chandrababu-naidu-s-roadshow_fdefed1c-4fa5-11e9-a055-00cb9fa64b8f Political

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే ఈ పొత్తు… -చంద్రబాబు నాయుడు-

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌సీపీ నుంచి గట్టెక్కేందుకు, అధికార వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసేందుకు జనసేన, బీ.జే.పీ., టీ.డీ.పీ. చేతులు కలిపాయని టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా పల్నాడు జిల్లా పెదకూరపాడులో జరిగిన బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కంకణం కట్టుకున్నాయని అన్నారు. వై.ఎస్‌.ఆర్‌.సి.పి. నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకు అందరూ చేతులు కలపాలని జనసేన అధినేత పవన్ […]

dd Exclusive

వై.ఎస్‌.ఆర్‌.సీ.పీ. నుంచి వైదొలిగిన ఎం.ఎస్‌. బాబు…

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పూతలపట్టు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్‌. బాబు శనివారం కడపలో ఏ.పీ.సీ.సీ అధినేత్రి వై.ఎస్‌. షర్మిలను కలిసిన తర్వాత అధికార పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు చిత్తూరు నుంచి వైఎస్సార్‌సీపీని వీడిన మూడో శాసనసభ్యుడు బాబు. గతంలో పార్టీ నాయకత్వాన్ని బహిరంగంగా విమర్శించడంతో పాటు ఎన్డీయే మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీ, జనసేనతో కలవడంతో చిత్తూరు శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు, సత్యవేడు శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలంలను వైఎస్సార్‌సీపీ తొలగించింది. ఆ […]

AMIT-SHAH-1591582408 Exclusive

మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా ఘాటి సమాదానం…

ఓట్ల కోసం ఆర్టికల్ 370 రద్దును ప్రధాని మోదీ క్యాష్ చేశారని, రైతుల కోసం తాను చేసిన పనుల గురించి మాట్లాడాల్సిన చోట్ల దాని గురించి మాట్లాడుతున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం కాంగ్రెస్‌పై మండిపడ్డారు. J&K భారతదేశంలో అంతర్భాగమని, J&K ప్రజలకు మిగిలిన భారతదేశంపై హక్కు ఉన్నట్లే J&Kపై ప్రతి రాష్ట్రం మరియు పౌరుడికి హక్కు ఉందని నేను కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయాలనుకుంటున్నానని ఆయన […]

WhatsApp Image 2024-04-06 at 10.35.16 PM Exclusive

ఆత్మహత్య చేసుకున్న లక్ష్మినారాయణ కుటుంబానికి కే.టీ.ఆర్. ఆర్దిక సాయం…

ఉపాధి కరువై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న సిరిపురం లక్ష్మినారాయణ భౌతిక దేహానికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో నివాళులర్పించి, అనంతరం కుటుంబీకులను తెలంగాణ రాష్ట్రం భారత రాష్ట్ర సమితి పార్టీ ఎం.ఎల్.ఏ. కే.టీ.ఆర్. పరామర్శించారు. వారికి తక్షణ సాయం కింద పార్టీ తరఫున 50వేల రూపాయలు ఆర్ధిక సాయాన్ని కుటుంబానికి అందించి నేనున్నానని భరోసానిచ్చారు. నేతన్న కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన ఆర్థిక సహాయానికి సంబంధించి కలెక్టర్ అనురాగ్ జయంతి తో మాట్లాడారు.

OIP (19) Political

ముస్లిం లీగ్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీపై విరుచుకుపడ్డ కాంగ్రెస్…

ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ శనివారం తీవ్రస్థాయిలో విమర్శల దాడి చేసింది. తన ప్రభుత్వం హయాంలో జరిగిన పదేళ్ల అన్యాయం మరియు సమస్యలు నుండి దేశం దృష్టిని మరల్చాలనుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోపై ప్రధాని మోదీ నిందలు వేసిన తర్వాత కాంగ్రెస్ ప్రకటనలు వచ్చాయి. స్వాతంత్ర్యానికి పూర్వం కాలంలో పార్టీ ఆలోచనా విధానం ముస్లిం లీగ్‌ను పోలి ఉందని ఇది ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ ప్రజల సమస్యల గురించి మాట్లాడరని, […]

faa Exclusive

సోషల్ మీడియాలో హలచల్ చేస్తున్న ఫరూక్ అబ్దుల్లా రామ్ భజన్…

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా రామభజన పాడుతున్న వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఆకట్టుకుంది. జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ప్రఖ్యాత భక్తిగీతమైన ‘ధుండో మోర్ రామ్’ని ఆలపిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో జరిగిన ఒక కార్యక్రమంలో చిత్రీకరించబడిన ఈ వీడియో నెటిజన్ల నుండి విస్తృతమైన ప్రశంసలను పొందింది. ఏప్రిల్ 5న పోస్ట్ చేసిన ఈ వీడియోకి Xలో 2,60,000 వీక్షణలు వచ్చాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలు 2024కి […]

