WhatsApp Image 2024-03-12 at 9.46.51 PM Kakinada

జీతాలు పెంపుదల ఇతర డిమాండ్స్ పై కుదిరిన ఒప్పందం…

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్లు గత నెల రోజులు పైగా ఆందోళన చేసిన సోమవారం ఉదయం ఎమర్జెన్సీలు మినహాయించి సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, కార్మికుల యూనియన్ ప్రతినిధులు, సి.ఐ.టి.యు. నాయకులతో పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం ఒక అంగీకారానికి వచ్చారు. బుధవారం ఉదయం నుండి యధావిధిగా విధులకు హాజరు కావాలని కార్మికులు నిర్ణయించారు. ప్రస్తుతం జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ కు చేతికి అందుతున్న జీతం రూ. […]

WhatsApp Image 2024-03-12 at 9.46.13 PM Exclusive

గిరిజన విద్యార్థులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ సాయం…

పరీక్షలు సమీపిస్తున్న సమయంలో గిరిజన విద్యార్థులకు సానా సతీష్ బాబు మార్గదర్శనంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ సాయం చేసింది. ప్రత్తిపాడు మండలంలోని ప్రత్తిపాడు, పాండవుల పాలెం మరియు వొమ్మంగి గ్రామాలలో జిల్లా పరిషత్ మరియు గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలలో ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు గిరిజన విద్యార్థినులకు ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… పరీక్షలకు పోటీ పడుతూ చదవాలని, అందరూ మంచి మార్కులు సాధించాలని […]

hqdefault (1) Trending News

నిరుద్యోగున సమస్యలపై బొత్స ఝాన్సీ లక్ష్మి కి వినతీ పత్రం…

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగ ఓదార్పు యాత్ర అనంతరం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, విశాఖ పార్లమెంట్ ఇంచార్జ్ బొత్స ఝాన్సీ లక్ష్మి దృష్టికి అన్ని నిరుద్యోగ సమస్యలను వినతి పత్రం రూపంలో ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్ర యూనివర్సిటీలో గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. అన్ని హాస్టల్ డైలీ వేజ్ గా ఉన్న సిబ్బందిని 28 […]

WhatsApp Image 2024-03-12 at 6.47.32 PM Exclusive

అత్యుత్తమ అధికారి ప్రవీణ్ ఆదిత్య బదిలీ బాధాకరం… -పౌరసంక్షేమ సంఘం-

అత్యుత్తమ అధికారి ప్రవీణ్ ఆదిత్య జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నెలన్నర రోజులు పూర్తి కాకుండానే పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ చేయడం అత్యంత దురదృష్టకరమని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. కాకినాడ నగర పాలక సంస్థలో కమీషనర్ గా పనిచేసిన అత్యుత్తమ అధికారి వావిరాల మహేష్ కుమార్ ను నెలల వ్యవధిలోనే బదిలీ చేసారన్నారు. అదే కార్పోరేషన్ లో వివిధ హోదాల్లో ఆరున్నర ఏళ్లుగా తిష్ట వేసిన అధికారులను కొనసాగిస్తున్నారని ఎన్నికల వేళలో […]

WhatsApp Image 2024-03-12 at 4.20.19 PM Crime

మ్యాట్రిమోని ద్వారా మోసపోయిన యువకుడు…!!!

మ్యాట్రిమోని ద్వారా ప్రముఖ సీరియల్ నటి తనను మోసం చేసిందని ఒక యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పిన్నింటి శ్యాంకుమార్ అనే అబ్బాయికి, సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య కీ మాట్రిమోనీ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇరువురికి నచ్చడంతో గత ఎడాది సెప్టెంబర్ 6న వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి హైదరాబాద్ వెళ్లగా కొన్ని రోజులకే ఆమె నిజ స్వరూపం బయటపడడంతో అతడు షాక్ కి గురయ్యాడు. ఐశ్వర్యకు మందు, సిగరెట్, అక్రమ సంబంధం […]

WhatsApp Image 2024-03-12 at 3.49.07 PM (1) Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం… వ్యక్తి మృతి…

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 34వ జాతియ రహదారి పై ప్రయానిస్తున్న బండిని అటువైపుగా వెళ్తున్న ఒక లారీ అదుపుతప్పి ఆ బండిని వేగంగా ఢీ కొట్టింది. దానితో బండి మీద ఉన్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. అక్కడున్న స్థానికులు సానుకులంగా స్పందించి గాయ పడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలి పోలీసులకు సమాచారమిచ్చారు. దానితో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి కారణమయిన […]

WhatsApp Image 2024-03-12 at 3.38.42 PM Culture

రంజాన్ మాసం దాతృత్వంతో వర్ధిల్లాలి… -దూసర్లపూడి రమణ రాజు-

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రంజాన్ మాసం దాతృత్వంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రామకృష్ణారావు పేట ప్రాంతంలోని సీనియర్ సిటిజన్ మహమ్మద్ సులేమాన్ దంపతులకు బియ్యం, పంచదార, గోధుమ, జీడిపప్పు, సేమ్యా సామాగ్రితో స్వయంపాకం అందజేశారు. హిందు ముస్లిమ్ క్రైస్తవ జైన్ మతం ఏదైనా భారతీయ తత్వంతో సమసమాజ దేశ ప్రగతి కోసం పండుగ రోజులను భారతమాతకు దక్కే అంకిత […]

amit-shah-2 Political

ఏ.ఏ.పీ. కాంగ్రెస్ కూటమి పై అమిత్ షా వ్యాక్యలు…

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా లేదా విలీనం చేసినా ఏమీ జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం ఢిల్లీలో కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ పై అమిత్ షా విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ… సున్నా ప్లస్ సున్నా సున్నాగా మిగిలిపోయిందని విమర్శించారు. 2019 మరియు 2014 ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాలను బీ.జే.పీ. గెలుచుకున్న ఢిల్లీలో ఏ.ఏ.పీ. మరియు కాంగ్రెస్‌లకు లోక్‌సభ […]

051f86f6-2157-4a80-8952-47c3d815107d Exclusive

జిల్లా ఎస్.పి. సతీష్ కుమార్ తో అఖిలపక్షం నేతలు…

కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద రాజ్యాంగ హక్కుగా ప్రజలు తమ అవస్థలు తెలుపుకునే నిరసన హక్కు కొనసాగించాలని అఖిల పక్షం నేతలు జిల్లా ఎస్.పి. ఎస్. సతీష్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష బృందం మాట్లాడుతూ… రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్న ధర్నాచౌక్ మార్చాలని సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు అఖిల పక్షం డిమాండ్ గా జనవరి 26న నిరాహార దీక్ష చేపట్టారని అన్నారు. ఆ తరుణంలో ప్రకటించిన హామీ ప్రకారం […]

BB1jJRrp Political

హర్యానా సీ.ఎం. పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా…

లోక్‌సభ స్థానాలపై దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ జనతా పార్టీ జే.జే.పీ. తో బీ.జే.పీ. పొత్తు పెట్టుకోవడంతో హర్యానా ముఖ్యమంత్రి పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2019 లో బీ.జే.పీ. తో పొత్తు పెట్టుకున్న జే.జే.పీ. రెండు లోక్‌సభ స్థానాల కోసం ఒత్తిడి చేస్తోంది, అయితే బీ.జే.పీ. మొత్తం 10 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని భావించిందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో హిసార్‌, భివానీ నుంచి పోటీ చేయాలని జే.జే.పీ. […]