OIP (30) Crime

తాగడానికి నీళ్లు అడిగితే చంపేస్తారా…? -పవన్ కళ్యాన్-

రాష్ట్రంలో వై.సీ.పీ. దుర్మార్గపు పాలనలో పంచ భూతాలకు కూడా పార్టీ రంగులు పూయడం చాలా దౌర్భాగ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. తాగునీరు కోసం ప్రజలు రాజకీయంగా చోద్యం చూడాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉండడం చాలా విచారకరమన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మల్లవరం గ్రామానికి చెందిన గిరిజన మహిళ బానావత్ సమూనిబాయి వాటర్ ట్యాంకర్ వద్ద తాగునీరు తెచ్చేందుకు వెళ్లి ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన ఘటన పై పవన్ స్పందించారు. ప్రతిపక్ష పార్టీలకు […]

OIP (29) Political

అమలాపురం టికెట్ టీ.డీ.పీ. కే ఇవ్వాలి…

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తేలుగు దేశం పార్టీ శ్రేణులు సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి అమలాపురం మాజీ శాసనసభ్యుడు అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన నిర్వహించారు. అమలాపురం టికెట్ ను టీ.డీ.పీ. కి కేటాయించాలంటూ ఈ సందర్బంగా నేతలు విజ్ఞప్తి చేసారు. కొన్ని దుష్ట శక్తులు టీ.డీ.పీ. కి ఆ టికెట్ రాకుండా ప్రయత్నాలు చేస్తున్నాయానినేతల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అన్ని సర్వేలు కూడా అమలాపురం టికెట్ టీ.డీ.పీ. కే ఇవ్వాలని […]

dc-Cover-q062esvb4t27irc41gb7i9to53-20160521013039.Medi (1) Exclusive

త్వరలో కాకినాడలో రాష్ట్ర సదస్సు…!!! -తాటిపాక మధు-

ఇటీవల కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఓ.ఎన్.జీ.సీ. గ్యాస్ వెలికితీత పనులు చేపట్టడంతో ఎటిమోగ, తదితర గ్రామాల మత్యకారలకు నష్ట పరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని కాకినాడ జిల్లా అభివృద్ధి పోరాట కమిటీ చైర్మన్, సీ.పీ.ఐ. రాష్ట కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మత్యకారులను ఆదుకోవాలని కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని డిమెండి చేయడం అభినందనీయం అన్నారు. ఈదే అంశం పై సీ.పీ.ఐ. రౌండ్ టేబుల్ సమావేశము […]

232539-viswaroop Exclusive

ఉప్పలగుప్తంలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న విశ్వరూప్…

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలంలో ఈరోజు పలు అభివృద్ధి పనులను రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. చినగడవిల్లి, పెదగడవిల్లి, పెదవూరు, మధుర పేట, ఉప్పలగుప్తం, గొల్లవిల్లి గ్రామాల్లో నిర్మించిన కమ్యూనిటీ భవనాలతోపాటు పాఠశాల అదనపు గదుల గ్రామ సచివాలయం, వాటర్‌ హెడ్‌ ఓవర్‌ ట్యాంక్‌ను నేడు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎం.పీ.టీ.సీ. సభ్యులు, సర్పంచ్‌లు, వై.సీ.పీ. కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని వై.సీ.పీ. లెస్డర్లు కోరారు.

WhatsApp Image 2024-03-02 at 8.35.41 AM Viral

సీ.ఎం. క్యాంప్ కార్యాలయం వద్ద జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు…

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థి, యువజన, వివిధ రాజకీయ పార్టీల నాయకులు చేపట్టిన ఛలో సీ.ఎం. క్యాంప్ కార్యాలయం ఉద్రిక్తతలకు దారి తీసింది. సీ.ఎం. కార్యాలయం వైపు నిరసన చేస్తూ వెళుతున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాసరావు, విద్యార్థి సంఘాల నాయకులు జిలానీలను తాడేపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