Kangana-Ranaut Maharashtra

బీఫ్ ఇష్టమని చెప్పిన రనౌత్‌కు బీ.జే.పీ. టికెట్… -మహారాష్ట్ర కాంగ్రెస్ నేత-

ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలకు బీ.జే.పీ. అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాను బీఫ్ తిన్నానని ఒకప్పుడు చెప్పారని కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యపై మహారాష్ట్ర బీ.జే.పీ. అధికార ప్రతినిధి స్పందిస్తూ… ఇది కాంగ్రెస్ మురికి సంస్కృతిని ప్రతిబింబిస్తోందని అన్నారు. గడ్చిరోలిలో జరిగిన ర్యాలీలో రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వడేట్టివార్ మాట్లాడుతూ… రనౌత్ గొడ్డు మాంసం ఇష్టపడ్డారు, తింటారు అని X లో పోస్ట్ చేసారని పోర్కొన్నారు. కానీ […]

WhatsApp Image 2024-04-06 at 4.31.01 PM Political

వై.ఎస్.ఆర్.సీ.పీ. లో చేరిన శెట్టిబత్తుల రాజబాబు…

నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ పార్టీ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా సీ.ఎం. జగన్ సమక్షంలో అమలాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు భారీ సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల్లూరు జిల్లా ఆర్‌.ఎస్‌.ఆర్. ఇంటర్నేషనల్ స్కూల్‌లో సీ.ఎం. జగన్ భోజన విరామ సమయంలో జనసేన నేతలను పార్టీ కండువాలతో కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన అమలాపురం నియోజకవర్గ ఇన్‌-చార్జ్ శేట్టిబత్తుల రాజబాబు, తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. శ్రీనుబాబు, ఎస్సీ […]

WhatsApp Image 2024-04-06 at 6.07.50 PM Exclusive

ఏసీ పనిచేయట్లేదని ట్రైన్‌ను ఆపి ఆందోళన చేసినస్తున్న ప్రయాణికులు…

లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి బయల్దేరిన దేవగిరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ఏసీ కంపార్ట్మెంట్స్‌లో ఎయిర్ కండీషనర్ పనిచేయలేదు. ఆ ట్రైన్ ఎక్కిన ప్రమాణికులందరూ అసహనానికి గుయ్యారు. దానితో అందులో ఉన్న ప్రయాణికులు మిరజాపల్లి దగ్గర ట్రైన్ను ఆపి క్రిందకి దిగి ఆందోళన చేసారు. అక్కడే ఉన్న ఒక రైల్వే అధికారి వారికి నచ్చచేప్పే ప్రయత్నం చేసారు కానీ ప్రయాణికుల మాత్రం ఆందోళన ఆపలేదు. ప్రమాణికులందరూ కలిసి స్టేషన్ మాస్టర్ కి లేఖ వ్రాసి పంపించారు.

WhatsApp Image 2024-04-06 at 3.54.21 PM Exclusive

మొదటి సారి పేరెంట్స్‌ని ఫ్లైట్ ఎక్కించిన పైలట్… ఆనందంతో తల్లి…

చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్లే విమానంలో ప్రదీప్ అనే పైలట్ తన తల్లి, బామ్మ, తాతను మొదటి సారి విమానం ఎక్కించి సర్‌ప్రైజ్ చేశాడు. ఈ సందర్బంగా ఆ పైలట్ మాట్లాడుతూ… మావాళ్లు నాతో మొదటిసారి విమానంలో ప్రయాణిస్తున్నారని చెప్పారు. తాత చిన్నప్పుడు నన్ను స్కూటర్ పై తిప్పేవారు అని అన్నారు. ఇప్పుడు నా డ్రైవింగ్‌లో తాతను విమానంలో తీసుకెళ్తున్నానని స్పెషల్ అనౌన్స్మెంట్ లో తెలిపారు. ఆ మాటలతో పైలట్ తల్లి ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టారు.