OIF (1) Political

బీ.జే.పీ. తో పొత్తు ఖరార్…

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో రానున్న లోక్ సభ, శాసన సభ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలూ కట్టుబడి ఉన్నాయని అన్నారు. తద్వారా మన దేశ పురోగతి సాధిస్తూ అంతర్జాతీయంగా భారతదేశ నాయకత్వం పరిఢవిల్లాలని […]

WhatsApp Image 2024-03-11 at 9.09.39 PM Viral

ధాన్యం సొమ్మురాక… దైన్యంలో రైతు…

రైతు శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రానికి 51 రోజుల క్రితం రైతులు వరిదిగుబడిని విక్రయించారు. ఇప్పటి వరకూ తమ అకౌంట్లలో నగదు పడలేదంటూ బాదిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ కొనసీమ అయినవిల్లి మండలం నేదునూరు గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తమ భార్యల పుస్తెలు తాకట్టుపట్టి సాగుచేసినప్పటికీ పంట దిగుబడి ఆర్‌బీకేలకు విక్రయించినా తమ రెక్కల కష్టానికి ఫలితం లేకపోతోందంటూ […]

WhatsApp Image 2024-03-11 at 4.02.18 PM Viral

స్టేట్ బ్యాంక్ యాజమాన్యం సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించాలి….

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించాలని, ఎన్నికల బాండ్ల వివరాలు కేంద్ర ఎన్నికల కమీషన్ కు తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ సి.పి.ఎం. ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కాకినాడ మెయిన్ రోడ్ లో గల స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సి.పి.ఎం. జిల్లా నాయకుడు దువ్వ శేషబాబ్జీ మాట్లాడుతూ. బీ.జే.పీ. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలు, స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని […]

మత్స్యకారులను మభ్యపెడుతున్న ఓ.ఎన్.జీ.సీ. …

కాకినాడ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులను ఓఎన్జిసి, ప్రభుత్వ అధికారులు మభ్యపెడుతున్నారని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. మత్స్యకారులకు ఓఎన్జిసి సంస్థ వల్ల జరిగే నష్టపరిహారం నిమిత్తం సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారని ఇది మత్స్యకారులకు సంబంధించిన అన్ని ప్రశ్నలను మభ్య పెట్టేలా చర్యలు ఉన్నాయని నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా అఖిల పక్ష నాయకులు పప్పు దుర్గా రమేష్, ఆకుల ప్రవీణ్, మల్లాడి రాజు, తాటిపాక మధు, తదితరులు జిల్లా కలెక్టర్ తో పాటు ఓఎన్జిసి కి వినతి […]

WhatsApp Image 2024-03-11 at 4.20.21 PM Kakinada

స్టేట్ బ్యాంక్ ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలి… -సీ.పీ.ఎం-

ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్దమని వాటి వివరాలు తక్షణమే కోర్టుకు, ఎలక్షన్ కమిషన్ కు ఇవ్వాలని అత్యున్నత నాయస్థానం తీర్పు ఇచ్చి 20 రోజుల లోపు వివరాలు ఇవ్వాల్సి ఉందని సీ.పీ.ఎం. తెలిపింది. కాని చెప్పిన సమయం దాటినా కోర్టుకు స్టేట్ బ్యాంక్ వివరాలు ఇవ్వకపోగా జూన్ నెల వరకు గడువు అడగడాన్ని తప్పు పడుతూ సీ.పీ.ఎం. దేశ వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ వద్ద నిరసనలు చేయాలని పిలుపుపిచ్చింది. ఇందులో భాగంగా సామర్లకోటలో ఉన్న స్టేట్ బ్యాంక్ […]