WhatsApp Image 2024-03-01 at 6.14.10 PM Political

రజకుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం… -వనమాడి కొండబాబు-

కాకినాడ జిల్లాలో టీ.డీ.పీ. బీ.సీ. సెల్ రజక సాధికార కమిటీ కన్వినర్ ఏ.వీ.డీ. మెంటారావు ఆధ్యక్షతన కాకినాడ జిల్లా టీ.డీ.పీ. కార్యాలయం నందు శుక్రవారం రజక భరోసా బాట సమావేశం నిర్వహించారు. శాసనమండలి సభ్యులు, టీ.డీ.పీ. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వారపు రామారావు, కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. […]

WhatsApp Image 2024-03-01 at 5.42.45 PM Exclusive

బేవరేజ్ హమాలీలకు న్యాయం చేయాలి…

బేవరేజ్ హమాలీల రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు సామర్లకోట బేవరేజ్ డిపో వద్ద హమాలీలు శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా హమాలిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వి. కొండలరావు మాట్లాడుతూ… గత సంవత్సరం 2023 అక్టోబర్ నెలతో ఎగుమతి రేట్లు కు సంబంధించి అగ్రిమెంట్ ముగిసిందన్నారు. నవంబర్ నుండి రేట్లు పెంచి నూతన ఒప్పందం అమలు చేయవలసి వుందన్నారు. ఎం.డి. ని నాలుగు సార్లు కలసి వినతి పత్రం అందజేయడం జరిగిందని, ఎన్ని సార్లు […]

WhatsApp Image 2024-03-01 at 5.00.59 PM Trending News

దేశ అభివృద్ది లో యువత భాగస్వామ్యం కీలకం…

తూర్పుగోదావరి జిల్లాలో నెహ్రూ యువ కేంద్రం అద్వర్యం లో మాక్ యూత్ పార్లమెంట్ గైట్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ కాలేజీ లో నిర్వహించారు. షేక్ మీరా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కార్యక్రమం ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.డి. ధనరాజు యువతను ఉద్దెసించి మాట్లాడుతూ… దేశ అభివృద్దిలో యువత కీలక పాత్ర పోషిస్తారని వారు సమాజంలో రాజకీయ, ఆర్దిక, వృత్తి పరంగా అభివృద్ది చెందాలని అన్నారు. యువత కేంద్ర ప్రభుత్వ క్రీడలు వ్యవహారల […]

WhatsApp Image 2024-03-01 at 3.45.10 PM Viral

ప్లాస్టిక్ బ్యాగుల నిర్మూలనకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ పిలుపు…

రోజువారీ వాడకంలో ప్లాస్టిక్ బ్యాగులు, కవర్ల నిర్మూలనకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ కాకినాడ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చింది. అందుకోసం తమ వంతు జిల్లా వ్యాప్తంగా జూట్ బ్యాగుల పంపిణీని ప్రారంభించింది. జిల్లా పరిథిలోని వివిధ ప్రాంతాల్లో జూట్ బ్యాగులను ఫౌండేషన్ ప్రతినిధులు పంపిణీ చేశారు. బ్యాగులను అందజేస్తూ ప్లాస్టిక్ బ్యాగుల వల్ల కలిగే అనర్థాలను వివరించడంతో పాటు వాటికి ప్రత్యామ్నాయ వినియోగ వస్తువుల పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ… […]

WhatsApp Image 2024-03-01 at 1.52.07 PM Political

వచ్చే ఎన్నికల్లో జనసేన టీ.డీ.పీ. దే విజయం… -ఎం.ఎల్.ఏ. నిమ్మకాయల చిన్నరాజప్ప-

కాకినాడ జిల్లాలో పెద్దాపురం పట్టణంలోని వై.సీ.పీ. నుంచి పలువు స్వచ్చందంగా తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా పెద్దాపురం ఎం.ఎల్.ఏ. నిమ్మకాయల చిన్నరాజప్ప వారికి పార్టీ కండువా వేసి సాదరంగా అహ్వానించాలి. ఎం.ఎల్.ఏ. మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలను వంచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఎవరి పాలనలో అరాచకాలు, అక్రమాలు, భూ కబ్జాలు, విధ్వంశం జరుగుతున్నాయో ప్రజలు చూస్తున్నారన్నారు. ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో కూడా ప్రజలకు బాగా తెలుసని అన్నారు. వచ్చే […]