WhatsApp Image 2024-03-19 at 11.36.54 AM Exclusive

డీ.ఎస్.సీ. పరీక్షలు వాయిదా వేయాలి… -ఎమ్.ఎల్.సీ. కె.ఎస్. లక్ష్మణరావు-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా ను ఎమ్.ఎల్.సీ. కె.ఎస్. లక్ష్మణరావు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మార్చి 30 నుండి ఏప్రిల్ 30 వరకు జరిగే డీ.ఎస్.సీ. పరీక్షలు వాయిదా వేయించాలని ముఖేష్ కుమార్ మీనాని కోరినట్లు ఆయన తెలిపారు అందుకు సంబందించిన వినతిపత్రాన్ని ఇచ్చినట్లు తెలిపారు. అభ్యర్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని తగ్గించాలని అన్నారు. ప్రిపరేషన్ కు తగిన సమయం ఉండేలా చూడాలని ఆయన్ని కోరామని తెలిపారు.

th (7) Political

బీ.జే.పీ. లోకి తమిళిసైకు పిలుపు…

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేసిన విషయాన్ని రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రకటించారు. తిరునెల్వేలి, కన్యాకుమారి మరియు దక్షిణ చెన్నై వంటి తమిళనాడు నియోజకవర్గాలలో పార్టీకి ఆమె ఎన్నికల రాజకీయాలకు పునరాగమనం అవసరమని బీ.జే.పీ. సభ్యుల అభిప్రాయపడుతున్నారని అన్నారు. బీ.జే.పీ. జాతీయ నాయకత్వం, మోడీతో పాటు పార్టీ సీనియర్లతో సంప్రదింపులు జరిపి అనంతరం ఆమెను లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీకి దింపాలని పిలుపునిచ్చిందని ఆ వర్గాలు […]

Nadendla_Manohar_Janasena Political

ఆ సర్కారు వస్తేనే రాష్ట్ర ప్రగతి…!!! -నాదెండ్ల మనోహర్-

ప్రజాగళం సభలో నరేంద్ర మోదీ చెప్పినట్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్టీయే ప్రభుత్వం ఏర్పడటం ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రగతి పరుగులు తీస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే నవ ఆంధ్రప్రదేశ్ సాధ్యమని అన్నారు. కచ్చితంగా కేంద్రంలో 400 సీట్లతో ఎన్టీయే ప్రభుత్వం రావాలని ఆకాంక్షంచారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోనూ అవినీతిలో కూరుకుపోయిన వై.సీ.పీ. పాలన పోవాలి కోరారు. అన్ని శాఖల్లోనూ జరుగుతున్న అవినీతి మీద జనసేన […]

Pensions-Distribution-784x441 Exclusive

ఏ.పీ. వాలంటీర్లకు గుడ్ న్యూస్…

ఏ.పీ. వాలంటీర్లకు ఏ.పీ.పీ. గుడ్ న్యూస్ చెప్పింది. ఏ.పీ.పీ. అప్డేట్స్ ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్స్ ఎప్పటిలాగే సర్వీస్ లోనే ఉంటారని తెలిపింది. కాకపొతే ప్రభుత్వానికి సంబందించన పథకాలు అమలు ఏమి ఉండవని తెలిపింది.పెంన్షనర్లకు పెన్షన్లూ వాలంటీర్లే ఎప్పటిలాగే ఇస్తారని వెళ్లడించింది. కాని అందులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే లోగో మాత్రమే ఉంటుందని రివరించింది. పార్టీ నేతల పేర్లు, బొమ్మలు కానీ ఉండవని తెలిపింది. గౌరవ వేతనం యధావిధిగా పడుతుందని చెప్పింది. కానీ తప్పనిసరిగా […]

