పేదల గుడిసెలకు ఇళ్ల పట్టాలు ఇవ్వండి… -సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు-
కాకినాడ జిల్లాలో 40 సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాల్లో పేదలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని వారందరికీ ఎన్నికల లోపు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ చిత్రాడ శాఖ మహాసభ ఈ బీసీ కాలనీ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పిఠాపురం కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తాటిపాక మధు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గృహాలు […]









