YS-Sharmila-to-recommence-padayatra Viral

వై.ఎస్. షర్మిల సంచలన వ్యాక్యలు…!!!

రాప్తాడులో జరిగిన సిద్ధం బహిరంగ సభలో వై.సీ.పీ. మూకలు ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ శ్రీ కృష్ణ పై, అదేవిదంగా కర్నూల్ లో ఈనాడు పత్రిక కార్యాలయం మీద చేసిన దాడులు అమానుషమని కాంగ్రెస్ పార్టీ ఏ.పీ.సీ.సీ. చీఫ్ షర్మిలా అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఇవి ఉద్దేశ్య పూర్వకంగానే చేస్తున్న దాడులని ఈ ఘటనలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పత్రికా స్వేచ్ఛను వై.సీ.పీ. హరిస్తుందనడానికి ఈ దాడులే నిదర్శనమన్నారు. నిజాలను జీర్ణించుకోలేక నిందలు మోపడం, ప్రత్యక్ష దాడులకు […]

WhatsApp Image 2024-02-21 at 10.19.09 AM Viral

ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించాలి…

రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వం వైఫల్యాలు, అవినీతి, ఆ పార్టీ నేతల అక్రమాలను బయటకు తీసుకువస్తున్నారనే కక్ష సాదించి పాత్రికేయుల మీదా, మీడియా కార్యాలయాలపైన దాడులు చేయడం అప్రజాస్వామికం అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. కర్నూలు నగరంలోని ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై వై.సీ.పీ. ఎమ్మెల్యే అనుచరులు దాడికి తెగబడటం గర్హనీయమన్నారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నారని ఆయన మండి పడ్డారు. రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై విచక్షణారహితంగా వై.సీ.పీ. మూకలు చేసిన దాడి […]

pawankalyan.k_67262456_131056474817124_6719820703455605880_n Political

జనసేనలో చేరనున్న నందిత కన్స్ట్రక్షన్స్ అధినేత…!!!

నందిత కన్స్ట్రక్షన్స్ అధినేత మల్లాడి రాజేంద్ర ప్రసాద్ జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పవన్ యొక్క ఆశయాలు, అలాగే మత్స్యకారులకు అతను ఇస్తున్న భరోసా నచ్చి జనసేన పార్టీలోకి తన వర్గీయులతో భీమవరంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేరడానికి నిర్ణయించుకున్నామని తెలిపారు. అందులో భాగంగానే బుధవారం ఉదయం 11 గంటలకు ర్యాలీగా భీమవరానికి బయలుదేరుతున్నామని వెళ్లడించారు. కావున కాకినాడలోని జగన్నాథపురం ఎం.ఎస్.ఎన్. చారిటీస్ మొదటి వీధి రామాలయం పక్కన మల్లాడి రాజేంద్రప్రసాద్ కార్యాలయానికి […]

WhatsApp Image 2024-02-21 at 8.44.23 AM Political

వారికి అధికారమధం ఎక్కువైంది…!!!

అధికార వైకాపా పార్టీ గత 20 రోజులుగా సిద్ధం పేరుతో రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రజలకు సోషల్ మీడియా ద్వారా సంకేతాలు పంపించడం చూస్తుంటే అధికార పార్టీ అధికార మదంతో కన్ను మిన్ను కానరావడం లేదని కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. సిద్ధార్థ నగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగెళ్ళ ఏడు నెలలు […]

WhatsApp Image 2024-02-21 at 8.39.52 AM Political

అష్టదిగ్భందనంతో… నవగర్జన…!!!

