WhatsApp Image 2024-03-08 at 3.45.09 PM Viral

కేక్ మెమోరియల్ చర్చి నందు వైద్య శిభిరం…

కేక్ మెమోరియల్ చర్చి నందు కార్నవల్ అట్టహాసంగా చర్చ్ ఆవరణలో వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసి జార్ఖండ్ రాష్ట్రంలోని మాల్టోవా పిల్లల ప్రాథమిక విద్యకు సహకరించే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ కార్నివెల్ జరుపుతున్నారని రంగరాయ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి.వి. ప్రసన్నకుమార్ తెలిపారు. ఈ కార్నివిల్లో మెడికల్ స్టాల్ ని కూడా ఏర్పాటు చేసి ఈ మెడికల్ స్టాల్ లో వైద్య శిబిరం లో వైద్య సేవలు అందించారని అన్నారు. అంతేకాకుండా పరీక్షలు చేసి […]

WhatsApp Image 2024-03-08 at 8.35.39 AM Political

తెనాలిలో తెలుగు జన చైతన్య పాదయాత్ర…

గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగు జన చైతన్య పాదయాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో జనసేన పార్టీ పీ.ఏ.సీ. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జగన్ పాలనపై అన్ని వర్గాల ప్రజలూ విసిగిపోయారని తెలిపారు. వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ఈ అరాచక ప్రభుత్వాన్ని సాగనంపేందుకు తెలుగు ప్రజలందరూ సంసిద్ధులై ఉన్నారన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీలను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.

WhatsApp Image 2024-03-07 at 5.33.59 PM Trending News

పరిశ్రమలలో ప్రమాదాలపై అవగాహాన సదస్సు…

వివిధ కర్మాగారాల్లో అనుకోకుండా ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా వాటి నివారణకు చర్యలు తీసుకునే విధంగా సకల ఏర్పాట్లను పరిశ్రమల శాఖల యజమానులు సిద్ధంగా ఉంచుకోవాలని ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ డి. రాధాకృష్ణ చెప్పారు. కాకినాడ నగరంలో జిల్లాలో పరిశ్రమలలో ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కేంద్ర, రాష్ట్ర విపత్తుల సంస్థలు ఆధ్వర్యంలో వివిధ శాఖల సహకారంతో పలుచోట్ల మాక్డ్రిల్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కాకినాడలోని ఎన్సీఏస్ స్టోరేజ్, […]

WhatsApp Image 2024-03-07 at 6.05.21 PM Culture

విభూది శివలింగము…!!!

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడకు చెందిన సూక్ష్మ కళాఖండల సృష్టికర్త ఆరిపాక రమేష్ బాబు విభూది తో అతి చిన్న శివలింగాన్ని చెక్కడమే కాకుండా రెండున్నర అంగుళాల ఎత్తు లో త్రిశులము ఒక సెంటి మీటరు పరిమాణము లో ఢమరుకం తయారు చేశారు. ఈ శివలింగం ఎత్తు 2.25 అంగుళాలు, వెడల్పు 1.25 అంగుళాలు మరియు బరువు 32 గ్రాములు అని రమేష్ తెలిపారు. శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రేహ్మేంద్ర స్వామి వారు కడపజిల్లాలో స్వయంగా […]

WhatsApp Image 2024-03-07 at 2.23.48 PM Kakinada

సామర్లకోట కెనాల్ ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలి… -పౌరసంక్షేమసంఘం-

కాకినాడ సామర్లకోట జాతీయ రహదారికి ఇరువైపులా వున్న ఉప్పుటేరుకు వెళ్ళే కాలువ మార్గాల ప్రక్షాళనకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. 2005లో పూర్వ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడిన సందర్భంగా కాకినాడ సామర్లకోట కెనాల్ ప్రక్షాళనకు చర్యలు గత ఇరవై ఏళ్లుగా చేపట్టిన దాఖలాలు లేవన్నారు. గుర్రపుడెక్క పారిశుద్ధ్యచెత్త డెబ్రిస్ తుప్పలు, కెనాల్ గట్ల ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ మాఫియా, అడ్డగోలుగా రోడ్డు పొడవునా కాలువపై నిర్మించిన […]

R Crime

నల్లపాడు సి.ఐ. పై సస్పెన్షన్ వేటు…

గుంటూరు జిల్లాలో నల్లపాడు స్టేషన్ లోని సీ.ఐ. రాంబాబు పై సస్పెన్షన్ వేటు పడింది. గుంటూరు మండలం వెంగలాయ పాలెం గ్రామంలోని ఓ స్థలం వివాదం నేపథ్యంలో ఒక వర్గం వారు ఇటీవల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం అతనిపై ఉన్నతాధికారులు విచారణ చేశారు. ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై అధికారుల నివేదిక మేరకు ఐ.జి. పాల రాజు సస్పెండ్ చేశారు. ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఈ విషయంపై పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ […]

WhatsApp Image 2024-03-07 at 12.00.41 PM Kakinada

గోపాలమిత్రలకు కనీసవేతనం 26వేలు చెల్లించాలని… -సి.ఐ.టి.యు.-

గ్రామీణ ప్రాంతాలలో పాడి రైతులకు సేవలు అందించే గోపాల మిత్రలకు ఉద్యోగభద్రత కల్పించి, కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ మార్చి 11 కాకినాడ కలక్టరేట్ ధర్నా జయప్రదం చేయాలని సి.ఐ.టి.యు. కార్యాలయంలో జరిగిన నాయకత్వ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సి.హెచ్. రాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ… 2019 నుండి ఏ.ఐ. ఇన్సెంటివ్స్ చెల్లించడం రాష్ట్ర ప్రభుత్వం మానేసిందని అన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణాలో […]

OIP (2) Political

అమిత్ షాతో చంద్రబాబు భేటీ…

భారత జనతా పార్టీతో పొత్త పై ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. ఢిల్లీ చేరుకొన్న తరువాత రాత్రి 9 గంటలకు అమిత్ షాతో భేటీ అవుతారని తెలిపారు. పొత్తు అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే ఏ.పీ. లోని బీ.జే.పీ. నేతలు పురందేశ్వరి, సోము వీర్రాజుతో  జే.పీ. నడ్డా చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. టీ.డీ.పీ. […]

maxresdefault Viral

ప్రత్తిపాడు నూతన సచివాలయం ప్రారంభం…

 ప్రత్తిపాడు మండలం గజ్జనపూడిలో జగన్ ప్రభుత్వం నిర్మంచిన నూతన గ్రామ సచివాలయం ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్తానిక ఎం.ఏల్.ఏ. పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ విచ్చేసారు. తొలత ఆయన ప్రజ్వలన వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామ, వార్డు సచివాలయలు నిర్మంచి ప్రజలకు ఇంటింటికి అనేక సేవలను అందిచారని కొనియాడారు. మళ్లి జగన్ ప్రభుత్వాన్నే అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో […]

WhatsApp Image 2024-03-07 at 8.58.56 AM Political

ఎన్నికల బరిలో …ఇండిపెండెంట్‌గా…

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కన్నబాబు వైకాపా అభ్యర్థి అయితే ఓటమి ఖాయం …. సీటు కోల్పోవడం పై అధిష్టానం ఆలోచన చేయాలి…. నిస్వార్థ సేవలు అందిస్తూ నియోజక వర్గం ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్న తన అభ్యర్థనను పరిశీలించాలని రమ్య హాస్పిటల్ అధినేత,పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ పితాని అన్నవరం వైకాపా అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్ మిధిన్ రెడ్డికి కాకినాడ రూరల్ నియోజక వర్గ ప్రజల […]