WhatsApp Image 2024-02-17 at 8.54.18 PM Exclusive

రైతుల సమస్యలపై స్పందించిన జిల్లా వ్యవసాయ శాఖాధికారి…

కాకినాడ జిల్లాలో రైతుల సమస్యలపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.వి.ఎస్. ఘోరీ స్పందించారు. సామర్లకోట మండలం వి.కె. రాయపురం, మామిళ్లదొడ్డి ప్రాంతాల్లో సాగునీటి ఎడ్డది గల పంట పొలాలను ఆమె పరిశీలించారు. సాగునీరు అందక నష్టపోతున్నామాంటూ కౌలు రైతులు పురుగు మందు సీసాలతో ఆందోళన చేపట్టిన నేపథ్యంలో శనివారం సాయంత్రం జిల్లా వ్యవసాయ అధికారులు ఇబ్బంది ఉన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు నమోదు చేసుకున్నారు. సమస్యలన్నీ […]

WhatsApp Image 2024-02-17 at 8.38.21 PM Political

కాకినాడలో విశ్వబ్రాహ్మణ సాధికార సమితి ఆత్మీయ సమావేశం…

కాకినాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ విశ్వబ్రాహ్మణ సాధికార సమితి ఆత్మీయ సమావేశాన్ని సభాధ్యక్షులు కాకినాడ జిల్లా విశ్వబ్రాహ్మణ సాధికార సమితి పండూరి జయకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి సింహాద్రి కనకాచారి హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విశ్వబ్రాహ్మణ సాధికార రాష్ట్ర కన్వీనర్ గోడి నరసింహ చారి, తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ వీరమల్ల వీరబాబు, కోనసీమ జిల్లా కన్వీనర్ టి జయేంద్ర ప్రసాద్, తదితరులు విచ్చేసారు. ఈ సందర్బంగా నరసింహ చారి మాట్లాడుతూ… […]

WhatsApp Image 2024-02-17 at 8.56.45 PM Konaseema

అమలాపురంలో టీ.డీ.పీ. శంఖారావం యాత్ర…

ఆంద్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం తాండపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ ఇంఛార్జ్ మాజీ శాసనసభ్యులు అయినాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా విచ్చాసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో టీ.డీ.పీ. ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. అనంతరం ప్రతీ ఇంటికీ వెళ్లి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను […]

Andhra-govt-employees-threaten-strike-over-pay-revision Trending News

ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి…

ప్రభుత్వం నుండి ఉద్యోగుల డిమాండ్ల పై ఎటువంటి స్పందన లేనందున ఈ నెల 20వ తేదిన భారీ ఎత్తున మహా ధర్నా మరియు ర్యాలి జరపబడునని కావున భారీ ఎత్తున అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయ కార్మికులు , పెన్షన్నర్లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నలుములల నుండి రావాలని ఏ.పీ. జె.ఎ.సి. రాష్ట్ర కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఏ.పీ. జే.ఏ.సీ. ఛైర్మన్ రామ్ మోహన్ రావు మాట్లాడుతూ… ఉద్యోగులకు రావలసిన […]

OIP (5) Political

వై.యస్. షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం…

ఆంద్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వై.ఎస్. షర్మిల అధికారం చేపట్టినప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కుంజుకొస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మత్స్యకారుల విభాగం ఉపాధ్యక్షులు ఎల్పీ రాజు, పీ.సీ.సీ. సభ్యులు కుక్కల పోతురాజు, కార్మిక సంఘాల నాయకుడు తాళ్ళారు రాజు పేర్కొన్నారు. 138 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో అపార అనుభవం, న్యాయకత్వం పటిమ గల ఏ.పీ. పీ.సీ.సీ. అధ్యక్షురాలు వై.యస్. షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో పూర్వవైభవం […]

OIP (4) Exclusive

యధావిధిగా గ్రూప్ 2 పరిక్షలు…

గ్రూప్ 2 పరిక్షలు యధావిధిగా ఫిబ్రవరి 25వ తేదీన జరుగుతాయని ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ వెళ్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… గ్రూప్ 2 వాయిదా వేయించాలని ఏ.పీ. పీఎస్సీ సభ్యులను కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చి శదవిదాలు ప్రయత్నించామని అన్నారు. అయితే పరిక్షలు వాయిదా వేస్తే ఆరు నెలల వరకు మళ్లీ పరీక్ష పెట్టే పరిస్థితి లేదని ఏ.పీ. పీఎస్సీ సభ్యులు తేల్చి చెప్పారన్నారు. కావున ఉన్న […]

WhatsApp Image 2024-02-17 at 5.07.14 PM Culture

ప్రజలను అలరించిన వేణు గానం…

డాక్టర్ బి.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి లో జరుగుతున్న నవమ వార్షిక మాస దీక్ష సూర్యారాధన కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్వాంసులు ప్రదర్శించిన కచేరి కార్యక్రమాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున కళాభిమానులు తరలివచ్చారు. సౌర యాగంలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం శ్రీ సవితృ కళావేదికపై వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కళాకారులు వివిధ రకాల ప్రదర్శనలు ఇస్తున్నారు. దీనిలో […]

WhatsApp Image 2024-02-17 at 5.05.54 PM Political

యువత భవిష్యత్తుకై మా పార్టీ అడుగులు… -కాట్రు నాగబాబు-

ప్రజాస్వామ్యంలో సామాన్యుడు సైతం ప్రశ్నించే విధంగా చైతన్యం హెచ్.ఏ. సంకల్పంతో ఏర్పడిన తెలుగు నవగర్జన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్నిఈ నెల 20 వ తేదీన దంటు కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాట్రు నాగబాబు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన కాకినాడ లక్ష్మీనారాయణ రోడ్డులో ఉన్న తెలుగు నవ గర్జన పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… అవినీతి అక్రమాలతో కూరుకుపోయిన నీటి రాజకీయ వ్యవస్థ లో […]

WhatsApp Image 2024-02-17 at 2.16.24 PM Viral

సామర్లకోట రిగేషన్ లాకు వద్ద రైతుల ధర్నా…

పంట పొలాలకు నీరు రాకపోడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ప్రస్తుతం పంటకు నీరు రాకపోవడం వల్ల ఈ రోజు ఉదయం 10 గంటలకు సామర్లకోట మండలం వి.కే. రాయిపురం ఇరిగేషన్ లాకుల వద్ద నిరసన వ్యక్తం చేసారు. ప్రెస్ మీట్ లో ఉండూరు, సర్పవరం, వి.కె. రాయిపురం, గంగనాపల్లి, కొవ్వాడ, రామేశ్వరం, తదితర గ్రామాల రైతులు ధర్నా చేయుటకున్నట్లు ఈ సందర్బంగా తెలిపారు. అనంతర రైతులందరూ వచ్చి రోడ్డుమీద ధర్నా నిర్వహించి చేతుల్లో మందు […]

Electric-Shock Viral

కరెంట్ షాక్ కు గురై వ్యక్తి మృతి…

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలంలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం సమీపంలో బ్రౌన్ పేటకు చెందిన చెక్క ఆనంద్ కుమార్ కరెంటు షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న ఆనంద్ కుమార్ విద్యుత్ స్తంభంపై షాక్కు గురై కిందపడి మృతి చెందాడని తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపారు. దీనిపై సామర్లకోట పోలీసులు కేసు […]