స్వచ్ఛ వినియోగదారుల సేవలు విస్కృతం చేయాలి… -పౌరసంక్షేమసంఘం-
సామాన్య వినియోగదారులకు స్వచ్ఛసేవ చేసే వారినిగుర్తించి ప్రోత్సహించాలని పౌరసంక్షేమ సంఘం పిలుపును ఇచ్చింది. వినియోగ దారుల రక్షణ చట్టం ప్రయోజనాలపై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభావితం చేసిన దివంగత పి.ఎస్.ఆర్. కె. తిమ్మాజీ రావు హేజీబు సత్యనారాయణ వినియోగ దారుల చైతన్యం కోసం అహర్నిశం తమ శక్తి సామర్ధ్యాలతో పునాదులు వేసిన మహనుభావులని పేర్కొన్నారు. పిఠాపురం ప్రాంతం నుండి జిల్లా స్థాయిగా వివిధ మండలాల్లో మహిళలతో వంట గ్యాస్ వినియోగ దారుల సంఘాలను విస్క్రుతం చేసి […]









