WhatsApp Image 2024-02-27 at 10.10.08 AM Political

మండపేటలో ఘనంగా తెలుగు జనతా పార్టీ ప్రజా చైతన్య యాత్ర…

కాకినాడ జిల్లా మండపేట నియోజకవర్గం లో తెలుగు జనతా పార్టీ ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించింది. ఈ ప్రజా యాత్ర కార్యక్రమానికి మండపేట ఎం.ఎల్.ఏ. అభ్యర్థి కోట వీర వెంకట నరసింహారావు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నకల్లో తెలుగు జనతా పార్టీని గెలిపించాలని కోరారు. 2024 ఎన్నికలకు మండపేట నియోజకవర్గం నుండి కోట వీర వెంకట నరసింహారావు ను తెలుగు జనతా పార్టీ అభ్యర్థి గా నిలబెట్టడం జరిగిందని అన్నారు. […]

WhatsApp Image 2024-02-27 at 9.38.16 AM Exclusive

టంగ్‌ స్లిప్‌ అయ్యింది… సవరించుకున్నారు…!!!

మత్స్యకారుల మనసు గెలిచిన నాయకుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని, ఆయన పొరపాటున జారవిడిచిన మాటను కాపీ కట్ పేస్టులు ద్వారా అతికించి మత్స్యకారుల ముందు దోషిగా నిలబెట్టాలి అనుకునే కుట్రదారుల కుతంత్రాలను కాకినాడ నగర మత్స్యకారులు గ్రహించి ఎమ్మెల్యే ద్వారంపూడి కి అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణరావు పేర్కొన్నారు. స్థానిక వైకాపా సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి, అభివృద్ధికి ఎనలేని […]

andhra-pradesh-assembly- Viral

ఆ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు…!!!

ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, అధికార యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వై.ఎస్‌.ఆర్‌.సి.పి. మరియు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వై.ఎస్‌.ఆర్‌.సి.పి. పిటిషన్‌పై మద్దలగిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై అనర్హత వేటు పడిన సభ్యుల్లో ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. టీ.డీ.పీ. కి చెందినఅనర్హత వేటు […]

WhatsApp Image 2024-02-27 at 8.16.56 AM Exclusive

గుణపాఠం తప్పదు…

కాకినాడ జిల్లా వ్యాప్తంగా అత్యధిక బీసీ సామాజిక వర్గం ఉన్న కాకినాడ రూరల్ టిక్కెట్టు బీసీ సామాజిక వర్గానికి కేటాయించడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని, బీసీ ఓట్లతో అధికారం చేయించుకుని బీసీ కులాలను అణగదొక్కటే ప్రయత్నం చేస్తున్న రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని బిసి నాయకులు చల్లంగి వేణుగోపాల్ హెచ్చరించారు.

WhatsApp Image 2024-02-27 at 8.12.50 AM Political

క్షమాపణ చెబితే సరి… లేదంటే…!!!

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల మత్స్యకారుల సామాజిక వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు పుదుచ్చేరి మాజీ మంత్రి ఎమ్మెల్యే ద్వారంపూడి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవేశంతో కాక ఆలోచనతో ఎమ్మెల్యే ద్వారంపూడి కి బుద్ధి చెబుతామన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి వారంలోగా క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామంటూ మత్స్యకారులు అల్టిమేటం జారీ చేశారు. మత్స్యకారులను దోపిడీదారులంటూ చేసిన వ్యాఖ్యలను ద్వారంపూడి నేటి వరకు వాటిని వెనక్కి తీసుకోకపోగా ఇంకా అహంకారంతోనే […]

WhatsApp Image 2024-02-26 at 10.02.42 PM Exclusive

He decided to never ever play…

today as a citizen of Andhra Pradesh are heads hanging shame. because a promising cricketer a cricketer represented our country Hanuma Vihari made a statement today saying that he never plays for the team of Andhra Pradesh ever again in his life.

OIP (24) Political

వై.పీ.పీ కి బిగ్ షాక్…!!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీల మధ్య నేతల వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా లో పెనమలూరు వై.సీ.పీ. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, నేత బొప్పల భవనకుమార్ తెలుగుదేశం పార్టీలోకి చేరారు. టీ.డీ.పీ. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో వారికి షాలువా కప్పి పార్టీలకి సాధరంగా ఆహ్వానించారు. వైసీపీ నేతలు మరికొందరికి కడువాలు వేసి పార్టీలోకి చేర్చుకున్నారు. పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథిని […]

Will-Jana-Sena-split-anti-government-vote Political

జనసేన తెలుగుదేశం భారీ బహిరంగ సభకు కమిటీల నియామకం…

ఈ నెల 28వ తేదీన జనసేన తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం దగ్గర నిర్వహించే భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతంగా నిర్వహించేందుకు ఆరు కమిటీలను నియమించారని జనసేన అధ్యక్షులకు రాజకీయకార్యదర్శి పి.హరిప్రసాద్ వెళ్లడించారు. 1) లాజిస్టిక్స్ కమిటీ: పంతం నానాజీ, షేక్ రియాజ్, వై.శ్రీనివాస్, చన్నమల్ల చంద్రశేఖర్, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్ లను నియమించారు. 2)రవాణా, పార్కింగ్ కమిటీ: తాతంశెట్టి నాగేంద్ర, వాసిరెడ్డి శివప్రసాద్, మైఫోర్స్ మహేశ్, అడ్డాల నాగేశ్వర రావు, గర్భాన […]

177853-ycp Political

వైసీపీలో పలువురు చేరిక…

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో గిడజాం గ్రామానికి చెందిన పలువురు నాయకులు వై.సీ.పీ. పార్టీలోకి చేరారు. స్తానిక వై.సీ.పీ. కన్వీనర్లతో రౌతలపూడిలో మాజీ ఎం.ఎల్.ఏ. వరుపుల సుబ్బారావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారికి పార్టీ కండువా వేసి వారిని సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నకల్లో మళ్లి వై.ఎస్.ఆర్.సీ.పీ. ని గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని అందుకు తగ్గ కృషి మనమందరం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు చిన్న, ఎం.పీ.పీ. […]

3788_job_fair Education / Career

రాజమండ్రిలో ఈనెల 28వ తేదీ మెగా జాబ్ మేళ…

తూర్పు గోదావరి జిల్లాలో లో రాజమండ్రి వీ.ఎల్. పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన జాబ్ మేళ నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి పి. లోకమాన్ తెళ్లడించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… దాదాపు వంద కంపెనీలలో పని చేసేందుకు నాలుగు వేల మంది ఇంటర్వూవ్స్ జరిపి వారిని ఎంపిక చేసుకోబడునని తెలిపారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.