WhatsApp Image 2024-02-24 at 5.26.06 PM Viral

త్వరలోనే ఈ భూమిని పేదలకు పంచుతాం… -సీ.పీ.ఐ.-

కాకినాడ జిల్లాలోని పిఠాపురం రూరల్ మండలం చిత్రాడ పంచాయితీ ఇ.బి.సి. కాలని వద్ద మూడు ఎకరాల చెరువు భూమిపై వై.సీ.పీ. నేతల కన్నుపడిందని దీన్ని ఆక్రమణకు కర్రలు వేసి కబ్జా చేస్తే సీ.పీ.ఐ., వ్యవసాయ కార్మిక సంగాలు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘము , సీ.పీ.ఐ. నాయకత్వంలో చిత్రడ చెరువు భూమును పరిశీలంచారు. ఇల్లు లేని పేదలు అక్కడ కబ్జా చేసిన కర్రలను […]

WhatsApp Image 2024-02-24 at 5.56.35 PM Exclusive

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన పినిపే విశ్వరూప్…

పరిపాలన వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్య స్థాపన కోసం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ముఖ్య మంత్రి స్థాపించాలని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ అన్నారు. ఉప్పలగుప్తం మండల పరిధిలో భీమనపల్లి గ్రామంలో నరేగా నిధులైన రూ. 23.94 లక్షల వ్యయంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆధ్వ ర్యంలో నిర్మించిన భీమనపల్లి రైతు భరోసా కేంద్రం-1 ను మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా 15 ఆర్థిక సంఘం నిధులైన రూ. 50 లక్షల వ్యయంతో అదే గ్రామంలో […]

WhatsApp Image 2024-02-24 at 5.56.56 PM Exclusive

విజయవంతంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ వాకిన్ ఇంటర్వ్యూలు…

సాఫ్ట్ వేర్ రంగంలో ఫ్రెషర్లకు ఉద్యోగాలను కల్పించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాకిన్ ఇంటర్వ్యూలు విజయవంతంగా జరిగాయి. కాకినాడలో ఉన్న శ్రీరస్తు కన్వెన్షన్ హాల్లో ప్రోక్సెలెరా సంస్థ భాగస్వామ్యంతో రెండు రోజుల పాటు జరిగిన ఇంటర్వ్యూలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్బంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ… బీ.టెక్, ఎం.ఎస్., ఎ.ఈ., ఎం.టెక్ 2023, 2024 పాసవుట్ల కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలు జరిపామన్నారు. వీ.ఎల్.ఎస్.ఐ. డిజైన్స్, ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ప్రోక్సెలెరా సంస్థ […]

bjp-flag Viral

ఆరోగ్యశ్రీ పథకాన్ని చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం…

రాష్ట్రంలో 2019లో కార్పొరేట్ హాస్పిటల్స్ లో వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వైద్య ఖర్చును ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం భరిస్తుందని అధికారానికి ముందు వాగ్దానం చేసిన వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాగ్దానాన్ని దాదాపు విస్మరించిందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ప్రజా పోరు యాత్ర ఐదో రోజు కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రథం 50 బిల్డింగ్స్ ప్రాంతంలోని వినాయక కేఫ్, రేచర్ల పేట ,ఆనంద్ భారతి గ్రౌండ్స్ ప్రాంతాలలో పర్యటించింది […]

1327569-citu Viral

ఎన్నో పోరాటాల ఫలితమే కాకినాడలో ఈ.ఎస్.ఐ. హాస్పిటల్…

కాకినాడ నగరంలో ఈ.ఎస్.ఐ. హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు ఎన్నో పోరాటాలు చేశాయని ఆ పోరాటాల ఫలితమే కాకినాడలో ఈ.ఎస్.ఐ. ఆసుపత్రి నిర్మాణం జరిగిందని సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణలు అన్నారు. రేపు ప్రారంభం కాబోతున్న ఈ.ఎస్.ఐ. ఆసుపత్రిని వీరు సందర్శించి హాస్పటల్లో సౌకర్యాలు, సిబ్బంది, డాక్టర్లు వంటి వాటిని పరిశీలించడం జరిగింది. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత 30 ఏళ్ల నుంచి […]

WhatsApp Image 2024-02-24 at 6.49.40 AM Political

టీడీపీ తొలి అభ్యర్థుల జాబితా….

ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలుగుదేశం జనసేన పొత్తుతో టీ.డీ.పీ. తొలి అభ్యర్థుల జాబితాను విడుదలచేసింది.ఆముదావలస – కూన రవికుమార్ఇచ్ఛాపురం – బెందాలం అశోక్టెక్కలి – అచ్చెన్నాయుడురాజాం – కొండ్రు మురళీమోహన్అరకు – దొన్ను దొరసాలూరు – గుమ్మడి సంధ్యా రాణిఅనకాపల్లి – పీలా గోవింద్నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడువిశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబువిశాఖ వెస్ట్ – గణ బాబుకొత్తపేట – బండారు సత్యానందరావుమండపేట – జోగేశ్వర రావుజగ్గంపేట – జ్యోతుల నెహ్రూపెద్దాపురం – చిన రాజప్పతుని – […]

maxresdefault (5) Movies

టిల్లు స్క్వేర్ OTT లో ఆ రోజే విడుదల…!!!

డీజే టిల్లుకు సీక్వెల్‌గా అభిమానులు ఎదురుచూస్తున్న టిల్లు స్క్వేర్ మార్చి 29, 2024న విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి సిద్ధు జొన్నలగడ్డ మరియు అనుపమ జంటగా నటించిన తెలుగు చిత్రం అభిమానుల ఉత్సాహాన్ని పెంచింది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా OTT హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. టిల్లు స్క్వేర్ యొక్క OTT హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కు 35 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని వెళ్లడించింది. మార్చి 29న థియేటర్‌లలో […]

WhatsApp Image 2024-02-24 at 12.11.31 PM Political

దిగిపోయే ముందు ప్రజాధనానికి గండి…!!!

తాడేపల్లిగూడెం వద్ద జనసేన, టీ.డీ.పీ. ఉమ్మడిగా నిర్వహించబోయే బహిరంగ సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను జనసేన పార్టీ రాజకీయ వవ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సభ ఏర్పాట్లపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మరో 45 రోజుల్లో దిగిపోయే ముఖ్యమంత్రి రూ. 25 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసి రెండు హెలీకాప్టర్లు తీసుకోవడం కచ్చితంగా బాధ్యతారాహిత్యమని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ వాహనాలు వాడరాదన్న […]

WhatsApp Image 2024-02-24 at 9.38.35 AM Exclusive

ఐ.టి. రంగాల్లో కాకినాడ ప్రగతి సాధించేదెప్పుడు… -పౌరసంక్షేమసంఘం-

కాకినాడ జిల్లా కేంద్రం నుండి సైయంట్ సాప్ట్ వేర్ కంపెనీ విశాఖకు తరలిపోవడం ప్రగతికి తిరోగమనంగా వుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. 2007లో సాప్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రాలోని 4టైర్-1 నగరాల్లో ఒకటిగా గుర్తించిన కాకినాడ సర్పవరం ఏ.పి.పి.ఐ.సి. ఇంక్యుబేషన్ సెంటర్లోకి 2013లో సాప్ట్ వేర్ సంస్థ వచ్చింది. కాని మౌలిక సదుపాయాలు కొరత, రోడ్లు, విద్యుత్ వంటి వసతులు లేక ప్రభుత్వ సహకారం అందక విసిగి […]