88ef2aa0-713a-49d8-88d2-ae23caef1d67 Political

వై.సీ.పీ. నుండి జనసేనలో 100 మంది చేరిక…

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వై.సీ.పీ. ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు దాదాపు 100 మంది జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు వారికి కండువా కప్పి గురువారం జనసిన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పిఠాపురం రూరల్ మండలం గోకివాడ గ్రామానికి చెందిన మొత్తం వై.సీ.పీ. కార్యవర్గం ఆ పాలనపై విసుగుచెంది కలిసిగట్టుగా రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ […]

EVM-1-1 Exclusive

ఈ.వీ.ఎం. వీ.వీపీఏ.టీ. ధృవీకరణపై నేడు సుప్రీమ్ కోర్టు తీర్పు…

ఈ.వీ.ఎం.లపై పోలైన ఓట్లను వీ.వీ.ప్యా.ట్‌.లతో 100% సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. జస్టిస్‌లు సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇద్దరు న్యాయమూర్తులచే రెండు వేర్వేరు తీర్పులు ఉంటాయని ఎస్సీ వెబ్‌సైట్ చెబుతోంది. పిటిషనర్లు హ్యాకింగ్, మెషిన్‌ల తారుమారు సంభావ్యతపై అనుమానాన్ని పెంచడం ద్వారా వారి డిమాండ్‌కు మద్దతు ఇచ్చారు. ఈ.వీ.ఎం. కౌంట్‌లు, వీవీప్యాట్‌లను 100% సరిపోల్చడం అన్ని సందేహాలను నివృత్తి చేయడంలో సహాయపడుతుందని కోరారు. […]

polyster-congress-flag Political

హర్యానా లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్దులను ప్రకటించిన కాంగ్రెస్…

మే 25న జరగనున్న హర్యానా లోక్‌సభ ఎన్నికలకు ఎనిమిది మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కర్నాల్ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌పై పార్టీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దివ్యాంశు బుద్ధి రాజాను పోటీకి దింపింది. అదేవిధంగా సిర్సా స్థానం నుంచి హర్యానా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు కుమారి సెల్జాను పోటీకి దింపిందనట్లు తెలిపింది. హిసార్‌ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా మాజీ ఎం.పీ. జై ప్రకాష్‌ను, […]

maxresdefault (9) Political

కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ నామినేషన్…

కాకినాడ పార్లమెంట్ అభ్యర్ది చలమలశెట్టి సునీల్ గురువారం నామినేషన్ ధాఖలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పదకాల కారణంగా పార్టీకి ఆధరణ లబించిదని అన్నారు.

WhatsApp Image 2024-04-26 at 7.39.45 AM Political

వై.సి.పి. ప్రబుత్వానికి అపూర్వ స్పందన లభిస్తుంది… -పినిపే విశ్వరూప్-

  అమలాపుంలో ప్రతి గడప గడపకు వెళ్లి సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది అని అమలాపురం అసెంబ్లీ అబ్యార్ది పినిపే విశ్వరూప్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా అల్లవరం మండలంలొని డి.రావులపాలెం,గుండెపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలలో వైసిపి ప్రబుత్వానికి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు.

WhatsApp Image 2024-04-25 at 10.14.00 PM Exclusive

ప్రత్తిపాడులో ఎన్.డీ.ఏ. అభ్యర్థి వారపుల సత్య ప్రభ ప్రచారం…

  ఎన్.డీ.ఏ. అభ్యర్థి వారపుల సత్య ప్రభ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెద్దసంగర్లపూడి మండలంలో మీ ఇంటికి మీ కోసం మీ సత్య ప్రభ రాజా క్రమక్రమాన్ని నిర్వహించారు. రాజా కు మహిళలు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకొని కర పత్రాలను పంపిణీ చేసారు.

OIP (53) Political

మేమంతా సిద్ధం బస్సు యాత్రను ముగించిన జగన్…

సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం ప్రజలు వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలని వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలను కురుక్షేత్ర యుద్ధంగా అభివర్ణిస్తూ… ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎం.పీ. లను ఎన్నుకోవడం కోసం కాదని అన్నారు. తన ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాధారిత సంస్కరణలను కొనసాగించడం కోసమని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో తన 22 రోజుల మేమంతా సిద్దం ప్రచారాన్ని ముగించిన జగన్ మాట్లాడుతూ… టీ.డీ.పీ. అధినేత ఎన్. చంద్రబాబు నాయుడుకు ఓటు వేయడం అంటే […]

WhatsApp Image 2024-04-25 at 3.11.42 PM Konaseema

అల్లవరం మండలంలో పినిపే విశ్వరూప్ ఎన్నికల ప్రచారం…

అంబేద్కర్ కొనసీమ జిల్ల అమలాపురం నియోజకవర్గంలో గత 30 రోజులుగా ప్రతి గడప గడపకు వెళ్లి సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుందని అమలాపురం అసెంబ్లీ అబ్యార్ది పినిపే విశ్వరూప్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా అల్లవరం మండలంలోని డి. రావులపాలెం, గుండెపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలలో వై.సీ.పీ. ప్రభుత్వానికి అపూర్వ స్పందన లభిస్తుంది అని జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రాజ్యం కొనసాగాలని గ్రామలలో ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారన్నారు. ప్రతి […]

th (17) Viral

మణిపూర్‌లో పేలుడు… నిలిచిన 150 ట్రక్ లు…

శక్తివంతమైన IED పేలుడు కారణంగా మణిపూర్‌లోని NH 2 వెంబడి కీలక ఘోరంగా వంతెన దెబ్బతింది. దాని కారణంగగా రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు అవసరమైన వస్తువులను తీసుకెళ్తున్న 150 ట్రక్కులు సేనాపతి జిల్లాలో నిలిచిపోయాయి. గుర్తుతెలియని దుండగులు శక్తివంతమైన IED పేలుడును ప్రేరేపించారు. ఈ ఘటన అర్ధరాత్రి 12.45 గంటలకు కాంగ్‌పోక్పి జిల్లాలోని కౌబ్రు లీఖా మరియు సపర్మీనా మధ్య వంతెనను దెబ్బతీసిందని ఒక అధికారి తెలిపారు. ప్రాన నష్టం జరగలేదని వారు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ […]