maxresdefault (9) Sport

పిఠాపురంలో వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం…!!!

కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజావారి కోటలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను వర్మ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశంపార్టీ అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎం.ఎల్.ఏ. వర్మ చేతులు మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పిఠాపురంలో ప్రారంభించిన టోర్నమెంట్ పోటీల్లో 45 టీములు పాల్గొంటాయన్నారు. వాలీబాల్ ఆటగాళ్లకి పుట్టినిళ్లు పిఠాపురమన్నారు.

WhatsApp Image 2024-02-09 at 5.32.13 PM Exclusive

వెట్టి చాకిరీ నిర్మూలన ర్యాలి…!!!

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23, 24లో పొందిపరచబడిన రీతిలో సమాజంలోని బలహీన వర్గాల దోపిడీని నిరోధించడానికి కొన్ని చట్టాలు అమల్లో ఉన్నట్లు జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ టీ. నాగలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బ్యాంకు కాలనీ కార్మిక శాఖ కార్యాలయం నుండి ఎర్ర వంతెన మీదుగా ముమ్మిడివరం గేటు వరకు సహాయ కార్మిక కమిషనర్ ఆధ్వర్యంలో వెట్టి చాకిరీ నిర్మూలన దినంగా పాటిస్తూ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ మాట్లాడుతూ… […]

maxresdefault (6) Trending News

ఓ యువత మేలుకో ….

ఆదిత్య విద్యాసంస్థల సహకారంతో 1000 రోజుల నిత్యాన్నదాన కార్యక్రమం పూర్తి అయిన సందర్భంగా ఫిబ్రవరి 10వ తేదిన శనివారం కాకినాడ జిల్లాలో కాకినాడ శ్రీనగర్ నందు ఆదిత్య స్కూల్ లో మాస్టర్ మోటివేటర్, లైఫ్ స్కిల్ ట్రైనర్ మరియు అంతర్జాతీయ వక్త బి.ఆర్. షఫీ గారితో చేయూత చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఓ యువత మేలుకో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. దానితో పాటు తలసేమియా చిన్నారుల కొరకు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగుతుంది. ఈ […]

WhatsApp Image 2024-02-09 at 5.04.02 PM Viral

రాపిడ్ యాక్షన్ ఫోర్స్ … ఓపెన్ హౌస్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో విపత్కర పరిస్థితుల్లో అల్లర్లు జరిగినప్పుడు వారు ఉపయోగించే వాహనాలను, వారు ఉపయోగించే గన్లు, స్మోక్ బాంబ్స్, రబ్బర్ బుల్లెట్ గన్లు కోసం ప్రజలకు, ముఖ్యంగా వివిధ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. వారు ఉపయోగించే ఆయుధాలు అల్లర్లు జరిగే సమయంలో వాటిని ఉపయోగించడం వలన ప్రజలకు […]

d6787b32-d66b-4559-87e0-e6fb9eb6799c Viral

చాట్ బాట్ తో మొబైల్ ఫోన్లు రికవరీ…

డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు యస్.పి. యస్. శ్రీధర్ అందజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ల మిస్సింగ్ కేసులు ఎక్కువైనందున పోగొట్టుకున్న ఫోన్లు బాధితులకు అందజేసే నిమిత్తం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మొబైల్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా మిస్సింగ్ మొబైల్‌ ఫోన్లను గుర్తించి రికవరీ చేయడం జరుగుతుందన్నారు. CHAT BOT సేవలు ప్రారంభించిన అతి తక్కువ […]

