WhatsApp Image 2024-02-07 at 8.22.10 PM Education / Career

ఇన్స్పైర్ మనాక్ సైన్స్ ప్రదర్శనా పత్రిక ఆవిష్కరణ…

అమలాపురంలో స్థానిక బాలురు ఉన్నత పాఠశాల నందు ఈ నెల 14వ తేదీన నిర్వహించే ఇన్స్పైర్ మనాక్ సైన్స్ ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. అందుకు సంబందించి రూపకల్పన పై ముద్రించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. సైన్స్ ఫెయిర్లు నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. కమల కుమారి పేర్కొన్నారు. బుధవారం సమన్వయ కమిటీ సమావేశం బాలుర ఉన్నత పాఠశాల నందు జిల్లా సైన్స్ అధికారి జి.వి.ఎస్. సుబ్రహ్మణ్యం అధ్యక్షతన నిర్వహించారు. ఈ […]

WhatsApp Image 2024-02-07 at 8.19.21 PM Crime

పి.డి.ఎస్‌ (చౌక బియ్యం) అక్రమ నిల్వలు స్వాధీనం…!!!

పి.డి.ఎస్‌ (చౌక బియ్యం) అక్రమ నిల్వలు, అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారంతో రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ , సివిల్ సప్లయ్స్ అధికారులు బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న బజాజ్ మాక్సిమా ఆటో  నెం. AP39 V 9391 ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. ఆ […]

R (5) Trending News

శిఖరాలను అధిరోహించాలి…

దాతల ఔదార్యానికి అనుగుణంగా విద్యార్థులు లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి ఉన్నత శిఖరాలు అధిరోహంచి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోవాలని, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ జే. వెంకటరావు ఆశాభావం వ్యక్తంచేశారు

OIP (13) Exclusive

ఓటరు జాబితాలో తప్పిదాలుండకూడదు… -కలెక్టర్ మాధవీలత-

ఓటరు జాబితాలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు ఉండే విధంగా బిఎల్వో లు వ్యక్తిగత బాధ్యతతో పరిశీలన చేసి నిర్ధారించుకోవాలని ఓటరు జాబితాలో ఎటువంటి తప్పిదాలుకు తావు లేకుండా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాజమండ్రి రూరల్ మండలంలో రాజవోలు శ్రీకర ఫంక్షన్ హాల్ లో బుధవారం రూరల్ నియోజకవర్గం బి.ఎల్.వో. లు ఇతర ఎన్నికల అధికారులతో ఓటరు జాబితా అనుబంధ అంశాలపై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా […]

WhatsApp Image 2024-02-07 at 5.37.30 PM Exclusive

విజయవాడలో రేపు ఆశ వర్కర్లు ధర్నా…!!!

కాకినాడ జిల్లా సామర్లకోటలో ఆశ వర్కర్లు రేపు విజయవాడలో ధర్నా జరుగుతుండగా ఈ రోజు తెల్లవారు జామున సామర్లకోట పోలీసులు సీ.ఐ.టీ.యూ. జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి స్టేషన్ లో సుమారు 6గంటలు ఉంచారు. 151 కేసు పెట్టి సంతకాలు తీసుకొని విడిచి పెట్టారు. ఆశ వర్కర్లు అధ్యక్షులు గ్రేస్ ను గృహ నిర్భంధంలో ఉంచారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ సీ.ఐ.టీ.యూ. ప్రధాన కార్యదర్శి ఎన్. సురేష్, ఉపాధ్యక్షులు కరణం ప్రసాదరావు, టి […]

3239045 Political

ఉత్తరాంధ్రలో జనసేనను గెలిపిద్దాం.. -పార్టీ వ్యవహారాల ప్రతినిధి సతీష్ కుమార్-

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మనందరిపై పెట్టిన బాధ్యతకు అనుగుణంగా పని చేసి ఉత్తరాంధ్ర మొత్తంలో జనసేన పార్టీ పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా సమష్టిగా పని చేయాలని ఉత్తరాంధ్ర జనసేన పార్టీ వ్యవహారాల ముఖ్య ప్రతినిధి సుందరపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న ముఖ్య నాయకులు, వివిధ హోదాల్లో పని చేస్తున్న పార్టీ ప్రతినిధులు, జన సైనికులు, వీర […]

WhatsApp Image 2024-02-06 at 8.40.11 PM Exclusive

స్కాలర్ షిప్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన మలబార్…

ప్రముఖ బంగారం వజ్రాల వ్యాపార సంస్ధ మలబార్ చారిటబుల్ ట్రస్టు సామాజిక అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా మంగళవారం కాకినాడలో జగన్నాధపురం అన్నవరం సత్యవతి మహిళా కళశాలలో ప్రముఖ బంగారం వజ్రాల వ్యాపార సంస్ధ మలబార్ చారిటబుల్ ట్రస్టు సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా పరిధి గ్రామాల్లో ప్రభుత్వ కళాశాల్లో చదువుతున్న పేద విద్యార్థినిలు, తల్లిని గానీ తండ్రిని గానీ కోల్పోయిన వారు చదువుల్లో ప్రతిభావంతులకు ఈ స్కాలర్ […]

ganja-1-750x430 Crime

గంజాయి రవాణాలో ఇద్దురు అరెస్ట్…???

గంజాయి దొంగ రవాణ జరుగుతుందనే సమాచారంతో పోలీసులు కాకినాడ జిల్లాలో గల జగ్గంపేట మండలం రామవరం జాతీయ రహదారిపై కంటైనర్ లారీలను పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో సుమారు 7 లక్షల 50 వేల రూపాయలు విలువగల 370 కేజీల గంజాయిని పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా జగ్గంపేట సి.ఐ. లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ… గంజాయి రవాణా చేస్తున్న హర్యానాకు చెందిన ఇబ్రహీం, జూన్డ్ అన్న ఇద్దరు వ్యక్తుల నుంచి 370 కేజీల గంజాయి, […]

WhatsApp Image 2024-02-06 at 6.55.17 PM Trending News

మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యప్త బంద్… -సి.ఐ.టి.యు-

కాకినాడ కచేరిపేటలో ఉన్న సి.ఐ.టి.యు. కార్యాలయంలో ఐ.ఎన్.టి.యు.సి. ఆంద్ర ప్రదేశ్‌ మరియు తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు అధ్యక్షతన కేంద్ర కార్మిక సంఘాల సమ్మహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా బందును జయప్రదం చేయాలని కాకినిడ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జాతీయ ఉపాధ్యక్షులు జి. బేబిరాణి, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు రాజబాబు […]

WhatsApp Image 2024-02-06 at 6.54.05 PM Political

తెలుగుదేశం పార్టీతోనే బీ.సీ. ల ప్రగతి సాధ్యం… -వనమాడి కొండబాబు-

వెనువబడిన కులాలకు అండగా ఉంటానని మాయమాటలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నేడు బీ.సి. లకు వెన్నుపోటు పొడిచి మోసం చేశాడని కాకినాడ సిటీ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ బీ.సీ. ల లక్ష్యంగా తీసుకువచ్చిన 30 పైగా పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశాడని, జగన్ ప్రభుత్వంలో బీ.సీ. లపై అధిక దాడులు ఎక్కువ అయ్యాయని అన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గం స్థానిక దుమ్ములపేట శ్రీరామ్ సెంటర్ నందు […]