అవమానాలు…. అన్యాయాలు…. ఈసడింపులు…. ఛీత్కారాల నేపథ్యంలో మానసిక సంఘర్షణల నుండి పుట్టుకొచ్చిందే తెలుగు నవగర్జన రాజకీయ పార్టీ అని ఆపార్టీ వ్యవస్థాపక జాతీయ అద్యక్షుడు కాట్ర నాగబాబు పేర్కోన్నారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించిన అనంతరం తెలుగు నవగర్జన పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలతో కూడిన మ్యానీఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కాట్రు నాగబాబు మాట్లాడుతూ కులాల ప్రాతిపదికన కాకుండా సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని పారదర్శక […]

WhatsApp Image 2024-02-20 at 9.04.48 PM Exclusive

గోపాలపురం గ్రామంలో ఘనంగా వాలంటీర్లకు సత్కారం…

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం గ్రామంలో అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో వాలంటీర్లకు సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమో మాట్లాడుతూ… సీ.ఎం. జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లను నియమించి ప్రజల దగ్గరకే పాలన అన్న మాటను నిలబెట్టుకున్న వ్యక్తి […]

WhatsApp Image 2024-02-20 at 9.04.50 PM Exclusive

మాతా శిశు మరణాలు జరగకుంగా దృష్టి సారించాలి… -డి.ఎం.హెచ్.ఓ. డా. కే. వెంకటేశ్వరరావు-

తూర్పు గోదావరి జిల్లాలోని స్థానిక వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో మాత శిశు మరణాలపై వైద్యులు, వైద్య సిబ్బందితో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ కే. వెంకటేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మాతాశిశు మరణాలు సంభవించకుండా భవిష్యత్తు కార్యాచరణతో వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ మరణాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం అవసరమని తెలిపారు. గర్బిణి స్త్రీల ఆరోగ్యం పరిస్థితి, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని […]

WhatsApp Image 2024-02-20 at 9.04.47 PM Sport

9వ ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ లో విద్యుత్ సంస్థ ఉద్యోగులు…

తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం సర్కిల్ 9వ ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ లో విద్యుత్ సంస్థ ఉద్యోగులు భాగస్వామ్యం అవ్వడం వారిలోని క్రీడా నైపుణ్యానికి చక్కటి వేదిక అని ఎ.పి.ఈ.పీ.డీ.సి.ఎల్. ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐ. పృధ్వీ తేజ్ పేర్కోన్నారు. స్ధానిక ఎ.పి.ఈ.పీ.డీ.సి.ఎల్., సర్కిల్ ఆఫీస్, గోదావరి గట్టు, రాజమహేంద్రవరం వద్ద ఉన్న శ్రీ త్యాగరాజ గాన సేవ సమితి హాల్ లోవాలిడేటరీ ఫంక్షన్ న్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్ కి […]

maxresdefault (4) Trending News

బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు లేవు… -డా. యస్.జీ.టి. సత్య గోవింద్-

తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ అనవాళ్ళు లేవని కోళ్ళ రైతులు, కోడి మాంస వినియోగదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా. ఎస్.టి.జి. సత్య గోవింద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. కోడిమాంసం, కోడిగ్రుడ్లు తినుట వలన బర్డ్ ఫ్లూ రాదని అలాంటి గాలి వార్తలు నమ్మవద్దని తూర్పు గోదావరి జిల్లాలోని యావన్మంది కోళ్ళ రైతులకు మరియు కోడి మాంస ప్రియులకు తెలిపారు. పశు సంవర్ధక శాఖ పూర్తిగా సర్వే […]

WhatsApp Image 2024-02-20 at 9.04.41 PM Exclusive

కృష్ణ జనార్ధన స్వామి రథోత్సవంలో పాల్గోన్న మంత్రి కుటుంబ సభ్యులు…

నవ జనార్ధన ఆలయాల్లో ప్రథమ ఆలయమైన ధవళేశ్వరంలోని శ్రీ జనార్ధన స్వామీ ఆలయంలో భీష్మ ఏకాదశి రోజును జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బి.సి. సంక్షేమ, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పురస్కరించుకుని అనంతరం జనార్ధన స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వరలక్ష్మి దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం రథోత్సవంలో సతి సమేతంగా పాల్గోన్నారు.ఈ […]