WhatsApp Image 2024-03-11 at 4.46.52 PM Crime

పీ.డీ.ఎస్. బియ్యం అక్రమ నిల్వల పట్టువేత…

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరం మండలం చెల్లూరు గ్రామంలోని యర్రమట్టిపురంలో ఒక రేకుల షెడ్ నందు పి.డి.ఎస్‌. చౌక బియ్యం అక్రమ నిల్వకు సంబంధించిన విశ్వసనీయ సమాచారంపై సోమవారం విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి తనిఖీ చేసారు. ఈ తనిఖీలలో 24 బస్తాలలో సుమారు 1035 కేజీల PDS బియ్యంను గుర్తించామని అధికారులు తెలిపారు. సదరు పి.డి.ఎస్‌ ను కోట సత్యం, తండ్రి గనియ్య అనే వ్యక్తులు చెల్లూరు, […]

WhatsApp Image 2024-03-11 at 4.51.11 PM Exclusive

జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి…

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జనవరి 31 నుండి ఆందోళన చేపట్టిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్స్ 35 రోజుల ఆందోళన అనంతరం సోమవారం ఉదయం నుండి ఎమర్జెన్సీలు మినహాయించి సమ్మె ప్రారంభించారు. సూపరింటెండెంట్ డా. విఠల్ జోక్యంతో కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు కార్మికులతో పలుమార్లు చర్చలు జరిపారు. యజమానులు చెల్లించవలసిన పి.ఎఫ్., ఈఎస్ఐ వాటా కార్మికుల జీతాల నుండి కత్తిరింపులు ఆపాలని, ఆ సొమ్ము తిరిగి కార్మికుల ఖాతాలకు జమచేయాలని కార్మికులు కోరుతున్నారు. […]

WhatsApp Image 2024-03-11 at 1.13.29 PM Exclusive

మా రైతులను వెంటనే ఆదుకోండి…

డాక్టర్ బి.ఆర్ .అంబేత్కర్ కొనసీమ జిల్ల అమలాపురం నియోజకవర్గంలోని అయినవిల్లి మండలం నేదునూరు గ్రామంలో ఉన్న రైతులకు ఎకౌంట్ లో డబ్బులు పడలేదని ఆవేదన వ్యక్తం చేసారు. దానితో ఆ గ్రామానికి చేందిన సుమారు 20 మంది రైతులు స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చెప్పటారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… మాకు సుమారు 100 ఎకరాలు పంట భూములు ఉన్నాయి మాకు వచ్చిన ధాన్యాన్ని ఆర్.బి.కే. తరుపున ప్రభుత్వం కనుగొలు చేసి 51 […]

Nara-Lokesh-TDP-MLC-Elections- Political

అనంతపురం శంఖారావం సభలో నారా లోకేష్…

అనంతపురం జిల్లాలో టీడీపీ ఇన్‍ఛార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో శంఖారావం మహా సభను నిర్వహించారు. ఇందులో భాగంగా రుద్రంపేట లో ఏర్పాటు చేసిన శంఖారావం మహా సభా ప్రాంగణానికి భారీగా టీడీపీ-జనసేన శ్రేణులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారా లోకేష్ విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడం, బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై క్యాడర్ కు దిశనిర్దేశం చేసారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ అమలులో […]

WhatsApp Image 2024-03-10 at 1.55.14 PM Exclusive

టీ.డీ.ఆర్. బాండ్లు రద్దు చేయాల్సిందే… -బీ.జే.పీ.-

భారతీయ జనతా పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు టీ.డీ.ఆర్. బండ్ల కుంభకోణంపై విజిలెన్స్ మరియు అవినీతి నిరోధక శాఖ చర్యలు చేపట్టటం అభినందనీయమని భారతీయ జనతా పార్టీ నాయకులు గట్టి సత్యనారాయణ, రాష్ట్ర మేధావిభాగం కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ, బీ.జే.పీ. రాష్ట్ర నాయకుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, తదితరులు పేర్కొన్నారు. దుమ్ములపేటలో అధిక రేటుతో టీ.డీ.ఆర్. బాండ్లు విడుదల చేసి కొనుగోలు చేసిన భూమి కి సంబంధించిన ప్రకటనను రద్దు చేయాలని, తాకట్టులో ఉన్న ప్రభుత్వ భూములను […]