WhatsApp Image 2024-03-05 at 9.33.08 PM (1) Political

జనసేనలో చేరిన ఎన్.ఆర్.ఐ. లు…

ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి చెందిన ఎన్.ఆర్.ఐ. లు మోటుపల్లి హరిబాబు, శ్రీనివాస్ అడ్డ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాన్ సమక్షంలో జనసేనలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో వీరిరువురికీ పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. దర్శి నియోజకవర్గానికి చెందిన వీరిరువురూ అమెరికాలోని ఫిలడెల్ఫియాలో నివాసం ఉంటారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలకు ఆకర్షితులై […]

WhatsApp Image 2024-03-05 at 7.00.11 PM Education / Career

చదవడంలో ఆసక్తి అవసరం… -డా. పి.ఎన్. రాజు-

పదవ తరగతి పరీక్షలకు సిద్దపడే విద్యార్థులు సబ్జెక్టు పట్ల ఆశక్తిని కనపరుస్తూ చదవడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చునని చంటి పిల్లల వైద్య నిపుణులు డా. పి.ఎన్. రాజు అన్నారు. సామర్లకోట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు సిద్దపడే అంశం పై క్లాస్ రూమ్ అవగాహనా సదస్సు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనిలో డా. రాజు మాట్లాడుతూ… ప్రధానంగా విద్యార్థులు వారి మానసిక సామర్థ్యాన్ని బట్టి వారి పఠన […]

OIP (34) Exclusive

ప్రతి ఇంటికి 2 పేజీల లేఖ పంపిణీ…!!!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సంచిత విజయాలు, సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించడానికి 2 పేజీల లేఖను పంపిణీ చేయడానికి ఉద్దేశించబడింది. ఈ లేఖలో ప్రధానంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, హౌసింగ్, సెక్రటేరియట్ & వాలంటీర్ సిస్టమ్ రంగాలలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యకలాపాల సమాచారం మరియు సంబంధిత కుటుంబాలకు అందించిన వివిధ సామాజిక సంక్షేమ ప్రయోజనాల వివరాలు పొందు పరచిఉంటాయని తెలిపింది. గ్రామ, వార్డు […]

WhatsApp Image 2024-03-05 at 12.48.05 PM Exclusive

సామర్లకోటలో పోలింగ్ బూత్ లో కేంద్ర బటగాల ఏర్పాటు…

రాష్ట్రంలో ఎన్నికల దృష్య కాకినాడ జిల్లాలో అన్ని ప్రాతాలలో కేంద్ర బలగాలను ఏర్పాటు చేసారు. అందులో భాగంగా జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో భాగంగా సామర్లకోట పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్న సెంటర్లు, పోలింగ్ బూత్ లో పరిధిలో కేంద్ర బలగాలను ఏర్పాటు చేసారు. వారు ఏరియాల వారిగా అవగాహన పెంచుతూ ప్రజలకు ప్రశాంత వాతావరణంలో వారు యొక్క ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి అనేదానిపై కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం […]

WhatsApp Image 2024-03-05 at 12.50.38 PM (1) Exclusive

ఎలక్షన్ పోలింగ్ బూత్ పరిధిలో కేంద్ర బలగాలు…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ దగ్గర పడుతుండడంతో కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో భాగంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్న 16 సెంటర్లు, 45 పోలింగ్ బూత్ లో పరిధిలో కేంద్ర బలగాలు వచ్చాయి. ఈ సందర్బంగా ఏరియాల వారిగా అవగాహన పెంచుతూ ప్రజలకు ప్రశాంత వాతావరణంలో వారు యొక్క ఓటు హక్కును వినియోగించుకునేలా ఆత్మ స్థైర్యాన్ని ధైర్యంగా వారు […]

WhatsApp Image 2024-03-05 at 12.35.25 PM Crime

నాటు సారా అమ్ముతున్న వ్యక్తుల అరెస్ట్…

కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలం పాతపెద్దాపురం పరిధిలోని విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడి నిర్వహించారు. ఆ దాడుల్లో నాటు సారాయి అమ్ముతున్న కోమలి రాజు, కోమలి యేసురత్నంలను అరెస్ట్ చేశారు. వారి నుంచి 100 లీటర్ల నాటు సారా ను స్వాధీనం చేసుకొని కాకినాడ ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు. నాటుసారా కొందరు వ్యక్తులు సరఫరా చేస్తున్నట్లు సమాచారం ఉందని, వారిపై కూడా చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నాటు సారా […]

WhatsApp Image 2024-03-05 at 11.22.32 AM Political

మంగళగిరికి తరలివెళ్తున్న పెద్దాపురం జనసేన బూత్ కమిటీ సభ్యులు…

జనసేన పార్టీ ఆదేశానుసారం పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో జరిగే బూత్ లెవెల్ మీటింగ్ కు ప్రత్యేక బస్సుల ద్వారా పెద్దాపురం నియోజకవర్గ జనసేన బూత్ కమిటీ సభ్యులు బయలుదేరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… పవన్ కళ్యాన్ ఆదేశానుసారం బూత్ ఏజెంట్లను శిక్షణ తరగతుల నిమిత్తం మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసు కు తరలించడం జరుగుతుందని తెలిపారు.

WhatsApp Image 2024-03-05 at 9.36.41 AM Exclusive

ప్రభుత్వం ఇచ్చిన భూములకు పట్టాలు ఇప్పించండి…

అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మడుపల్లి గ్రామానికి చెందిన 15 మంది కుటుంబాలకు చెందినవారు డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు సెంట్లు భూమి చొప్పున ప్రభుత్వం మంజూరు చేసారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన భూములకు అధికారులు పట్టాలు ఇవ్వలేదని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లోనే గృహాలను నిర్మించుకుని జీవిస్తున్నామని ఆ భూములకు పట్టాలు మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం […]

WhatsApp Image 2024-03-05 at 8.49.26 AM Exclusive

మెడికల్ మాఫియా కోరల్లో…!!!

దేశవ్యాప్తంగా ప్రజలు మెడికల్ మాఫియా కోరల్లో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా , మానసిక సంఘర్షణకు గురవుతున్నారని ప్రముఖ వైద్యులు వెన్నపూస బ్రహ్మారెడ్డి హెచ్చరించారు. ఎస్.వి.మనోర్ హోటల్ కన్వెన్షన్ హాల్లో కాస్మోపాలిటన్ సొసైటీ డైలాగ్ ఆన్ ప్రజెంట్ సొసైటీ ” అనే పేరుతో జన విజ్ఞాన వేదిక సభ్యులు కొమ్మన తాతారావు, పి. వి సత్యమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్య్రమానికి ఆయన ముఖ్య అతిథిగా డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి పాల్గొని స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్, […]