WhatsApp Image 2024-03-15 at 6.42.56 PM Trending News

స్వచ్ఛ వినియోగదారుల సేవలు విస్కృతం చేయాలి… -పౌరసంక్షేమసంఘం-

సామాన్య వినియోగదారులకు స్వచ్ఛసేవ చేసే వారినిగుర్తించి ప్రోత్సహించాలని పౌరసంక్షేమ సంఘం పిలుపును ఇచ్చింది. వినియోగ దారుల రక్షణ చట్టం ప్రయోజనాలపై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభావితం చేసిన దివంగత పి.ఎస్.ఆర్. కె. తిమ్మాజీ రావు హేజీబు సత్యనారాయణ వినియోగ దారుల చైతన్యం కోసం అహర్నిశం తమ శక్తి సామర్ధ్యాలతో పునాదులు వేసిన మహనుభావులని పేర్కొన్నారు. పిఠాపురం ప్రాంతం నుండి జిల్లా స్థాయిగా వివిధ మండలాల్లో మహిళలతో వంట గ్యాస్ వినియోగ దారుల సంఘాలను విస్క్రుతం చేసి […]

WhatsApp Image 2024-03-15 at 2.55.12 PM Exclusive

RTI దరఖాస్తు దారుడిపై దాడిని ఖండిచాలి… -జే.ఏ.సీ. అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్-

ఆంధ్ర ప్రదేశ్ ఆర్.టీ.ఐ. జే.ఏ.సీ. ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా అదనపు ఎస్.పీ. ని కలిసి ఏర్.టీ.ఐ. దరఖాస్తుదారుడు పై జరిగిన దాడిని వివరించి ఫిర్యాదు ఇచ్చారు. గత నెల 06/02/2024 న అమలాపురం ఏం.పీ.డీ.ఓ. కార్యాలయానికి మొదటి అప్పీలుకు హాజరవ్వాల్సిందిగా లేఖ ద్వారా దరఖాస్తు దారుడు ఎస్. రాంబాబు అనే ఏలూరు నివాశికి తెలియజేశారు.అయితే దీనికి హాజరైన అతనిపై ప్రణాళిక ప్రకారం అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ లు, సర్పంచ్ ల భర్తలు కలిసి విచక్షణా రహితంగా […]

WhatsApp Image 2024-03-15 at 11.28.06 AM Exclusive

ఐక్యతే బీసీలకు బలం…

ఐక్యతే శెట్టిబలిజ కులస్తుల బలమని రాష్ట్ర సమాచార పౌరసంబంధ, బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ కాలనీ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద శెట్టిబలిజ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన 630 చ||గ|| స్థలం అప్పగింత ప్రక్రియ గురువారం జరిగింది. మంత్రి చెల్లుబోయిన వేణు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణు […]

volunteer11585109825 Exclusive

వాలంటీర్లకు బిగ్ షక్…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ఏర్పాటుచేసిన వాలంటీర్లకు బిగ్ షక్ తగిలింది. వాలంటీర్లను తక్షణమే ఎన్నికల విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఎన్నికలతో ముడిపడిన ఏ ప్రక్రియలోనూ వారిని పాల్గొననివ్వవద్దని పేర్కొంది. పోలింగ్ ఏజెంట్లుగా కూడా ఉండేందుకు వారు అనర్హులుగా తెలిపింది. కాగా ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.

WhatsApp Image 2024-03-14 at 7.56.29 PM Kakinada

బాదిత మహిళలకు పరిష్కార వేదిక…

మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచార సంఘటన, గృహహింస తదితర విషయాల్లో బాధితులకు సకాలంలో వైద్య సేవలు, చట్టపరమైన సేవలతో బాటు న్యాయ సంబంధిత విషయాల్లో బాధితులకు అండగా ఉండేందుకుగాను సౌకర్యంతమైన భవనాన్ని కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ విట్టల్ పేర్కొన్నారు. ఈ నూతన భవనాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో […]

