BB1jGycO Viral

సందేశ్‌ఖాలీ ఈడీ దాడి కేసుపై ఎస్సీ జుంకాస్ బెంగాల్ పిటిషన్…

సందేశ్‌ఖాలీలో అధికార తృణమూల్ నాయకుడు షాజహాన్ షేక్ సహాయకులు ఈ.డి. అధికారులపై జరిగిన హింసాకాండపై దర్యాప్తును సి.బి.ఐ. కి బదిలీ చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ బెంగాల్ ప్రభుత్వం చేసిన పిటిషన్‌ను మార్చి 11న సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే రాష్ట్ర పోలీసులపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను కోర్టు ఉత్తర్వుల నుంచి తొలగించింది. మార్చి 6న కలకత్తా హైకోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ షేక్‌ను కస్టడీకి అప్పగించలేదని కేంద్ర సంస్థలకు […]

pawan-kalyan-speech-image-credits-twitter-com-e3talkies_1143407 Future

డి.ఆర్.డి.ఓ. శాస్త్రవేత్తలకు అభినందనలు… -పవన్ కళ్యాన్-

భారతదేశానికి అగ్ని-5 క్షిపణి రూపంలో దివ్యాస్త్రాన్ని అందించిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డి.ఆర్.డి.ఓ. శాస్త్రవేత్తలకు జనసేన అధినేత పవన్ కళ్యాన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ క్షిపణి పని తీరు తెలుసుకుంటే దేశం గర్వించదగిన ఆవిష్కరణగా చెప్పక తప్పదని ఆయన అన్నారు. ఐదు వేల కిలోమీటర్ల సుదూర లక్ష్యాలను సునాయాసంగా ఈ అస్త్రం ఛేదించడం మన దేశ రక్షణ వ్యవస్థకు అనితరమైన బలాన్ని […]

OIF (1) Political

బీ.జే.పీ. తో పొత్తు ఖరార్…

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో రానున్న లోక్ సభ, శాసన సభ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలూ కట్టుబడి ఉన్నాయని అన్నారు. తద్వారా మన దేశ పురోగతి సాధిస్తూ అంతర్జాతీయంగా భారతదేశ నాయకత్వం పరిఢవిల్లాలని […]

R (1) Crime

ఆస్ట్రేలియా కల్ట్ లీడర్ అరెస్ట్…

జైలులో ఉన్నప్పుడు పిల్లవాడిని తీర్చిదిద్దినందుకు లిటిల్ పెబుల్ అని పిలువబడే కల్ట్ లీడర్‌ను ఆస్ట్రేలియా పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని అభియోగాలు మోపారు. విలియం కోస్టెలియా కమ్ అతని భాగస్వామి సాండ్రా కోస్టెలియాను ఆరు నెలల విచారణ తర్వాత అరెస్టు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. వారు మంగళవారం కోర్టుకు హాజరు కావడానికి బెయిల్ నిరాకరించారని తెలిపారు. కోస్టెలియా కమ్ 1980 లో నౌరా గ్రామీణ పట్టణంలో ఆర్డర్ ఆఫ్ సెయింట్ చార్బెల్ ని స్థాపించి డూమ్స్‌డే […]

maxresdefault (2) Exclusive

డీఎంకే నేత కె పొన్ముడి కి సుప్రీంకోర్టు స్టే…

తమిళనాడు మాజీ విద్యాశాఖ మంత్రి, డీ.ఎం.కే. సీనియర్ నేత కె. పొన్ముడికి సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు స్టే విధించిందని బార్ అండ్ బెంచ్ నివేదించింది. న్యాయమూర్తులు అభయ్ ఎస్. ఓకా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం అతని భార్యకు విధించిన మూడేళ్ల జైలుశిక్షను సస్పెండ్ చేసింది మరియు ఆమె బెయిల్ కోసం ప్రత్యేక కోర్టుకు వెళ్లవచ్చని ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్‌ లో మద్రాసు హైకోర్టు ఆయనకు […]

