WhatsApp Image 2024-03-18 at 10.08.41 PM Andhra Pradesh

విష ప్రచారాలు చేస్తున్నారు… -నాదెండ్ల మనోహర్-

మూడు పార్టీలూ ఒకే తాటిపైకి రావడం అధికార వైసీపీకి నచ్చక వారు రకరకాలుగా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలని, పొత్తులను చెడగొట్టాలని పన్నాగం పన్నుతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రయత్నాలు మొదలయ్యాయని, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. ముఖ్యంగా కూటమి పొత్తులకు నష్టం కలిగించే పనులు చేయ్యకూడడని తెలిపారు. కచ్చితంగా కొన్ని రోజులుపాటు వై.సీ.పీ. సోషల్ […]

OIP (27) Exclusive

ప్రధాని సభలో పోలీసుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ చేయాలి…

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ప్రజా గళం బహిరంగ సభలో పోలీసు శాఖ నిర్లక్ష్య వైఖరి అడగడుగునా కనిపించింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా ప్రధాని పాల్గొన్న సభలో ఇచ్చిన కీలక పాసుల మీద కనీసం ఎవరి పేరు మీద జారీ అయిందో వారి పేరుగానీ, వివరాలు లేకుండానే ఖాళీవి జారీ చేశారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. అధికారులు సంతకాలు చేసి ఇచ్చేశారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. […]

Naga-Babu-opens-up-about-Chiranjeevis-political-stand Andhra Pradesh

జనసేన నాయకులతో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు భేటీ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టి.డి.పి., బీ.జే.పీ. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు జనసేన నాయకులకి సూచించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, గోదావరి జిల్లాలకు సంబందించిన పలువురు నాయకులతో నాగబాబు భేటీ అయ్యారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పోటీకి అవసరమైన ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాల ప్రణాళికలు ముమ్మరం చేయాలని అన్నారు. ప్రచారం […]

WhatsApp Image 2024-03-18 at 5.42.22 PM Trending News

ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో జిల్లా రెవెన్యూ అధికారి భేటీ…

రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు రాజకీయ నాయకుల ప్రచారాలకు ఉపయోగించే కరపత్రాలు, గోడ పత్రికలను ముద్రించాలని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి. తిప్పే నాయక్ అన్నారు. 2024 లోక్ సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి షేడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ లో డీఆర్వో తిప్పే నాయక్ జిల్లా పౌర సంబంధాల అధికారి డీ. నాగార్జనతో కలిసి జిల్లాలోని వివిధ ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించారు. […]

OIP (25) Political

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘపై ప్రధాని మోదీపై పోల్ ప్యానెల్‌కు ఫిర్యాదు…

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని రాజ్యసభ ఎంపీ ప్రధాని మోదీపై పోల్ ప్యానెల్‌కు ఫిర్యాదు చేశారు. నరేంద్ర మోదీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని రాజ్యసభ ఎం.పీ. సాకేత్ గోఖలే ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీకి హాజరయ్యేందుకు భారత వైమానిక దళం హెలికాప్టర్‌ను ఉపయోగించి నియమావళిని ఉల్లంఘించారని రాజ్యసభ సభ్యుడు పేర్కొన్నారు. ఈ.సి. నియమాలు ప్రచారానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించడాన్ని నిషేధించాయి. ఈ కారణంగానే 1975లో ఇందిరా గాంధీని అనర్హులుగా ప్రకటించారని అన్నారు. […]

WhatsApp Image 2024-03-16 at 6.36.10 PM (1) Exclusive

జగ్గంపేటలో ఘనంగా పొట్టి శ్రీరాముల జయంతి కార్యక్రమం…

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను కాకినాడ జిల్లాలో జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా విచ్చేసారు. తొలత ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కడకు విచ్చేసిన వారికి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన […]

OIP (17) Political

రాష్ట్రాలకు ఈ.డీ. కీలక ఆదేశాలు జారీ…

దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాలకు ఈ.డీ. కీలక ఆదేశాలు జారీ చేసింది. పక్షపాతం లేకుండా అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలని ఆదేశించింది. పోలింగ్ సిబ్బందిని ర్యాండమ్ గా ఎంపిక చేయాలని తెలిపింది. నిబంధనలకు అనుగుణంగా పార్టీల ప్రచారాలకు అనుమతి ఇవ్వాలని తెలియజేసింది. పోలింగ్ విధుల్లో వాలంటీర్లు, ఒప్పంద సిబ్బందికి అవకాశం ఇవ్వొద్దు ఆదేశించింది. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటును వినియోగించుకునేలా చూడాలి అని సూచించింది.

Honey-bee-1-659x330 Kakinada

సామర్లకోటలో దారుణ ఘటన…

కాకినాడ జిల్లాలోని సామర్లకోట పట్టణంలో ధారుణ ఘటన జరిగింది. స్థానిక ప్రజలకు మునిసిపాలిటి వాటర్ సిబ్బందిపై తేనెటీగలు దాడి చేసాయి. ఈ దాడిలో అక్కడ పనిచేస్తున్న నలుగురితేనెటీగలు దాడిచేయడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. భాదితులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ ప్రజలకు సరఫరా జరిగే త్రాగునీటి పైప్ లైన్ లో అంతరాయం ఎర్పడటంతో దానిని సరిచేసే సమయంలో వాటర్ వర్క్స్ ఇన్చార్జి గిడుతూరి శ్రీనువాసరావు, ఎన్. రత్నరాజు, కె. సత్యనారాయణ, రొట్టా […]

b335f21d-0353-4de2-9252-9cda2c96a3e4 Crime

సోమర్లకోటలో పి.డి.ఎస్‌. బియ్యం వాహనం పట్టువేత…

కాకినాడ జిల్లాలోని సోమర్లకోట పట్టణ సమీపములో అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనంలో పి.డి.ఎస్‌. బియ్యంతో వెళ్ళుతుందన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో సదరు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా ఆ వాహనంలో 91 ప్లాస్టిక్ బస్తాలలో సుమారు 4357 కేజీల పి.డి.ఎస్‌ బియ్యాన్ని గుర్తించడం జరిగిందన్నారు. పి.డి.ఎస్‌. బియ్యంను తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం మండలములోని మెదర బస్తి గ్రామానికి చెందిన వాహన యజమాని ఎ. పవన్, […]

WhatsApp Image 2024-03-15 at 4.00.16 PM Exclusive

ఆంధ్ర యూనివర్సిటీ లో లేబర్లకు న్యాయం చేయాలి…

మంత్రి బొత్స ముఖ్యమంత్రి జగన్ తో చర్చించి ఆంధ్ర యూనివర్సిటీ లో హాస్టల్ డైలీ వేజ్ లేబర్లకు న్యాయం చేయాలి మంత్రిని కోరామని ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ లో హాస్టల్ డైలీ వేజ్ లేబర్లుగా గత పది సంవత్సరాల నుండి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న సిబ్బందికి 28 రోజుల ఉద్యోగ దినాలకు అనుమతించి దాని ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించమని కోరినట్లు తెలిపారు. గతంలో వారికిచ్చన […]