WhatsApp Image 2024-03-14 at 7.46.41 PM Political

కరపలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

కరప మండలంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెనుగుదురు గ్రామం జనసేన నాయకులు, మాజీ ఎం.పీ.టీ.సీ. తుమ్మలపల్లి మాచర్రావు, మాజీ సర్పంచ్, టీ.డీ.పీ. సీనియర్ నాయకులు రెడ్డి పల్లి నారాయణ రావు గార్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన-టీ.డీ.పీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ ముఖ్య అతిథిగా విచ్చాసారు. ఆయన్ని కరప మండల వాసులు సాదరంగా ఆహ్వానించారు. తొలత ఆయన ప్రజ్వలన వెలిగించి కార్యలయాన్ని ప్రావంభించారు. […]

WhatsApp Image 2024-03-14 at 7.16.34 PM Exclusive

ఆటోకార్మికులకు ప్రభుత్వ పొదుపు సంఘాలు ఏర్పాటు చేయాలి…

ఆపదలోవున్నవారిని ఆదుకునే తత్వమే మానవత్వమని స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రతి ఒక్కరూ కలిగి వుండాలని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. కాకినాడ గొల్లపేటలో గుండెపోటు తో తీవ్ర అనారోగ్యానికి గురై రెండు నెలల నుండి ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ గౌరీ శంకర్ కుటుంబానికి వివేకా అభ్యుదయ సేవా సమితి ఏర్పాటు చేసిన 25కేజీల బియ్యం ,నిత్యావసర కిరాణా సరుకులు అందజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఆటో కార్మిక స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు […]

nadendla-manohar-050622-2 Political

యువతకు ఉపాధి, మహిళలకు రక్షణ, రైతుకు సాయం జనసేన లక్ష్యాలు…

విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి.. భావితరాలకు ఆదర్శవంతంగా నిలబడాలి.. సామాన్యుడి తరపున గళం విప్పాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ దశాబ్దం క్రితం జనసేన పార్టీని స్థాపించినట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం స్వార్ధ రాజకీయాలు, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సైద్ధాంతిక విలువలతో జనసేన అడుగులు వేస్తోందని తెలిపారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా ఉన్న పార్టీలను ఎదుర్కొంటూ, పోరాటాలు చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్లిన తీరు […]

OIP (14) Exclusive

గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలి… -సమయం హేమంత్ కుమార్-

గవర్నర్ కలుగచేసుకుని 2018 నోటిఫికేషన్ ప్రకారం హైకోర్టు తీర్పును అనుసరించి గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ కోరారు. ఆయన మాట్లాడుతూ… 169 ఉద్యోగాలకు 2018లో నోటిఫికేషన్ కు 25/5/2019 న పెట్టిన గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షలో 51 అక్షర దోషాలు, అనువాద దోషాలు, తప్పులు ఉన్నట్లుగా హైకోర్టులో అభ్యర్థులు కేసు వేసారని అన్నారు. అయితే ఐదు తప్పులను మాత్రమే పరిగణంలోకి తీసుకున్నారు కానీ […]

WhatsApp Image 2024-03-14 at 8.31.05 AM Crime

మల్లవల్లి గ్రామం లో దారుణం…

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం, మల్లవల్లి గ్రామానికి చెందిన రైతు తన పొలాన్ని కబ్జా చేశారని తాసిల్దార్ కార్యాలయంలో సర్వే పెట్టుకుంటే అక్కడికి రెవెన్యూ అధికారులతో వెళ్లిన ఆ రైతుని భూ కబ్జాదారుడు కాళ్లు చేతులను కట్టి వేసి రైతును చంపడానికి ప్రయత్నించారు. సర్వే చేస్తుంటే భూమి ఎవరిది అయితే వారికే ప్రభుత్వ అధికారులు ఇస్తారు కదా మీది అన్నప్పుడు మరి సర్వే చేస్తుంటే ఈ విధంగా దౌర్జన్యం ఎందుకు చేస్తున్నారు మీరు ఎందుకు భయపడుతున్నారు అన్ని అక్కడున్న […]