కాకినాడ ఈ.ఎస్.ఐ. ఆసుపత్రిని ప్రారంభిచనున్న ప్రధాని…
కాకినాడ లో సుమారు 114 కోట్ల రూపాయల వ్యయంతో కార్మికుల ఆరోగ్య భద్రతకై నిర్మించిన ఈ.ఎస్.ఐ. ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం లో ప్రారంభిస్తున్నట్లు కాకినాడ ఎం.పీ. వంగా గీత వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… 2020లో ప్రారంభించిన ఆసుపత్రి 2024 నాటికి పూర్తి చేయడం ఆనందకరమన్నారు. నిర్మాణ సమయంలో కరోన, భారీ వర్షాలు ఆటకం పరిచినా సకాలంలో పూర్తిచేసిన వైద్య విభాగ నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… […]









