WhatsApp Image 2024-02-05 at 7.52.10 PM Exclusive

ధర్నాస్థలి అభ్యంతరాలపై ఆర్.డి.ఓ. కిషోర్ సమావేశం…

కాకినాడ లో ఉన్న ధర్నాస్థలి అభ్యంతరాలపై అఖిల పక్షం బృందం తో కాకినాడ ఆర్.డి.ఓ. కిషోర్ గంటన్నర పాటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో అందరి అభిప్రాయాలను విని వారినుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అఖిల పక్షం సూచనల పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మూడు రోజుల్లో డి.ఎస్.పి., కమీషనర్ మొదలగు అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి అఖిలపక్షాన్ని మరోసారి ఆహ్వనిస్తామని ఆర్.డి.ఓ. తెలిపారు. తదనంతరం జిల్లా కలెక్టర్ కు తుది నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. జిల్లా […]

WhatsApp Image 2024-02-05 at 8.06.10 PM (1) Viral

భారీ శబ్దాలిచ్చే బుల్లెట్ వాహనలు సీజ్…!!!

కాకినాడ నగరంలో వాహనాలకు సైలెంసర్లు మార్చి భారీ శబ్దలతో రోడ్లపై వెళ్తున్న ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న బుల్లెట్ బైక్లు పై కాకినాడ ట్రాఫిక్ పోలీసులు ఉక్కు పాదం మోపారు. ట్రాఫిక్ సీ.ఐ. రమేష్ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ నగరం, రూరల్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు ట్రాఫిక్ ఎస్.ఐ. లు పి. కిషోర్ కుమార్, సి.హెచ్. కిషోర్ కుమార్, అప్పలరాజు, వెంకటరత్నం, ఏసుబాబు ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో బుల్లెట్ వాహనాలు […]

WhatsApp Image 2024-02-05 at 6.48.59 PM Education / Career

పదవ తరగతి ప్రజ్ఞా వికాసం పరీక్షను జయప్రదం చేయండి…

కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రిబవరి 10,11,12 వరకు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ.) ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూ.టీ.ఎఫ్.) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగబోయే పదవ తరగతి ప్రజ్ఞా వికాసం పరీక్షను జయప్రదం చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి నాగమణి, ఎస్.ఎఫ్.ఐ., యూ.టీ.ఎఫ్. నాయకులు కోరారు. ఇందులో భాగంగా జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో సంభందిత పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి నాగమణి మాట్లాడుతూ… పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలో […]

WhatsApp Image 2024-02-05 at 3.24.28 PM Political

కాంగ్రెస్ తోనే ప్రజాస్వామ్య పాలన సాద్యం… -ముషిణి రామకృష్ణారావు-

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం బ్రతికి బట్టకడుతుందని ప్రజలు ఆశతో కాంగ్రెస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని రాష్ట్ర కాగ్రెస్ ఉపాధ్యక్షుడు ముషిణి రామకృష్ణారావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయారని ఆయన అన్నారు. కొత్తపేట అసెంబ్లీ నియోజక వర్గంలో గతవారం రోజులుగా ఇంటింటా కాంగ్రెస్ పేరున కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ప్రజలను స్వయంగా కలసి వచ్చే ఎన్నికల్లో తప్పక కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. 2019 ఎన్నికల్లో తాను […]

WhatsApp Image 2024-02-05 at 4.28.21 PM (1) Trending News

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనం పెంచాలి…

కాకినాడ డీ.ఈ.వో. ఆఫీసు వద్ద సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించి ఆర్.జే.డీ. కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, కాకినాడ జిల్లా అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి మాట్లాడుతూ… వై.ఎస్. జగన్ అధికారంలోకి రాగానే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పదివేల రూపాయలు వేతనం చెల్లిస్తాననిఇచ్చిన హామీను మరిచి పోయారన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో నిత్యవసర ధరలు భారీగా పెరిగాయన్నారు. […]

WhatsApp Image 2024-02-05 at 3.29.05 PM Political

రామచంద్రపురంలో నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో బత్తుల లక్ష్మణరావు…

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి మాత సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరిలో ఇంచార్జ్ బత్తుల లక్ష్మణరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తొలత మహాపురుషుల చిత్రపటాలను పట్టుకుని నాయకులు, కార్యకర్తలు కలిసి జ్యోతిని వెళిగించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్లు కామేశ్వరరావు, భక్తులు చినబాబు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు సద్యరావు, నియోజకవర్గ ట్రజరర్ […]

WhatsApp Image 2024-02-05 at 4.28.00 PM Exclusive

కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసిన మహిళలు…

కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో కాపవరం గ్రమానికి చెందిన 100 మహిళలు రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కేవలం ఇళ్ల పట్టాలు మాత్రమే ఇచ్చారని ఇప్పటి వరకు ఇళ్ల స్తళల్లు చూపించలేదని సోమవారం కాకినాడలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… అధికారులకు ఎన్ని సార్లు విన్నమించుకున్నా పట్టించుకోలేదన్నారు. వెంటనే ఇళ్ల స్థలాలను చూపించి కట్టుకోవడానికి అనుమతులివ్వాలని డిమెండ్ చేసారు.

WhatsApp Image 2024-02-05 at 2.47.20 PM Exclusive

జగనన్నకు చెబుదాం ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి….

జగనన్నకు చెబుదాం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో అర్జీదారుల సంతృప్తి పడేలా పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా జిల్లాస్థాయి అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని గోదావరి భవన్ నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జగనన్నకు చెబుదాం… స్పందన కార్యక్రమాలను జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్లా, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్, జిల్లా రెవెన్యూ అధికారి […]

కాంట్రాక్టర్లు మా పొట్టలు కొట్టొద్దు… -జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్-

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 5వ రోజైన సోమవారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు జనార్దన్, భాగ్యలక్ష్మి లు మాట్లాడుతూ… తాము గత 20 సంవత్సారాలు జి.జి.హెచ్. లో కీలక విభాగమైన శానిటేషన్ లో పని చేస్తున్నామన్నారు. యజమానులు చెల్లించవలసిన పి.ఎఫ్. వాటా కూడా కార్మికుల జీతాల నుండే కత్తిరిస్తున్నారని తెలిపారు. ఈ విషయమై చాలా సార్లు అధికారులకు, […]

WhatsApp Image 2024-02-05 at 2.03.10 PM Exclusive

అత్యవసర మందులపై జీ.ఎస్.టీ. తొలగించాలి…

ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కౌన్సిల్ సమావేశాలు విజయవాడ మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియం నందు ఏడో తేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు జరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో గోడ పత్రికను ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కాకినాడ నగర అధ్యక్షులు స్వామి మరియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ వెంకన్న మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ […]