WhatsApp Image 2024-02-06 at 6.53.41 PM Political

జిల్లా ఎస్పీకి జనసేన నేతలు ఫిర్యాదు… కారణమిదే…

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మాదేపల్లి శ్రీనివాసరావు పై జనసేన పార్టీ కార్యాలయం వద్ద గుర్తుతెలియని కొందరు వ్యక్తులు కత్తితో పలు మార్లు రెక్కీ నిర్వహించడంతో జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఉదయ్, ఎస్పీతో మాట్లాడుతూ… పిఠాపురంలో జనసేన సీనియర్ నాయకుడు […]

WhatsApp Image 2024-02-06 at 4.39.53 PM Exclusive

అమలాపురంలో సెక్టార్ అధికారుల శిక్షణ కార్యక్రమం…

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులది కీలకపాత్రనను పోషస్తారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్ లో గోదావరి భవన్ నందు ఏర్పాటు చేసిన పోలీస్ సెక్టార్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందుగా సెక్టార్ అధికారులను నియమించి వారికి శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. రిటర్నింగ్ అధికారులకు ఈ సెక్టార్ అధికారులు అనుసంధానమై ఉంటారని అన్నారు. ఒక […]

WhatsApp Image 2024-02-06 at 2.14.50 PM Political

టి.డి.ఆర్. బాండ్స్ పేరుతో కాకినాడ లో భూ కుంభకోణం…

కాకినాడలో టి.డి.ఆర్. బాండ్లు భూ కొనుగోళ్లకు వినియోగించరాదని, కేవలం రోడ్ల వెడల్పు చేయటం కాలువల నిర్మాణం కారణంగా భూములు కోల్పోయిన వారికి మాత్రమే ఈ టి.డి.ఆర్. బాండ్లను వినియోగించాలని భారతీయ జనతా పార్టీ పేర్కొంది. ఈ సందర్బంగా బీ.జే.పీ. నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ గృహంలో పత్రిక ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో మీడియా ప్యానలిస్ట్ దువ్వూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ. టి.డి.ఆర్. బాండ్లను మొట్టమొదటిగా మహారాష్ట్ర ప్రభుత్వం బొంబాయిలో ఉపయోగించిందని, తరువాత ఇది ఇతర […]

WhatsApp Image 2024-02-06 at 3.32.27 PM Exclusive

లాల్ నీల్ ఐక్యతతోనే దళిత హక్కులు పరిరక్షిణ….

కేంద్ర రాష్ట్ర పాలకులు దేశంలో దళిత బడుగు బలహీన వర్గాల వ్యతిరేక విధానాలు చేస్తున్నారని ఇటువంటి నేపథ్యంలో పేద ప్రజల కోసం పోరాడే కమ్యూనిస్టులు దళిత జాతి కోసం పోరాడే దళిత సంఘాలు లాల్ నీల్ ఏకమై పోరాడినప్పుడే దళిత హక్కులు పరిరక్షించబడతాయని ప్రముఖ న్యాయవాది బార్ మెంబర్ ముప్పాల సుబ్బారావు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం రాజమండ్రి కోర్టు ఆవరణలో దళిత హక్కుల పోరాట సమితి డి.హెచ్.పి.ఎస్. రాష్ట్ర డైరీను సుబ్బారావుతో పాటు దళిత హక్కుల పోరాట […]

OIP (10) Political

వై.ఎస్. షర్మిలా రెడ్డి జిల్లాల పర్యటన షెడ్యూల్ కరార్…

ఈ నెల 7వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు APCC చీఫ్ వై.ఎస్. షర్మిలా రెడ్డి జిల్లాల పర్యటన చేయనున్నట్లు తెలిపారు. అందుకు సంబందించి ఈ నెల 7 వ తేదీన సాయంత్రం బాపట్ల నియోజక వర్గాన్ని పర్యటించి బహిరంగ సభకు హాజరు కానున్నట్లు తెలిపారు. తరువాత 8 వ తేదీ ఉదయం 10 గంటలకు తెనాలిలో రచ్చబండ కార్యక్రమాన్నిహాజరు కానున్నట్లు వెళ్లడించారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరు నియోజక వర్గంలో […]

WhatsApp Image 2024-02-06 at 1.51.16 PM Exclusive

పట్టాలిచ్చారుగానీ … స్థలాలు ఎక్కడండీ…!!

కాపవరం గ్రామానికి చెందిన మహిళలకు బలవంతంగా ఇళ్ళ పట్టాలను ఇచ్చి వేలిముద్రలు వేయించుకున్నారని. దీనిపై మహిళలు పట్టాలు ఇచ్చిన తర్వాత తలాలు చూపించమని ఎన్నిసార్లు అడిగినా స్థానిక ప్రజాప్రతినిధులు గాని, అధికార పార్టీ ఇంచార్జ్ దొరబాబు గాని పట్టించుకోకపోవడంతో మహిళలు ఆవేదనను జిల్లా కలెక్టర్కు విన్నవించుకోవాలనే ఉద్దేశంతో కాకినాడ తరలివచ్చారు. పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించకపోవడంతో ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేద మధ్యతరగతి ప్రజలు కష్టాలను పట్టించుకునే నాధుడే లేరని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైకాపా […]

WhatsApp Image 2024-02-06 at 1.44.00 PM Political

వై.ఎస్‌.ఆర్‌.సీ. పార్టీ గోద్రేజ్‌ తాళాలు సిద్దం చేసుకోవాల్సిందే…

ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్నందున చూసి ఓర్వలేకనే తమ అధ్యక్షురాలు వై.ఎస్‌. షర్మిళ పై వై.సీ.పీ. నాయకులు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ… అధికారం అండ చూసుకొని రాష్ట్రాన్ని అడ్డుగోలుగా దోచేస్తున్న వైకాపా నాయకులకు సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తుమ్మలపల్లి వాసు, ధనకోటి, వల్లూరి రామ్మోహన్, కభం రాజబాబు, […]

Parvatha-Poornachandra-Prasad Political

కొత్తపల్లి గ్రామంలో కొత్త సచివాలయాన్ని ప్రారంభం…

కాకినాడ జిల్లాలో శంఖవరం మండలం కొత్తపల్లి గ్రామంలో కొత్త సచివాలయాన్ని నిర్మించారు. కొత్తగా నిర్మించిన సచివాలయా ప్రారంభోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రరంభోత్సవంలో ప్రత్తిపాడు ఎం.ఎల్.ఏ. పర్వత పూర్ణ చంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆయన మొదట ప్రజ్వలన వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వై.సీ.పీ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చావ సచివాలయ వ్యవస్తను ఏర్పాటుచేసి ప్రజల దగ్గరకే పాలనను తీసుకొచ్చారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళి జగన్ మోహన్ రెడ్డినే గెలిపించాలన్నారు. […]

WhatsApp Image 2024-02-06 at 9.00.35 AM Political

గన్నవరం నియోజక వర్గం ఇంఛార్జ్ గా గిడ్డి సత్యనారాయణ…

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంఛార్జ్ గా గిడ్డి సత్యనారాయణను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. సోమవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నియామక పత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కోనసీమ ప్రాంతంలో జనసేన పార్టీకి పట్టున్న నియోజకవర్గం పి. గన్నవరం అని నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. తదనంతరం ఇంచార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణకు […]

WhatsApp Image 2024-02-06 at 8.30.27 AM Political

వై.సీ.పీ. పై ఫైర్ అయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుకోటి…

ఆంధ్ర రాష్ట్రంలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న నేపథ్యంలో చూసి ఓర్వలేక అధికార వై.సీ.పీ. నాయకులు విమర్శలు చేయడం సరికాదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుకోటి పాండురంగారావు ఖండించారు. కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆంధ్ర రాష్ట్రంలో కూడా పార్టీ బలోపేతం దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఏ.పీ.సీ.సీ. అధ్యక్షురాలుగా వై.ఎస్. షర్మిల […]