WhatsApp Image 2024-03-07 at 8.18.35 AM Exclusive

హాస్టల్ అభివృద్ధికి సహకరించండి…

కాకినాడ స్థానిక బాలాజీ చెరువు సెంటర్ వద్ద ఉన్న ప్రభుత్వ అంబేద్కర్ బాయ్స్ హాస్టల్ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం అయన హాస్టల్ ప్రాంగణంలో జరుగుతున్న పలు నిర్మాణాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ హాస్టల్ లో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారని గొప్ప గొప్ప పదవులను సైతం చేపట్టారని ఇటువంటి హాస్టల్ను భావితరానికి అందించేందుకుగాను చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో […]

WhatsApp Image 2024-03-06 at 4.01.23 PM Exclusive

శ్రీ విఘ్నేశ్వర మోడ్రన్ రైస్ మిల్ లో విజిలెన్స్ తనిఖీలు…

పీ.డీ.ఎస్. బియ్యం దారి మళ్లింపుకు సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలంలోని తాపేశ్వరం గ్రామమునందలి శ్రీ విఘ్నేశ్వర మోడ్రన్ రైస్ మిల్ ను విజిలెన్స్ అధికారులు, సివిల్ సప్లయ్స్ అధికారులతో తనిఖీ చేసారు. సదరు మిల్లు నందు మండపేట మండలములోని వెలగతోడు గ్రామానికి చెందిన ఏరుబండి సురేష్, తండ్రి పుల్లయ్య బి 120 కేజీల బియ్యాన్ని రైస్ మిల్లులో విక్రయించడానికి తీసుకొనివచ్చి అన్‌లోడ్ చేస్తున్నప్పుడు అతనిని అదుపులోకి తీసుకున్నారు. […]

WhatsApp Image 2024-03-06 at 4.05.09 PM Exclusive

కాకినాడ రూరల్ నుండి స్వతంత్రుడిగా పోటీ… -డాక్టర్ అన్నవరం-

ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని రమ్య ఆసుపత్రి అధినేత డాక్టర్ పితాని అన్నవరం చెప్పారు. ప్రస్తుతం కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కురసాల కన్నబాబుకు టికెట్ కేటాయిస్తే ఓడిపోతాడంటూ తన వద్ద కార్యకర్తలు చెప్తున్నారని వెల్లడించారు. గాంధీ నగర్లో ఉన్న తన రమ్య ఆసుపత్రిలో విలేకరులతో డాక్టర్ అన్నవరం సమావేశాన్ని నిర్వహించారు. తాను కాకినాడ రూరల్లో తన పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ […]

WhatsApp Image 2024-03-06 at 5.46.34 PM Exclusive

విద్యార్థులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎగ్జామ్ పాడ్స్ పంపిణీ…

సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోని పెద్దమల్లాపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్ పాడ్స్ పంపిణీ చేయడం జరిగింది. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి పాడ్స్ ను విద్యార్థులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు సహాయకారిగా ఉండాలని పాడ్స్ అందజేసినట్లు వివరించారు. తమకు తగిన వేదిక కల్పించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, […]

WhatsApp Image 2024-03-06 at 3.31.25 PM Viral

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి…

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 29 వ తేదీన పెళ్లి చేసుకున్న వదువువరులిద్దరూ షామీర్ పేటలో రిసెప్షన్ కాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డుపై ఉన్న లారీని వేగంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ అల్వాల్‌ కు చెందిన నూతన వధూవరులు బాలకిరణ్, కావ్య, బాలకిరణ్ తల్లిదండ్రులు లక్ష్మి, రవికుమార్ సహా మరో బాలుడు […]

WhatsApp Image 2024-03-06 at 1.54.47 PM Exclusive

చంద్రమౌళి కి టీ.డీ.పీ. లో ఉన్నత పదవి…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పెద్దాపురం నియోజకవర్గ నాయకులు గుణ్ణం చంద్రమౌళికి తెలుగు దేశం పార్టీ రాఊ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. ఇందుకు సంభందించి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు బుధవారం ఆదేశాలను జారీ చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తన సేవలను గుర్తించి ఈ పదవిని ఇచ్చినందుకు ఆనందనియమని తెలిపారు. టీ.డీ.పీ. బలోపేతం అయ్యేందుకు, పార్టీ సంస్థాగత కార్యక్రమాలు విజయవంతానికి కృషి చేస్తానని ఈ సందర్బంగా […]

OIP (1) Political

ఎన్నికలకు సిద్దమవుతున్న టీ.డీ.పీ., వైఎస్సార్‌సీపీ పార్టీలు…

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో తమ గెలుపు అవకాశాలను పదిలం చేసుకునేందుకు అధికార వై.ఎస్.ఆర్‌.సీ.పీ., ప్రతిపక్ష తెలుగుదేశం రెండూ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 1952లో గుంటూరు లోక్‌సభ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. అయితే గత రెండు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో టీ.డీ.పీ. బలమైన పట్టును కొనసాగించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, కాంగ్రెస్ ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వైఎస్సార్సీ విఫలమైంది. గత రెండు ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో టీ.డీ.పీ. చేతిలో ఓడిపోయింది. […]

OIP Political

చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్… కారణమిదే…!!!

భారత జనత పార్టీతో పొత్తుల అంశంపై చర్చించేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. నేడు గాని రేపు గాని రెండో జాబితాను పవన్ కల్యాణ్ ప్రకటించనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఉద్ధృతంగా ప్రచారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం.

WhatsApp Image 2024-03-06 at 8.06.38 AM Exclusive

అక్కడ వైద్యులు సైతం… తెగించాల్సిందే !!!

వైద్యం పొందాలన్నా… వైద్య సేవలందించాలన్నా… అక్కడ ప్రాణాలతో చెలగాటమే. ఎగసిపడే కెరటాలపై ఊగిసలాడే మరబోటులో గంటపాటు ప్రయాణించాల్సిందే… అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామం నుంచి బోటులో ప్రయాణం చేస్తే మగసనితిప్ప అనే చిన్న కుగ్రామం వస్తుంది. ఆ ప్రాంతం సుమారు 500 కుటుంభాల సముదాయం, వారందరికీ శిధిలావస్తలో కూలిపోయోందుకు సిద్దంగా ఉన్న పల్లంకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే ఆరోగ్య ప్రధాయిని. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ దుర్గారావు […]