WhatsApp Image 2024-03-11 at 9.09.39 PM Viral

ధాన్యం సొమ్మురాక… దైన్యంలో రైతు…

రైతు శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రానికి 51 రోజుల క్రితం రైతులు వరిదిగుబడిని విక్రయించారు. ఇప్పటి వరకూ తమ అకౌంట్లలో నగదు పడలేదంటూ బాదిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ కొనసీమ అయినవిల్లి మండలం నేదునూరు గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తమ భార్యల పుస్తెలు తాకట్టుపట్టి సాగుచేసినప్పటికీ పంట దిగుబడి ఆర్‌బీకేలకు విక్రయించినా తమ రెక్కల కష్టానికి ఫలితం లేకపోతోందంటూ […]

WhatsApp Image 2024-03-11 at 8.08.02 PM Kakinada

మత్స్యకార సమస్యలపై జిల్లా కలెక్టర్ తో సమావేశం… -ఆమ్ ఆద్ మీ పార్టీ-

కాకినాడ ఆమ్ ఆద్మీపార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ మత్స్యకార సమస్యలపై, కేజీ బేసిన్ గ్యాస్ వెలికితీత పై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఓఎన్జిసి జనరల్ మేనేజర్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ హెడ్, పోర్ట్ డిపార్ట్మెంట్ వారితో వివిధ రాజకీయ పక్షాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కేజీ బేసిన్ కాకినాడ సముద్ర తీరంలో జనవరి 6, 7 వ తేదీల్లో ఓఎన్జిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సహజ గ్యాస్ నిక్షేపాలు గూర్చి […]

WhatsApp Image 2024-03-11 at 4.02.18 PM Viral

స్టేట్ బ్యాంక్ యాజమాన్యం సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించాలి….

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించాలని, ఎన్నికల బాండ్ల వివరాలు కేంద్ర ఎన్నికల కమీషన్ కు తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ సి.పి.ఎం. ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కాకినాడ మెయిన్ రోడ్ లో గల స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సి.పి.ఎం. జిల్లా నాయకుడు దువ్వ శేషబాబ్జీ మాట్లాడుతూ. బీ.జే.పీ. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలు, స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని […]

మత్స్యకారులను మభ్యపెడుతున్న ఓ.ఎన్.జీ.సీ. …

కాకినాడ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులను ఓఎన్జిసి, ప్రభుత్వ అధికారులు మభ్యపెడుతున్నారని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. మత్స్యకారులకు ఓఎన్జిసి సంస్థ వల్ల జరిగే నష్టపరిహారం నిమిత్తం సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారని ఇది మత్స్యకారులకు సంబంధించిన అన్ని ప్రశ్నలను మభ్య పెట్టేలా చర్యలు ఉన్నాయని నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా అఖిల పక్ష నాయకులు పప్పు దుర్గా రమేష్, ఆకుల ప్రవీణ్, మల్లాడి రాజు, తాటిపాక మధు, తదితరులు జిల్లా కలెక్టర్ తో పాటు ఓఎన్జిసి కి వినతి […]

WhatsApp Image 2024-03-11 at 4.20.21 PM Kakinada

స్టేట్ బ్యాంక్ ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలి… -సీ.పీ.ఎం-

ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్దమని వాటి వివరాలు తక్షణమే కోర్టుకు, ఎలక్షన్ కమిషన్ కు ఇవ్వాలని అత్యున్నత నాయస్థానం తీర్పు ఇచ్చి 20 రోజుల లోపు వివరాలు ఇవ్వాల్సి ఉందని సీ.పీ.ఎం. తెలిపింది. కాని చెప్పిన సమయం దాటినా కోర్టుకు స్టేట్ బ్యాంక్ వివరాలు ఇవ్వకపోగా జూన్ నెల వరకు గడువు అడగడాన్ని తప్పు పడుతూ సీ.పీ.ఎం. దేశ వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ వద్ద నిరసనలు చేయాలని పిలుపుపిచ్చింది. ఇందులో భాగంగా సామర్లకోటలో ఉన్న స్టేట్ బ్యాంక్ […]