యోతిరావు పూలే శెట్టిబలిజ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోనున్నారు.

govt-presentation-for-kakinada-as-smart-city-48-638 Kakinada

నేడు ధర్నాస్థలి మార్పు పై ఆర్.డి.ఓ. కార్యాలయం లో సమావేశం…

కాకినాడ ధర్నాస్థలి మార్పు విషయమై రాజకీయ పక్షాలు ప్రజా సంఘాల నుండి అభ్యంతరాలు సూచనలు సలహాలు వినతి పూర్వక పత్రాలు స్వీకరించేందుకు సోమవారం సాయంత్రం 4గంటలకు కాకినాడ ఆర్.డి.ఓ. మీటింగ్ హాలులో అఖిల పక్షం తో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారని సామాజిక వేత్త దూసర్ల పూడి రమణ రాజు తెలిపారు. జిల్లా కలెక్టర్ కృతిక్ శుక్లా ఆదేశాల మేరకు ఆర్.డి.ఓ. కిషోర్ సమావేశం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ధర్నాస్థలి అంశంపై […]

WhatsApp Image 2024-02-04 at 4.53.16 PM Exclusive

ఆ పార్టీలను ఓడించడమే ఆర్.పి.ఐ అంబేద్కర్ లక్ష్యం…

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్ ) ఉత్తరాంధ్ర జిల్లాల కార్యకర్తల సమావేశం విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బొడ్డు కళ్యాణ్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్లాల్ పాటిల్ పాల్గొని ప్రసంగిస్తూ, దేశంలో బీ.జే.పీ. ని రాష్ట్రంలో బి.జె.పి. కి సపోర్ట్ చేసే పార్టీల్ని ఓడించడమే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) లక్ష్యంఅన్నారు. దీనికోసం కలిసొచ్చే పార్టీలతో జతకట్టడానికి సిద్ధమన్నారు. రాబోయే […]