1036056-sharmila Exclusive

క్రీడలపై వై.సీ.పీ. క్రీనీడలు తీవ్రంగా ఖండిస్తున్నాం… -షర్మిలా రెడ్డి-

అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ వాళ్ళు ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను చూపిస్తున్నారని ఏ.పీ.సీ.సీ. చీఫ్‌ వై.ఎస్. షర్మిలా రెడ్డి విమర్శించారు. ఇంతకంటే దారుణమయిన విషయముంటుందా అని ప్రశ్నించారు. అధికారమదంతో రాష్ట్రప్రతిష్ఠను అన్నివిధాలుగా నాశనం చేసిన వీళ్ళు ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో మనం ఊహించలేమని అన్నారు. ఆడుదాం ఆంధ్ర అంటూ రెండు నెలలు సినిమా స్టంట్స్ చేయించిన వైసీపీ నేతలు అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా? అని ప్రశ్నించారు. ఆటగాళ్ల భవితను, […]

WhatsApp Image 2024-02-27 at 4.45.55 PM Trending News

కాకినాడలో చలో కలెక్టరేట్ కరపత్ర ఆవిష్కరణ…

కాకినాడలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఫిబ్రవరి 29వ తేదీన జరిగే మహాధర్న కరపత్రం ఆవిష్కరణ స్థానిక శారద దేవి గుడి వద్ద కాకినాడ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కరపత్రాల ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా ది కాకినాడ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు తాటిపాక మధు, ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరై కరపత్రవిస్కరణ చేశారు. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ… భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ […]

WhatsApp Image 2024-02-27 at 5.25.46 PM Viral

మహాసేన రాజేష్ పై దాడి…

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి. గన్నవరం అంబాజీపేటలో జరిగిన టిడిపి, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో రసాభాస మొదలయ్యింది. మహాసేన రాజేష్ కి టికెట్ కేటాయించడంపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తంచేసారు. ఆగ్రహంతో జనసైనికులు రాజేష్ గో బ్యాక్ అంటూ హారీష్ మాధుర్ ని ముట్టడించారు. హారీష్ మాధుర్ కారును రాల్లతో కొట్టి కారు అద్దాల్లను ద్వంసం చేసారు.

WhatsApp Image 2024-02-27 at 1.04.29 PM Trending News

సామర్లకోట రైల్వే గేటు మూసివేత… కారణమిదే…!!!

కాకినాడ జిల్లాలో సామర్లకోట రైల్వే గేటును ట్రాక్ మరమ్మతులు నిమిత్తం ఈనెల 28 నుంచి మార్చి 6 వరకూ మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాకినాడ నుంచి సామర్లకోట వెళ్లే ప్రజలు సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద రెండు కిలోమీటర్ల అదనంగా ప్రయాణించి కాకినాడ రోడ్లోకి చేరుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే కాకినాడ నుంచి సామర్లకోట ఊర్లోకి వచ్చే ద్విచక్ర వాహనదారులు రైల్వే ఓవర్ బ్రిడ్జి మీదగా స్టేషన్ […]

WhatsApp Image 2024-02-27 at 3.04.19 PM Exclusive

30 బస్సుల్లో 2,600 మంది రాజ్ నాథ్ సింగ్ మీటింగ్ కి ప్రయాణం…

ఏలూరులో జరగనున్న ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాల బూత్ సాయి కార్యకర్తల సమావేశానికి కాకినాడ జిల్లా నుంచి 2600 మంది కార్యకర్తలు 30 బస్సుల్లో ప్రయాణం అయ్యారని కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రాంకుమార్ చెప్పారు .అందులో కాకినాడ నుంచి ఐదు బస్సుల్లో రెండు వందల మంది కార్యకర్తలు స్థానిక అచ్చంపేట జంక్షన్ నుంచి ఈరోజు ఉదయం 11 గంటలకు బయలుదేరారని ఆయన చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకు కేవలం బూత్ స్థాయి అధ్యక్ష కార్యదర్శులు ,బిఎల్వోలు, […]

WhatsApp Image 2024-02-27 at 1.04.51 PM Education / Career

ప్రతిభలో ఘనంగా వెజ్ ఫెస్ట్…

కాకినాడ జిల్లా సామర్లకోట ప్రతిభ పాఠశాలలో సోమవారం ఎల్.కె.జి., యు.కె.జి., 1వ తరగతి చిన్నారులు ఏర్పాటుచేసిన వెజ్ ఫెస్ట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంను పాఠశాల కరెస్పాండెంట్ ఎస్.వి.వి.జి. ప్రకాష్, డైరెక్టర్ సుధారాణి, ప్రకాష్ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… పాఠాశాలల్లో ఇటువంటి కార్యక్రమాల నిర్వహించడం ద్వారా విద్యార్థులకు తమ నిత్యజీవితం సమాజంతో ఎలా ముడిపడి ఉందో తెలుసుకోవడమేగాక, వాటి ఉపయోగాలు కూడా తెలుసుకోవడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులుకూడా తమపిల్లలను మార్కెట్లు, బ్యాంకులు, […]

WhatsApp Image 2024-02-27 at 12.21.15 PM Viral

విశాఖలో ఘోర అగ్ని ప్రమాదం…

విశాఖ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక గాజువాకలోని ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలో భారీగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థాలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. జరిగిన ప్రమాదానికి కారణాలు తెలియాల్సివుంది.

Nadendla_Manohar_Janasena (1) Exclusive

ఉమ్మడి సభ ఏర్పాట్లను పరిశీలించిన నాదెండ్ల మనోహర్…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలుగు, బలహీన వర్గ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి, సంక్షేమమే ప్రాధన్యంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించలనే సంకల్పంతో వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ పొత్తుకు ప్రజల ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయని అన్నారు. ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద రెండు పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించే ఉమ్మడి మహా సభ […]

WhatsApp Image 2024-02-27 at 10.31.45 AM Political

కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరిక…

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్ లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. ఈ చేరికతో పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని ఆయన సేవలు పార్టీకి ఎంతో అవసరం అని అన్నారు. రాజకీయాల్లో సుబ్బారాయుడు అనుభవం జనసేన […]

WhatsApp Image 2024-02-27 at 10.24.23 AM Trending News

భారత రాజ్యాంగమే దేశానికి దిశా నిర్దేశం…

భారత రాజ్యాంగమే నేడు భారత దేశానికి దిశ నిర్దేశం చేసే అమూల్యమైన వ్యవస్థ అని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సూర్య కళామందిర్ లో నిర్వహించిన భారత రాజ్యాంగమే దళితుల అజెండా బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ దళితులకు జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు పై నిరంతర పోరాటం చేసి అన్యాయానికి గురైన బాధితులకు బాసటగా నిలవడం జరుగుతుందని ధైర్యం చెప్పారు. దళిత మైనార్టీల పై జరుగుతున్న […]