WhatsApp Image 2024-02-20 at 8.21.04 AM Political

టంగ్‌ స్లిప్పైంది… మీరు తగ్గండి…!!!

సార్వత్రిక ఎన్నికల శంఖారావానికి కేంద్ర ఎన్నికల సంఘం నగరా మ్రోగించే సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య పొలిటికల్ హీట్ తారాస్థాయికిచేరింది. తెలుగుదేశం వైకాపా పార్టీల మధ్య రచ్చ మొదలైంది. ఈ రచ్చ కాస్త మాటల యుద్ధానికి, మాటల యుద్ధం దాటి నేడు వ్యక్తిగత ఆరోపణలు ప్రత్యారూపణలు అవి కూడా అధిగమించి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఈ తరుణంలో కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఈ ఇరు పార్టీల మధ్య ఆగ్రహవేశాలు వెలగక్కుతున్నాయి. దీనిపల్లంగా ఒక […]

WhatsApp Image 2024-02-20 at 8.16.44 AM Political

ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి…!!!

మత్స్యకార జాతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి బుద్ధి చెప్పాలని అలాగే నగరంలో ఉన్న అర్హులైన మత్స్యకారులకు సంక్షేమ పథకాలు అందించాలని జనసేన మత్స్యకార వికాస విభాగం సమావేశం డిమాండ్ చేసింది. స్థానిక సినిమా రోడ్డు లో ఉన్న ఒక ప్రైవేటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మత్స్యకార వికాస విభాగ సమావేశం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మల్లాడి రాజు అధ్యక్షతన జరిగింది.

WhatsApp Image 2024-02-19 at 7.40.43 PM Exclusive

సంతృప్తికరమైన రీతిలో అర్జీలు పరిష్కరించాలి… -కలెక్టర్ ప్రసన్న వెంకటేష్-

ఏలూరు జిల్లాలో కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లాస్దాయి జగనన్నకు చెబుదాం… స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అందిన ధరఖాస్తులు ప్రజలకు సంతృప్తి కలిగే రీతిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, డిఆర్డిఏ పి.డి. డా. ఆర్. విజయరాజు, ఆర్డివో ఎన్ఎస్ కె. ఖాజావరి, వ్యవసాయశాఖ జె.డి. రామకృష్ణ లతో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అర్జీలు స్వీకరించారు. ఈ […]

WhatsApp Image 2024-02-19 at 7.40.41 PM Education / Career

10వ తరగతి పరీక్షలను అప్రమత్తంగా నిర్వహించాలి… -జిల్లా కలెక్టర్-

పదో తరగతి పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వీ. ప్రసన్న వెంకటేష్ సమావేశం నిర్వహించారు. ఏలూరు జిల్లాలో మార్చి 18వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అందుకు సంబందించి అన్ని చర్యలు అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పదవ తరగతి పరీక్షలను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా […]

WhatsApp Image 2024-02-19 at 4.06.28 PM Viral

ఎన్.ఎఫ్.సి.ఎల్. ఆస్తులపై ఈ.డి. విచారణ జరపాలి…

కాకినాడలో రెండు నెలలుగా ఎన్.ఎఫ్.సి.ఎల్. సంస్థలో జరుగుతున్న సంఘటనలపై వివిధ పత్రికల్లో వార్తలు వస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం, ఎన్.ఎఫ్.సి.ఎల్. సంస్థ, గ్రీన్-కో సంస్థ ఎందుకు నోరు మెదపడంలేదని సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ప్రశ్నించారు. దీనిని బట్టి ఎన్.ఎఫ్.సి.ఎల్. లో పెద్ద కుంభకోణం జరుగుతుందని దీనిపై ఈ.డి. సమగ్ర విచారణ జరపాలని మధు డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక పి.ఆర్. భవన్లో కరపత్రాలను ఆవిష్కరించి అనంతరం ఎన్.ఎఫ్.సి.ఎల్., కోరమండల్ పరిశ్రమల వద్ద ఉద్యోగులకు […]

OIP (11) Crime

డ్రగ్స్ వినియోగదారుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి… -కలెక్టర్ కె .మాధవీలత-

తూర్పు గోదావరి జిల్లాను మాదకద్రవ్యాలు వినియోగ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో సంబంధిత సమన్వయ శాఖ అధికారులు కృషి చేయాలని, ఎన్నికల నేపథ్యంలో మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉంటుందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత, ఎస్పీ పి. జగదీష్ అధ్యక్షతన జిల్లా స్థాయి జాతీయ ఔషధ డిమాండ్‌ తగ్గింపు ఎన్‌.సీ.ఓ.ఆర్‌.డీ. కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… […]

0f6710f6cd1da610de4034221ff36809 Political

భవిష్యత్తు తరాల కోసం పోరాటానికి సిద్ధం… -పీ. హరిప్రసాద్-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అని, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పగల సత్తా జనసేన పార్టీకే ఉందని జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి పీ. హరిప్రసాద్ పేర్కొన్నారు. 25 ఏళ్ల రాజకీయాలను ఊహించుకుంటే కనిపించే ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ లాంటి నిజాయతీపరుడైన నాయకుడికి మనం అండగా నిలబడాలన్నారు. ఆయనకు పదవులు, డబ్బుపై ఆశ లేదని, ప్రజల జీవన ప్రమాణాలు […]

maxresdefault (3) Political

వైసీపీకి బిగ్ షాక్…!!!

వై.సీ.పీ. పార్టీకి మరోక బిగ్ షాక్ ఎదురయ్యింది. ప్రకాశం జిల్లాలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీ.డీ.పీ. లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్లో ఆయన టీ.డీ.పీ. లో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ తిరుపతి యాదవ్ ను వై.సీ.పీ. నియమించినట్లు తెలుస్తోంది. ఆలూరు ఎమ్మెల్యే జయరాం సైతం వై.సీ.పీ. అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న రాప్తాడులో సీ.ఎం. సభకు ఆయన రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఊహాగానాలు పెరిగాయి. ఆలూరు ఇన్ఛార్జ్ […]

WhatsApp Image 2024-02-19 at 1.51.58 PM Kakinada

వివేకా పార్కు జవహర్ వీధి గేటు ప్రవేశం కల్పించాలి…

కాకినాడ నగరంలో ఉన్న కుళాయి చెరువు ఆవరణలోని స్వామి వివేకానంద కాంస్య విగ్రహం జవహర్ వీధి గేటు వద్ద సీనియర్ సిటిజన్ ల సౌకర్యార్థం వివేకానంద పార్కు వేళల ప్రకారం ప్రవేశం కల్పించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. ఈ అంశంపై జిల్లా గ్రీవెన్స్ లో కలెక్టర్ కార్పోరేషన్ స్పెషల్ ఆఫీసర్ కృతిక్ శుక్లా కు పౌరసంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నుండి ప్రజల అభిప్రాయాలతో సంతకాలు సేకరించిన […]

WhatsApp Image 2024-02-19 at 1.44.37 PM Political

మత్స్యకారుల పై ద్వారంపూడికి చి” న్నచూపెందుకూ…??? – తుమ్మల రమేష్ –

ప్రపంచం గర్వించదగ్గ మత్స్యకార జాతిని అవహేలను చేస్తూ విమర్శలు చేసిన ద్వారంపూడిని కాకినాడ నుండి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మళ్లిపూడి వీరు, టీ.డీ.పీ. నాయకులు తుమ్మల రమేష్ పేర్కొన్నారు. కాకినాడ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. ద్వారంపూడి చేసిన అణిచిత వ్యాఖ్యలపై సోమవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ […]