WhatsApp Image 2024-02-23 at 8.39.03 AM Viral

కాకినాడ ఈ.ఎస్.ఐ. ఆసుపత్రిని ప్రారంభిచనున్న ప్రధాని…

కాకినాడ లో సుమారు 114 కోట్ల రూపాయల వ్యయంతో కార్మికుల ఆరోగ్య భద్రతకై నిర్మించిన ఈ.ఎస్.ఐ. ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం లో ప్రారంభిస్తున్నట్లు కాకినాడ ఎం.పీ. వంగా గీత వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… 2020లో ప్రారంభించిన ఆసుపత్రి 2024 నాటికి పూర్తి చేయడం ఆనందకరమన్నారు. నిర్మాణ సమయంలో కరోన, భారీ వర్షాలు ఆటకం పరిచినా సకాలంలో పూర్తిచేసిన వైద్య విభాగ నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… […]

WhatsApp Image 2024-02-23 at 8.02.10 AM Exclusive

నూతన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పంతం నానాజీ…

జనసేన పార్టీ ఇంచార్జ్, రాష్ట్ర పి.ఎ.సి. సభ్యులు పంతం నానాజీ అధ్వర్యంలో స్ధానిక గంగరాజు నగర్ లో కాకినాడ గ్రామీణ నియోజకవర్గ జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని జనసేన, దేశం తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కోలాహలం మధ్య ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు దేశం పార్టీ, భాజాపా, జన సేన పార్టీ కార్యకర్తలు, నాయకుల సమిష్టి సహకారంతో కృషి చేసి విజయం సాధించడం జరుగుతుందని తెలిపారు. తనపై […]

6e665ac7-6562-46f2-957e-319e2d66197b-1 Exclusive

భీమవరం పర్యటనలో పవన్ కళ్యాణ్ కీలక భేటీలు…

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భీమవరం పర్యటనలో పలువురు ప్రముఖుల ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. హెలీకాప్టర్ ద్వారా భీమవరంలో అడుగు పెట్టిన ఆయన నేరుగా మాజీ రాజ్యసభ సభ్యురాలు, తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్లి కలిశారు. అనంతరం టీ.డీ.పీ. నేతలు పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రామరాజు, ఆరిమిల్లి రాధాకృష్ణ, అంగర రామ్మోహన్, తదితర నాయకులతో సుమారు 40 నిమిషాల పాటు పలు […]

WhatsApp Image 2024-02-22 at 4.16.23 PM Exclusive

పద్మశ్రీ చింతలపాటి వెంకటపతిరాజుతో నాగబాబు భేటీ…

లక్కబొమ్మలకు పేరొందిన ఏటికొప్పాకలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు గారికి ఘన స్వాగతం లభించింది. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆ గ్రామంలో ఆయన పర్యటించారు. లక్కబొమ్మల తీర్చిదిద్దడంలో ప్రముఖులు పద్మశ్రీ చింతలపాటి వెంకటపతిరాజు గారితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం బొమ్మలు తయారు చేసే కళాకారులను కలుసుకొని వారి కళా నైపుణ్యంను ప్రశంసించారు. బొమ్మల తయారీకి కావలసిన ముడి పదార్థాలు, కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ […]

OIP (15) Political

జనసేనలోకి ఇద్దరు కీలక నేతలు చేరిక…!!

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ డీ.సీ.సీ.బీ. చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, ఆయన భార్య ఉమాదేవి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. భీమవరం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో పార్టీ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వీరిరువురికీ పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కాకినాడకు చెందిన మత్స్యకార నాయకులు మల్లాడి రాజేంద్ర ప్రసాద్ పార్టీలో చేరారు. […]

