WhatsApp Image 2024-03-10 at 8.12.54 AM Political

వైజాగ్ నుంచి పోటీ చేయనున్న కే.ఎ. పాల్…

ఆంధ్ర ప్రదేశం రాష్ట్రంలో జరగబోయే ఎన్నకలకు వైజాగ్ నుంచి తను, వరంగల్ నుంచి తెలుగు సినీ నటుడు బాబు మోహన్ పోటీ చేస్తున్నట్లు ప్రజా శాంతి పార్టీ అధినేత కే.ఏ. పాల్ వెళ్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఏ.పీ. లో ఎవరితోనూ పొత్తు లేకుండా అన్ని స్థానాలలో పోటీ చేస్తున్నామని తెలిపారు. వైజాగ్ పార్లమెంట్ స్థానం నుంచి నేను, వరంగల్ నుంచి బాబు మోహన్ పోటీ చేయనున్నం అని వెల్లడించారు. అయితే తెలంగాణలో మాత్రం ఏ […]

WhatsApp Image 2024-03-10 at 7.19.43 AM Travel

ఏపీలో సర్క్యూట్ టూర్ బస్సులు… రూట్స్ వివరాలివే..

ఎపీలోని ముఖ్యమైన, చారిత్రాత్మక ప్రదేశాలను అనుసంధానం చేస్తూ కొన్ని సర్క్యూట్ టూర్ బస్సులను ఏ.పీ.ఆర్‌‌.టీ.సీ. రెడీ చేసింది. సాధారణంగా బస్సులో టూర్స్ వెళ్లాలంటే ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్లేందుకు ప్రతిసారీ బస్సు మారాల్సి వస్తుంది. అలాకాకుండా ఒకటే బస్సు టూర్ మొత్తాన్ని కవర్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతోనే ఈ సర్క్యూట్ టూర్ బస్సులు రెడీ అయ్యాయని ఏ.పీ.ఆర్.టీ.సీ తెలిపింది. ఇవి ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తూ టూర్స్ వెళ్లేప్రయానికులకు అనుకూలంగా ఉంటాయని […]

5667_TDP-BJP_9381 Viral

బీ.జే.పీ.-టీ.డీ.పీ. మరో రౌండ్ సీట్ల పంపకంపై చర్చలు…

భారతీయ జనతా పార్టీకి చెందిన మహారాష్ట్ర మహాగత్‌బంధన్ మరియు శివసేన షిండే మధ్య సీట్ల పంపకాల చర్చలు ఆలస్యంగా జరిగాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్‌.సి.పి. లో కొన్ని అభ్యర్థిత్వ మార్పుల సూచనలు ఉన్నాయని, మూడు నుండి నాలుగు స్థానాలను మార్చుకునే అవకాశం ఉందని వర్గాలు సూచించాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీ.జే.పీ., తెలుగుదేశం పార్టీ మధ్య శనివారం మరో దఫా సీట్ల పంపకం చర్చలు జరిగాయి. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ తన తొమ్మిది […]

123-1 Viral

నందివలస గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం…

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అకరు లోయప్రాతంలో మూడు బైకులు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. దానితో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. ఇంకొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. శక్రవారం మహా శివరాత్రి సందర్బంగా నందివలస అనే గ్రామంలో జాతరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

WhatsApp Image 2024-03-08 at 9.23.59 PM Viral

బీ.సీ. డిక్లరేషన్లు పట్ల నేతల హర్షం…

ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం-జనసేన పార్టీలు ప్రకటించిన బీ.సీ. డీక్లరేషన్ ఎంతో ఉపయోగంగా ఉందని బీ.సీ. సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీ.సీ. డిక్లరేషన్ పై కాకినాడలో పలువురు బీ.సీ. సంఘాల నాయకులు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీ.డీ.పీ. నాయకుడు వాసoశెట్టి సుభాష్ మాట్లాడుతూ… వైయస్సార్సీపి ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఇచ్చి ఒక రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు. కానీ బీ.సీ. డిక్లరేషన్ లో తెలుగుదేశం-జనసేన పార్టీలు జైహో బీ.సీ. […]

WhatsApp Image 2024-03-08 at 5.34.12 PM Exclusive

ఆర్.పి.ఐ. ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం…

శ్రామిక మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని, మహిళలపై అత్యాచారాలను నిరోధించాలని డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ బహిరంగ సభ ఎల్విన్ పేట అంబేద్కర్ విగ్రహం వద్ద కాశి శ్రీదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబెడ్కర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పిట్టా వర ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన […]

WhatsApp Image 2024-03-08 at 7.35.47 PM Culture

పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన లోకేష్…

శుక్రవారం మహా శివరాత్రి పర్వదినం రోజున‌ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సంద‌ర్శించ‌డం ఆధ్యాత్మిక ప్ర‌శాంత‌త‌ని చేకూర్చింద తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సాయీశ్వర లింగం వద్ద జ‌రిగిన పూజ‌ల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… స‌త్య‌సాయిబాబా ఆశీస్సుల‌తో ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు కొన‌సాగిస్తున్న స‌త్య‌సాయి సేవాసంస్థ కృషి అన‌న్య సామాన్యం అని అన్నారు. సత్యసాయి సంస్థల‌ సేవలను మరింత విస్తృతం చేయడానికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని హామీ […]

WhatsApp Image 2024-03-08 at 5.55.39 PM Viral

బోటు తగలబెట్టిన మత్స్య కారులు…!!!

కాకినాడ కే సెజ్‌ లో సముద్రంలోకి అరబిందో గ్రూప్ కు చెందిన కంపెనీ వ్యర్థ రసాయనాలు వదిలేందుకు పైప్ లైవ్ వేసింది. దీంతో మత్స్యసంపత కనుమరుగు అవుతోందని జాలరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు ఎన్నిసార్లు అధికారులకు విన్నమించుకున్నా ఎవరూ పట్టించుకోపోవడంతో మూడో రోజు నిరసనలో భాగంగా బోట్లు తగలబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈ ప్రదేశమంతా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

WhatsApp Image 2024-03-08 at 5.07.24 PM Viral

సచివాలయంలో ఉద్యోగుల స్టెప్పులు…

విశాఖ పట్నం జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం దారకొండ సచివాలయ ఉద్యోగుల తీరుపై ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కొత్తగా నిర్మంచిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఆమె వెళ్లిపోగానే సచివాలయ ఉద్యోగులు, వై.సీ.పీ. కార్యకర్తలు, వాలంటీర్లు, సర్పంచ్ అందరూ కలిసి సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు. దీనితో ప్రభుత్వ కార్యాలయాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుతున్నారు అంటూ ప్రతి పక్ష నాయకులు, జనాలు మండిపడుతున్నారు. ఇటువంటి బాధ్యత రహితమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు […]

OIP (5) Exclusive

శివనామస్మరణతో మారుమ్రోగిన కోనసీమ దేవాలయాలు…

శివనామస్మరణతో కోనసీమ దేవాలయాలు మారుమోగాయి. డాక్టర్ బి.ఆ.ర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దాదాపు 200 సంవత్సరాలు నాటి పురాతన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. క్యూ లైన్ లో స్వామి వారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూచి మంచి చారిటబుల్ ట్రస్ట్ కూచిమంచి మల్లప్ప రాజు, కూచిమంచి శశి, ట్రస్ట్ సభ్యులు భక్తులకు కావలసిన సౌకర్యాలు అందించడం జరిగింది.