WhatsApp Image 2024-03-18 at 4.28.44 PM Exclusive

కాకినాడ సుందరయ్య భవన్ లో లౌకిక రాజ్యాంగ సమావేశం…

రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రజలందరూ ఏకం అవ్వాలని దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ వాటిని నిర్వీర్యం చేస్తుందని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు అన్నారు. మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుందని అందులో భాగంగానే ప్రజలు తిరస్కరించిన సి.ఎ.ఎ. ను మరలా తీసుకువచ్చిందని విమర్శించారు. కాకినాడ సుందరయ్య భవన్లో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కాకినాడ జిల్లా సమావేశం కన్వీనర్ అయితా బత్తుల రామేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ […]

WhatsApp Image 2024-03-18 at 10.08.41 PM Andhra Pradesh

విష ప్రచారాలు చేస్తున్నారు… -నాదెండ్ల మనోహర్-

మూడు పార్టీలూ ఒకే తాటిపైకి రావడం అధికార వైసీపీకి నచ్చక వారు రకరకాలుగా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలని, పొత్తులను చెడగొట్టాలని పన్నాగం పన్నుతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రయత్నాలు మొదలయ్యాయని, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. ముఖ్యంగా కూటమి పొత్తులకు నష్టం కలిగించే పనులు చేయ్యకూడడని తెలిపారు. కచ్చితంగా కొన్ని రోజులుపాటు వై.సీ.పీ. సోషల్ […]

OIP (27) Exclusive

ప్రధాని సభలో పోలీసుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ చేయాలి…

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ప్రజా గళం బహిరంగ సభలో పోలీసు శాఖ నిర్లక్ష్య వైఖరి అడగడుగునా కనిపించింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా ప్రధాని పాల్గొన్న సభలో ఇచ్చిన కీలక పాసుల మీద కనీసం ఎవరి పేరు మీద జారీ అయిందో వారి పేరుగానీ, వివరాలు లేకుండానే ఖాళీవి జారీ చేశారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. అధికారులు సంతకాలు చేసి ఇచ్చేశారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. […]

Naga-Babu-opens-up-about-Chiranjeevis-political-stand Andhra Pradesh

జనసేన నాయకులతో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు భేటీ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టి.డి.పి., బీ.జే.పీ. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు జనసేన నాయకులకి సూచించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, గోదావరి జిల్లాలకు సంబందించిన పలువురు నాయకులతో నాగబాబు భేటీ అయ్యారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పోటీకి అవసరమైన ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాల ప్రణాళికలు ముమ్మరం చేయాలని అన్నారు. ప్రచారం […]

WhatsApp Image 2024-03-18 at 6.20.06 PM Telangana

మాజీ ఐ.పీ.ఎస్. ప్రవీణ్ కుమార్ బీ.ఆర్.ఎస్. చేరిక…

బీఎస్పీకి మాజీ ఐపీఎస్ షాక్ ఇచ్చాడు. బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కే.సీ.ఆర్. ఆధ్వర్యంలో కే.సీ.ఆర్. చేతుల మీదుగా కండువాను కప్పుకొని పార్టీలోకి చేరాడు. నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ కార్యకర్తలు తెలిపారు. వెల్లువలా బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోతున్న నేతలు ఇటీవల హైలెట్ అవుతున్నారు. కానీ బీఆర్ఎస్‌లో చేరికలు కూడా ఉన్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరూపించారు.

WhatsApp Image 2024-03-18 at 6.46.16 PM Telangana

టాటా బ్రాండ్ తనేరియా శారీ రన్ కార్యక్రమంలో నారా బ్రాహ్మిణి…

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో టాటా బ్రాండ్ తనేరియా ఆధ్వర్యంలో శారీ రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమని నారా బ్రాహ్మిణి విచ్చేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆమె రన్ జండాను ఊపి రేస్ ను ప్రారంభించారు. ఇందులో మూడు వేల మంది మహిళలు పాల్గొన్నారని తెలిపారు. తనేరియాా బ్రాండ్ ద్వారా మంగళగిరి […]