08GNRAO-ASHA WORKERS-01 (2) Political

24గంటల్లో 4సార్లు ఆశా వర్కర్ల అరెస్ట్…!!!

ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆశ వర్కర్లు యూనియన్ సి.ఐ.టి.యు. పిలుపు మేరకు విజయవాడ బయలుదేరిన ఆశలను పోలీసులు ద్వారా జగన్ ప్రభుత్వం అరెస్టులు చేయించింది. నిర్బంధానికి వ్యతిరేకంగా ఆశలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, యాప్స్ పేరుతో చేయించుకుంటున్న పని భారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఆశా కార్యకర్తలకు అమలు చేయాలని, తదిర అంశాల డిమాండ్లపై గురువారం తలపెట్టిన చలో విజయవాడ ధర్నా కార్యక్రమం ఉద్రిక్తలకు దారితీసింది. బుధవారం తెల్లవారుజామునుండే సచివాలయ […]

Kodi-Kathi-Srinu1707378195 Exclusive

కోడి కత్తి శ్రీనుకి బైల్ మంజూర్….

కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనుకు బెయిల్‌ పట్ల ఆర్.పి.ఐ. (అంబెడ్కర్ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు జాతీయ కార్యదర్శి డాక్టర్ పిట్టా వర ప్రసాద్ హర్షం వ్యక్తం చేసారు. జగన్ ను కోడి కత్తితో పొడిచినందుకు జైలు పాలయిన శ్రీను ఐదేళ్లుగా జైల్లోనే మగ్గుతున్నారు. ఇటీవల హైకోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిందని ఆయన తెలిపారు. అతని తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు, దళిత సంఘలు, రాజకీయ పార్టీలు సుదీర్ఘ పోరాటాల ఫలితంగా […]

WhatsApp Image 2024-02-08 at 3.59.48 PM Crime

5,450 కేజీల పి.డి.ఎస్‌ బియ్యం సీజ్…???

కాకినాడ జిల్లాలోని జగ్గంపేట గ్రామం మండల పరిధిలో పి.డి.ఎస్‌ (రేషన్ బియ్యం) తో వెళ్ళుతున్న రెండు వాహనములను విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి తనిఖీ చేసారు. అందులో ఒక వాహనం నెం. AP39 UD 5453 ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా సదరు వాహనం నందు 56 బస్తాలలో సుమారు 2800 కేజీల పి.డి.ఎస్‌ బియ్యంను గుర్తించినట్లు తెలిపారు. పెద్దాపురం మండలం గొరుంట్ల గ్రామమునకు చెందిన శ్రీ బావిశెట్టి కనకరాజు, […]

WhatsApp Image 2024-02-08 at 4.02.30 PM Education / Career

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరిక్షలు తేదీ కరార్…

ఇంటర్మీడియట్ బోర్డ్ పబ్లిక్ వ్రాతపరీక్షలు ప్రధమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి మార్చి ఒకటో తేదీ నుండి 20వ తేదీ వరకు ఒక ప్రణాళిక సమన్వయంతో నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి సి.హెచ్. సత్తిబాబు పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులకు సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ కార్యలయంలో డి.ఆర్.ఓ. చాoబర్ నందు ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో పరీక్షల నిర్వహణ ముందస్తు ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రశ్నాపత్రాల భద్రత, తరలింపు అంశంలో […]

dead_body_hospital_1562068579_725x725_5f0d9c503ef82 Viral

ప్రత్తిపాడు లో కలకలం రేపిన మృతదేహం…

కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలంలో గుర్తుతెలియని ఒక మృతదేహం కలకలం రేపింది. ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రమంలో బావిలో ఉన్న మృతదేహం ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. మృత దేహాన్ని అదిచూసి అక్కడ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దానితో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకి తీసి ధర్యప్తుకు పంపించినట్లు ఎస్.ఐ పవన్ కుమార్ వెళ్లడించారు. జరిగిన ఘటన పై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

naga4-1549977417 Political

జనసేన-టీ.డీ.పీ తోనే పాయకరావుపేట అభివృద్ధి…!!! -నాగబాబు-

సంఘ సంస్కర్త, మహాకవి గురజాడ అప్పారావు జన్మ స్థలమయిన పాయకరావుపేట నియోజకవర్గంలో దశాబ్దాలుగా డిగ్రీ కాలేజ్ నిర్మాణం కలగానే మిగిలిపోయిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పేర్కొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం కార్యకర్తలతో నాగబాబు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వాలు కనీసం పట్టించుకున్న దాకలాలు లేవన్నారు. లక్షలాది మంది మత్స్యకారులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో రాష్ట్రాన్ని వదిలి  వలసపోతున్నారన్నారు. మత్స్యకారులనుంచి నేవల్ ఆల్టర్నేటివ్ […]

WhatsApp Image 2024-02-08 at 9.36.08 AM Political

పాయకరావుపేట కార్యకర్తలతో నాగబాబు భేటీ…

బుధవారం పాయకరావుపేటలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటించి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కరోనా వైరస్ కంటే వై.సీ.పీ. ప్రమాదకరం అనే స్థితికి రాష్ట్ర ప్రజలు వచ్చారని అన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నసంవత్సరాలయినా గ్రామాల్లో కనీస మౌలిక వసతులైన రోడ్లు, సాగు, తాగునీరు, డ్రైనేజ్ సదుపాయం కల్పించదన్నారు. కరోనా వైరస్ కంటే వై.సీ.పీ. ప్రమాదకరం అనే […]

WhatsApp Image 2024-02-08 at 9.36.09 AM Political

క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు కోటి బీమా సాయం… -పవన్ కళ్యాణ్-

బుధవారం సాయంత్రం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. మొత్తం 20 మంది బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. కోటి బీమా మొత్తాన్ని అందించారు. ఈ సందర్బంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… 6.3 లక్షల మంది క్రియాశీలక సభ్యులు జనసేన పార్టీకి ఉన్నారని అన్నారు. ఇప్పటివరకూ మొత్తం […]

WhatsApp Image 2024-02-08 at 9.36.07 AM Political

జనసేన-టీ.డీ.పీ. ప్రభుత్వంలో సంక్షేమ పథకాలాగవు…

జనసేన-టీడీపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని ముఖ్యమంత్రి జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యన్ అన్నారు. తన వ్యక్తిగత సంపాదననే ప్రజలు కష్టాల్లో ఉంటే పంచే మనస్తత్వం ఉన్నవాడినని ప్రజలు కట్టిన పన్నులు, ప్రజాధనం ఇంకెంత ఉదారంగా అందిస్తామో ప్రజలు అర్ధం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని పథకాలు కచ్చితంగా కొనసాగుతాయన్నారు. ఒక్క పథకం కూడా ఆగదన్నారు. జగన్ ఏ రోజూ […]

WhatsApp Image 2024-02-08 at 8.45.56 AM Exclusive

మెగా డీఎస్సీ కోరుతూ ధర్నా చౌక్ దగ్గర ధర్నా…

డీఎస్సీ ఉద్యోగాలు 25 వేల పోస్టులతో మెగానోటిఫికేషన్ ఇవ్వాలని అలాగే జీవో నెంబర్ 117 రద్దు చేయాలని కోరుతూ కాకినాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా డి.వై.ఎఫ్.ఐ. జిల్లా నాయకులు పాండవులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ… జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో రాకముందు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేడు అమలు చేయడం లేదన్నారు. గత […]