accident-1607428226 Viral

గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం… ముగ్గురు మృతి…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక ఏటుకూరు సమీపంలో లోడుతో ఉన్న ట్రాక్టర్ కారు ఢీ కొట్టుకున్నాయి. ఆ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ప్రభుత్ర ఆసుపత్రికి తరలించారు. కంకర లోడుతో వేళుతండగా కారు గుద్దడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతు చేందినవారు మంగళగిరికి చేందిన వారుగా గుర్తించినట్లు […]

WhatsApp Image 2024-03-01 at 1.18.49 PM Political

మండపేట పట్టణంలో 69వ పోలింగ్ కేంద్రం ఏర్పాటు…

ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఎన్నికలకు అన్ని సద్దం చేస్తున్నారు. అందులో భాగంగా అన్ని జిల్లాల్లో పోలిగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలోని గౌతమీ మున్సిపల్ పాఠశాలలో దక్షిణం వైపు గ్రౌండ్ ఫ్లోరులో కొత్తగా 69వ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఆ కేంద్రంలో సెక్టోరల్ అధికారి శ్రీనివాస్, సూపర్వైజర్ ఏజేఎన్ శ్రీనివాస్, బిఎల్వో వై. రామకృష్ణ కలిసి ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు […]

WhatsApp Image 2024-02-29 at 8.17.02 PM Viral

ఉపాధ్యాయులపై అక్రమ కేసులను తొలగించాలి… -ఏ.పీ. టీచర్స్ ఫెడరేషన్-

ఉపాధ్యాయులపై మోపిన అక్రమ కేసులను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏలేశ్వరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఏ.పీ. టీచర్స్ ఫెడరేషన్ ఏలేశ్వరం పత్తిపాడు మండల శాఖల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం విజ్ఞాపన పత్రం డిప్యూటీ ఎమ్మార్వో రవి ప్రసాద్ కి అందచేసారు. ఈ సందర్బంగా ఏ.పీ.టీ.ఎఫ్. జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లబిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… ఐ.అర్. మధ్యంతర భృతి 30% ప్రకటించాలని, జీవో 117 రద్దు చేయాలని అన్నారు. పాత పెన్షన్ విధానం ఓ.పి.ఎస్. పునర్ధరించాలని,పెండింగ్ […]

OIP (27) Education / Career

గ్రూప్ 2 ఫలితాలపై ఏ.పీ.పీ.ఎస్.సీ. చైర్ మెన్ కి వినతి పత్రం…

రెండు వారాల్లో గ్రూప్ టు ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల చేస్తే, ప్రధాన పరీక్షకు చదువుకోవడానికి సమయం ఉంటుందని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ తెలిపారు. ప్రభుత్వ అకాడమీ, ప్రామాణికమైన పుస్తకాలు అందుబాటులో లేకపోవడం, పెద్ద పెద్ద ప్రశ్నలు వల్ల సమయం సరిపోక గ్రూప్ టు అభ్యర్థులు ఇటీవల ఫిబ్రవరి 25న జరిగిన గ్రూప్-2 లో అర్హత కోల్పోతారని భయపడుతున్నారని అన్నారు. కనీసం ఏ.పీ.పీ.ఎస్.సీ. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎంపిక విధానంలో […]

WhatsApp Image 2024-02-29 at 5.47.26 PM Exclusive

డివిజనల్ పి ఆర్ ఓ ఆలీకి ఘన సత్కారం…

జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖలో సుదీర్ఘ కాలం వివిధ హోదాలలో పని చేసి డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా పదవీ విరమణ చేసిన ఎం.డి. విలాయత్ ఆలీ విశ్రాంత జీవితం కుటుంబ సభ్యుల తో సుఖ శాంతులతో గడపాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె. లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. గురువారం స్థానిక ఎయిమ్స్ కళాశాలలోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది పదవి విరమణ చేసిన డివిజనల్ పి.ఆర్.ఓ. ఎం.డి. […]

WhatsApp Image 2024-02-29 at 3.19.29 PM Exclusive

గంజాయి అక్రమ వాడకాలను అరికట్టాలి…

గంజాయి వాడకం వలన యువత మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారని గంజాయి బారిన పడకుండా యువజనుల సంక్షేమం కోసం తల్లిదండ్రులు అప్రమత్తత వహించాలని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. స్థానిక వివేక్ భవన్ లో పౌర సంక్షేమ సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ… మద్యం మాదక ద్రవ్యాలు సేవించి మోటారు వాహనాలు నడపడం ఎంత నేరమో మద్యం సేవించి పొలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించి ఓటు హక్కు వినియోగించడం […]

WhatsApp Image 2024-02-29 at 3.19.55 PM Exclusive

భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి…

భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాల అమలు చేయాలని ఏ.పీ. బిల్డింగ్& అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పిలుపును ఇచ్చారు. ఇందులో భాగంగా కాకినాడలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఇంద్రపాలం అంబేద్కర్ విగ్రహం వద్ద భవన నిర్మాణ కార్మికుల సంగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి. అన్నవరం అధ్యక్షతన నిరసన ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా ఒకే తరహాలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ […]

WhatsApp Image 2024-02-29 at 5.19.38 PM Viral

శరత్‌ జీఎస్టీ కేసుపై పుల్లారావు సంచలన వ్యాక్యాలు…

ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను జీఎస్టీ కేసులో అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది. దీనిపై పుల్లారావు స్పందించారు. స్టేట్‌ మెంట్ పేరుతో పిలిచి అదుపులోకి తీసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసారు. అడిగితే ఏ.పీ.ఎస్.డీ.ఆర్.ఐ. డిపార్టుమెంట్ అని చెబుతున్నారని అన్నారు. అసలు వారు చెబుతున్న కంపెనీలతో శరత్‌కు ఎటుంటీ సంబంధం లేదని అన్నారు. టీ.డీ.పీ. సీటు ప్రకటించిన రోజునే కావాలని ఈ కేసు పెట్టారని వాపోయారు.

R (2) Viral

కాకినాడలో దారుణ ఘటన…

కాకినాడ జిల్లా కాకినాడ నగరంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. పప్పులమిల్లు సెంటర్ సమీపంలో భార్యపైన అనుమానంతో తన భర్తే తనను కత్తిపీటతో మెడ నరికి అతి కిరాతకంగా చంపాడు. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న వన్ టౌన్ స్టేషన్ పోలీసులు మృతురాలిని విచారణకై పంపించారు. ఈ ఘాతకానికి పాల్పడిన భర్తను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.