WhatsApp Image 2024-02-20 at 9.30.40 PM Viral

చంద్రశేఖర్ రెడ్డి పై అండ్రాజు శ్రీనివాసరావు ఫైర్…!!!

కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అగ్నికుల క్షత్రియ జాతి గురించి అవమానకరంగా మాట్లాడడాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీ.సీ. సెల్ కార్యదర్శి అండ్రాజు శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం మట్టగుంట గ్రామంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాకినాడ సిటీలో 45 వేల పైబడి అగ్నికుల క్షత్రియ ఓటర్లతో మద్దతుతో గెలిచి అదే సామాజిక వర్గాన్ని […]

WhatsApp Image 2024-02-20 at 5.03.20 PM Exclusive

వైద్యారోగ్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి…

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో యునైటెడ్ మెడికల్ మరియు హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సీ.ఐ.టీ.యు. ఆధ్వర్యంలో వైద్యారోగ్య ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు డి.ఏ. రత్న రాజు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని సమిష్టిగా కలిసి హక్కులు సాధించుకోవాలని అన్నారు. ఉద్యోగులు ఎంతో కష్టపడి క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తుంటే వారికి తగిన గుర్తింపు ఇవ్వకపోగా జీతబడ్త్యాలలో చాలా వ్యత్యేసం ఉందని శ్రమకు తగ్గ జీతాలు లేవని అన్నారు. నీరజ మాట్లాడుతూ… అధికారుల వేధిపులు […]

Nadendla_Manohar_Janasena Exclusive

1,02,836 మంది వాలంటీర్ల డేటా నమోదు కాలేదు…

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లలో 1,02,836 మంది వాలంటీర్ల డేటా అసలు నమోదు కాలేదని, వారున్నారా.. లేరా..? అనేదానిపై జగన్ జవాబు చేప్పాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ప్రతి ఏటా డేటా లేని వాలంటీర్ల కోసం ప్రభుత్వం ఇస్తున్న రూ. 617 కోట్ల గౌరవ వేతనాలు ఎవరు మింగేస్తున్నారని, అసలు వీరంతా ఎక్కడున్నారని అన్నారు. వాలంటీర్ల పేరుతో జరుగుతున్న భారీ అవినీతిలో ఎవరి పాత్ర ఏమిటో ప్రజల ముందు […]

WhatsApp Image 2024-02-20 at 4.15.21 PM Exclusive

వాలంటీర్లను సత్కరించిన ఎం.పీ. భరత్…

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సుబ్రహ్మణ్యం మైదానంలో వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎం.పీ. భరత్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. తొలత వాలంటీర్లకు షాలువా కప్పి, ప్రసంసా పత్రాలను అందచేసి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వారికి చేస్తున్న సేవలు మరువలేనిదని అన్నారు. ప్రతీ ఇంటికీ వెళ్లి అసలయిన లబ్ధి దారులను గుర్తించి వారికి పథకాలు […]

WhatsApp Image 2024-02-20 at 1.15.26 PM Viral

విశాఖలో ఆర్.బీ.ఐ. ప్రాంతీయ కార్యాలయం…

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది. అందులో భాగంగా 30 వేల నుంచి 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనువైన భవనాల్ని గుర్తించాలని విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ కి రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. ఆర్ధిక శాఖ చెప్పినట్లు అనువైన భవనాన్ని గుర్తించి అనంతరం తెలియజేస్తే తమ బృందం వచ్చి పరిశీలిస్తుందని ఆర్బీఐ తెలిపింది. ఇది ఇలా ఉంటే గతంలో టీ.డీ.పీ. ప్రభుత్వం అమరావతిలో ఆర్బీఐ కార్యాలయానికి […]

WhatsApp Image 2024-02-20 at 3.50.21 PM Viral

కాట్రావులపల్లిలో అసాంఘిక శక్తులు…

గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న వ్యక్తుల సమాచారం పోలీసులకు అందజేస్తున్నారు అన్న కోపంతో ఆ గ్రామంలోని దళిత యువకులను లక్ష్యంగా చేసుకుని వారిపై భౌతిక దాడులకు దిగడం రోడ్లపై కారులతో ఢీకొట్టడం బహిరంగ ప్రదేశాల్లో అయితే చంపేస్తానని బెదిరిస్తున్న. ఒక కుటుంబం పై దళిత నాయకులు అండతో జిల్లా ఎస్పీకి నేరుగా తమ గూడును విన్నవించుకున్నారు.

OIP (13) Culture

వినూత్న రైతు అవార్డు-2024ను అందుకోనున్న రఘువీర్…

కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన రఘువీర్ అనే యువకుడు భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఐ.ఏ.ఆర్.ఐ. జాతీయ స్థాయిలో ఏటా ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే వినూత్న రైతు అవార్డు-2024 ను సొంతం చేసుకున్నాడు. అంతరించిపోతున్న పురాతన ధాన్యపు సిరులను కాపాడేందుకు లక్షల జీతమిచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సైతం వదిలి దేశ వ్యాప్తంగా పర్యటించి 257 రకాల పురాతన వరి విత్తనాలను సేకరించారు. తనకున్న కొద్ది పాటి వ్యవసాయ భూమిలో వాటిని నాటి వాటికి రక్షణ కల్పిస్తున్నాడు. దానిని […]

OIP (12) Crime

పశ్చిమ గోదావరి జిల్లాలో అక్రమ మద్యం సీజ్…

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం కాపవరంలో అక్రమ మద్యం నిల్వల తనిఖీల్లో రూ. 2.52 లక్షల విలువైన మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిల్వలు చేస్తున్నారనే సమాచారంతో ఎస్.ఈ.బీ. టీడీపీ మాజీ ఎమ్మె ల్సీ అంగర రామ్మోహన్ కు చెందిన రొయ్యల చెరువుల వద్ద ఉన్న గెస్ట్ హౌస్ ను సోదాచేసారు. ఆ తనిఖీల్లో రూ. 2.52 లక్షల విలువైన తెలంగాణ మద్యాన్ని కనిపెట్టినట్లు తెలిపారు. తనిఖీలలో 110 ఫుల్ బాటిళ్లు, 72 టిన్ […]

WhatsApp Image 2024-02-20 at 8.52.18 AM Viral

దళితులపై కక్ష సాదింపు చర్యలెందుకు…???

గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న వ్యక్తుల సమాచారం పోలీసులకు అందజేస్తున్నారన్న కక్షతో ఆ గ్రామంలోని దళిత యువకులే లక్ష్యంగా వారిపై భౌతిక దాడులు, రోడ్లపై కారులతో ఢీకొట్టడం, బహిరంగ ప్రదేశాల్లో చంపేస్తానని బెదిరిస్తుండడంతో దళితులు అక్కడ నాయకుల అండతో జిల్లా ఎస్పీకి నేరుగా తమ గూడును విన్నవించుకున్నారు. తమ సమస్యలను విని సానుకూలంగా స్పందించి తమకు న్యాయం జరిగేలా చూసి కారుకులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో దళిత యువకులు హర్షం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే… […]