జీతాలు పెంపుదల ఇతర డిమాండ్స్ పై కుదిరిన ఒప్పందం…
కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్లు గత నెల రోజులు పైగా ఆందోళన చేసిన సోమవారం ఉదయం ఎమర్జెన్సీలు మినహాయించి సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, కార్మికుల యూనియన్ ప్రతినిధులు, సి.ఐ.టి.యు. నాయకులతో పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం ఒక అంగీకారానికి వచ్చారు. బుధవారం ఉదయం నుండి యధావిధిగా విధులకు హాజరు కావాలని కార్మికులు నిర్ణయించారు. ప్రస్తుతం జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ కు చేతికి అందుతున్న జీతం రూ. […]









