OIP (20) Exclusive

తాడేపల్లిగూడెంలో జనసేన–టీ.డీ.పీ. బహిరంగ సభ…

రాష్ట్రంలో జనసేన–తెలుగుదేశం సంయుక్తంగా తాడేపల్లిగూడెం లో ఈ నెల 28వ తేదీన నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు యుద్ధ ప్రాతిపదికన సమాయత్తం అయ్యి సభను విజయవంతం చేసేందుకు సహకరించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం సమీపంలో ఈ సభను ఏర్పాటు చేయాలని ఇరు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఇరుపక్షాల కలయిక తరవాత జరుగుతున్న మొట్టమొదటి సభను […]

Janasena Pary HD logo Viral

బ్లూ క్రాఫ్ట్ పరిశ్రమ కార్మికులకు న్యాయం చేయాలి…

తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు రెవెన్యూ కార్యాలయం వద్ద కానేడు బ్లూ క్రాఫ్ట్ పరిశ్రమ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చెపట్టారు. జనసేన పార్టీ నాయకులు బ్లు క్రాఫ్ట్ పరిశ్రమ కార్మికుల నిరసన శిబిరానికి వెళ్లి ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ సందర్బంగా పార్టీ ఇంన్చార్జ్ మర్రె రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పరిశ్రమ కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటామని సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాడతామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు […]

OIP (19) Exclusive

ఖర్గే సభకు కమ్యునిస్టు పార్టీలకు ఆహ్వానం… -వై.ఎస్. షర్మిల-

కాంగ్రెస్, సీ.పీ.ఐ., సీ..పీ.ఎం. ల మధ్య ఏపీలో కుదిరిన పొత్తు కుదిరినట్టు వై.ఎస్. షర్మిల అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 26వ తేదీన అనంతపూర్ లో జరిగే ఖర్గే సభకు కమ్యునిస్టు పార్టీలను ఆహ్వానిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… కలిసి పోరాడకుంటే అధికార పార్టీలను కొట్టడం అసాధ్యమని తెలిపారు. రామ భక్తులమని చెప్పుకునే బీ.జే.పీ. నేతలు ఏ.పీ. కి పుణ్య క్షేత్రం తిరుపతి సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను […]

WhatsApp Image 2024-02-24 at 6.49.40 AM Political

తొలి జాబితాలో టీడీపీ-50… జనసేన-15?

తెలుగుదేశ్-జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈరోజు ఉదయం 11.40 గంటలకు ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు-పవన్ కళ్యాణ్ జాబితాను విడుదల చేయనున్నారు. తొలి జాబితాలో టీడీపీ నుంచి 50, జనసేన నుంచి 15 పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు బీజేపీ పొత్తుపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఈ లోపు కొంతమంది అభ్యర్థులను ప్రకటించాలని ఇరుపక్షాలు నిర్ణయించినట్లు తెలుస్తుంది.

OIP (18) Political

టీ.డీ.పీ. నేతలతో మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు భేటీ…

కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న టీ.డీ.పీ. నేతలతో టీ.డీ.పీ. పరిశీలకులు మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో కార్యక్రమాలు ముమ్మరం చేయ్యాలని వారికి సూచించారు. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా సీనియర్లకు టికెట్లు ఉండవని అపోహ పడొద్దని టికెట్లు రానివారికి సముచిత స్థానం కల్పించేలా చంద్రబాబు న్యాయం చేస్తారని తెలిపారు. ఎవరికి వారు సీట్లు తమవే అని ప్రకటించుకున్న చెల్లె పరిస్థితి […]

WhatsApp Image 2024-02-23 at 3.30.46 PM Exclusive

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన విశ్వరూప్…

విద్యా వ్యాప్తి కై నాడు నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కు దీటుగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతూ… పిల్లలు బడికి ఆకర్షితులయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిధిలో బండారులంక గ్రామంలో పలు ప్రారంభోత్స వాల శంకుస్థాపన కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు. తొలుత మండలం గ్రామంలో వేదాంత కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులైన రూ. 38 లక్షల రూపాయలతో నిర్మించిన […]

OIP (17) Crime

అనంతపురం జిల్లాలో గంజాయి పట్టవేత…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో గంజాయి విక్రయించేవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. 6.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అక్రమ గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అనంతపురం జిల్లాలో అన్ని ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా గుంతకల్లు పట్టణంలో తనిఖీలు చేయగా ఒక వాహనంలో గంజాయి బయటపడింది. గంజాయిని విక్రేయించే ఏడుగురుని గుంతకల్లు ఒన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి 6.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ కే.కే.ఎన్. […]

WhatsApp Image 2024-02-23 at 3.11.29 PM Viral

జర్నలిస్టుల పై దాడులను ఖండించాలని…

జర్నలిస్టుల పై దాడులను ఖండించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. సి.పి.ఎం. జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, జిల్లా కార్యదర్శి కె. బోడకొండ, ఎ.పి. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమల శెట్టి నాగేశ్వరరావు, ఐ.ఎన్.టి.యు. ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు, ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, తదితరులు మాట్లాడుతూ… ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల పై దాడులు పెరిగాయని అన్నారు. ప్రజలుఎదుర్కొంటున్న సమస్యలను […]

WhatsApp Image 2024-02-23 at 1.27.46 PM Exclusive

హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు ఎవరూ మర్చిపోరు…

వైయస్సార్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో హిందూ దేవత మూర్తుల మీద, దేవాలయాల మీద జరిగిన దాడులు హిందువులు ఎవరూ మర్చిపోరని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడింది. 16 శతాబ్దంలో మొగలులు ముస్లిం పాలకుల కాలంలో హిందూ దేవాలయాల మీద దేవత మూర్తుల మీద జరిగిన దాడులు దోపిడిలతో ప్రస్తుత ప్రభుత్వం హయాంలో జరిగిన దాడులు దోపిడీలను పోల్చడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదని అన్నారు. కాకినాడలోప్రారంభమైన ప్రజా పోరు యాత్ర రథం పురుషోత్తం లాడ్జ్, లక్ష్మీ హాస్పిటల్, […]

WhatsApp Image 2024-02-23 at 8.50.40 AM Culture

శ్రీ గోగులమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల జాతరలో చిక్కాల దొరబాబు…

కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్ కరప మండలం సిరిపురం గ్రామంలో శ్రీ గోగులమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాలను పున నిర్మాణం అనంతరం జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రముఖ వ్యాపార వేత్తలు జనసేన పార్టీ నాయకులు చిక్కాల దొరబాబు, చిక్కాల సుబ్రహ్మణ్యేశ్వర రావు సోదరులు గత ఆరు సంవత్సరాల నుండి సుమారు పదివేల మంది కి పైగా పరిసర గ్రామాల నుంచి తరలి వచ్చే మహిళలకు ఆడబడుచులుగా భావించి పసుపు, కుంకుమ, చీరను అందజేయడం ఆనవాయితీగా […]