WhatsApp Image 2024-02-09 at 10.09.53 AM Education / Career

క్రీడాకారులకు అభినందనలు తెలిపిన జే.సీ. తేజ్ భరత్….!!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీ.ఎం. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రతీష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా ఆటల పోటీలలో తూర్పు గోదావరి జిల్లాలో 114 మంది ఆటగాళ్లు విజేతలుగా నిలిచారని జే.సీ. తేజ్ భరత్ వెళ్లడించారు. ఇప్పుడు విశాఖపటణంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పోల్గొనేందుకు సిద్ధమవుతున్నారని ఆయన అన్నారు. వీరందరూ గురువారం బస్సులో విశాఖపట్నం వెళ్లారని తెలిపారు. ఈ సందర్బంగా ఆయన కార్యక్రమంలో పాల్గొని అక్కడ క్రీడల్లో విజయం సాదించి జిల్లా పేరు నిలపాలని క్రీడాకారులకు […]

Supreme-Court-of-India Viral

షెడ్యూల్డ్ కులాల మార్పుపై రాష్ట్రలకు అధికారం లేదు…???

షెడ్యూల్డ్ కులాల (ఎస్సీలు) ఉప వర్గీకరణను అనుమతించకపోవడం వల్ల వారిలో అభివృద్ధి చెందినవారు కూడా అన్ని ప్రయోజనాలను పొందే పరిస్థితికి దారి తీస్తుంది. ఎస్సీల ఉప-వర్గీకరణ ప్రశ్నను లేవనెత్తే సూచనపై తీర్పును రిజర్వ్ చేయడంతో సుప్రీంకోర్టులోని 7 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం దానిని పరిశిలించింది. ఈ కేసులో ప్రతివాదుల తరఫు సీనియర్ న్యాయవాది మనోజ్ స్వరూప్ వాదనలు వినిపిస్తూ… ఈ.వీ. చిన్నయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై 2004లో ఇచ్చిన తీర్పులో ఎస్సీ పేర్కొన్న ప్రకారం షెడ్యూల్డ్ […]

download Trending News

డిప్యూటీ కమిషనర్ గా రమేష్ బాబు నియామకం…

అన్నవరం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ రమేష్ బాబుకి డిప్యూటీ కమిషనర్ గా పదోన్నతి లభించింది. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానానికి ఈ.వో. గా నియమిస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. అన్నవరం దేవస్థానంలో అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తూ తలుపులమ్మ తల్లి దేవస్థానం ఇన్చార్జి ఈ.వో. గా మధ్యలో కొంతకాలం ఆయన పనిచేశారు.

R (7) Kakinada

బి.సి. లకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి…. -చొల్లంగి వేణు గోపాల్-

ఈ నెల 10వ తేదీన (శనివారం) మ. 2.00 గంటలకు కాకినాడ జిల్లాలో గల సర్పవరం జంక్షన్ కూరగాయల మార్కెట్ సమీపంలో ఎస్.ఆర్.ఎం.టీ. గెస్ట్ హౌస్ ఎదుట ఉన్న వలసపాకలు రోడ్ లో శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు బి.సి. ల రాజకీయ ప్రాతినిథ్యం పై సమావేశం ఏర్పాటు చేసారని బీ.సీ. సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు చొల్లంగి వేణు గోపాల్ పిలుపుపిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బి.సి. లకు రాజకీయ ప్రాతినిధ్యం, రాజకీయ పార్టీలు […]

WhatsApp Image 2024-02-08 at 3.16.25 PM Trending News

జిజిహెచ్ శానిటేషన్ వర్కర్లకు న్యాయం చేయాలి…???

ఆంద్ర ప్రదేశ్‌ రాష్ట్ర జిజిహెచ్ శానిటేషన్ వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 8వ రోజైన గురువారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలక వెంకట రమణ మాట్లాడుతూ… కాకినాడ జిల్లా తో పాటు చుట్టుపక్కల జిల్లాల రోగులకు వైద్య సేవలు అందించడం లో జి.జి.హెచ్. అద్భుతమైన సేవలు అందిస్తుందన్నారు. అయితే ఈ కృషిలో శానిటేషన్ వర్కర్లు తనవంతు పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. శానిటేషన్ వర్కర్లు […]