WhatsApp Image 2024-02-22 at 3.37.23 PM Exclusive

వైయస్సార్ ప్రభుత్వంలో రోడ్డును పడ్డ కార్మికులు… -బి.జె.పి.-

ఆంధ్ర రాష్ట్రంలో వైయస్సార్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి నిర్మాణరంగం కుదిలైందని నిర్మాణరంగ కార్మికులు రోడ్డున పడ్డారని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపించింది. కాకినాడలో ప్రారంభమయిన ప్రజా పోరు యాత్ర రథం రెండవ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా స్థానిక కొండయ్య పాలెం, శారదా దేవి గుడి, రేచర్ల పేట రైతు బజార్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక శారదా దేవి గుడి వద్ద ఉన్న వందలాదిమంది భవన నిర్మాణ కార్మికులను ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ […]

Fishing Viral

మత్స్యకారులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి……

ఓ.ఎన్.జి.సి. సంస్థ కాకినాడ సముద్రంలో చమురు వెళికితీత కార్యకలాపాల మూలంగా ఆ ప్రదేశానికి మూసివేసింది. దానితో వేట బోట్లు అటువైపుకు వెళ్లడానికి లేకపోవడంతో వేట లేక ఆకలి పస్తులతో ఏటిమొగ మత్స్యకారులు అలమటిస్తున్నారని ఏటిమొగ ఓ.ఎన్.జి.సి. బాధ్యత సంఘం అధ్యక్షుడు సంగాడి ఈశ్వరరావు తెలిపారు. వేటకు అనుమతించకపోవడం కారణంగా నష్టపోతున్న మత్స్యకార కుటుంబాలకు ఓ.ఎన్.జి.సి. సంస్థ ద్వారా అందిస్తున్న నష్టపరిహారం అందజేసే విషయంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏటిమొగ మత్స్యకారులను మోసం చేస్తున్నారని […]

WhatsApp Image 2024-02-22 at 1.56.26 PM Political

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక్క జనసేనతోనే సాధ్యం…

దారి తప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతిని తిరిగి అభివృద్ధి వైపు పయనింపచేసేది ఒక్క జనసేన పార్టీనే అని ప్రజలు భావించి ఆదిశగా మార్పు కోసం ఎదురు చూస్తున్నారని మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మల్లాడి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం విచ్చేస్తున్న సందర్భంగా ఆయనను కలిసి పార్టీలో చేరేందుకు ఆయన జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీగా భీమవరం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన […]

WhatsApp Image 2024-02-22 at 1.35.42 PM Trending News

ప్రభుత్వానికి 27న మరో పరీక్ష..!!!

రాజ్యాంగం ప్రసాదించిన 19 ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి ఉద్యోగికి సమ్మె చేసే అధికారం కల్పించబడిందని, తమ సమస్యలపై గత 14 వ తారీకు నుండి వివిధ రూపాల్లో దసలవారీగా పోరాటం చేస్తున్న ఏ.పీ. ఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలపై ప్రభుత్వం మెట్టు దిగు రాకపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఏ.పీ. జేఏసీ రాష్ట్ర కార్యవర్గం పిలుపు తో ఏ.పీ. జేఏసీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ […]

19global-superJumbo Exclusive

మార్చ్ 3వ తేదీన రాష్ట్ర‌వ్యాప్తంగా పిల్ల‌ల‌కు పోలియో చుక్క‌లు…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మార్చ్ 3 వ తేదీన 53,35,519 మంది 0-5 మ‌ధ్య వ‌య‌సు గ‌ల పిల్ల‌ల‌కు ప‌ల్స్ పోలియో చుక్క‌లు వేసేందుకు ప‌టిష్ట‌మైన ఏర్పాట్లు చేసిన‌ట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి. కృష్ణ‌బాబు తెలిపారు. ప‌ల్స్‌పోలియో-2024 పై స్టేట్ టాస్క్‌ఫోర్స్ స‌మావేశం ఎం. టి.కృష్ణ‌బాబు అధ్య‌క్ష‌త వెల‌గ‌పూడి లోని స‌చివాల‌యం 5వ బ్లాక్ కాన్ఫ‌రెన్స్ హాల్లో నిర్వహించారు. పాఠ‌శాల విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ప్ర‌వీణ్ ప్ర‌కాష్‌, ఆరోగ్య […]