OIP (57) Exclusive

తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు రైతుల ఆత్మహత్య…!!!

తెలంగాణ రాష్ట్రంలో ఘోర ఘటన చేటుచేసుకుంది. పంటలు ఎండిపోవడంతో అప్పులుపాలయ్యి ఇద్దరు రైతులు ఆ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలిపురానికి చెందిన 47 సంవత్సరాల ఉచ్చెంతల శ్రీను అనే రైతు నాలుగు ఎకరాల్లో వరి పంటను వేసాడు. దానిని కాపాడుకునేందుకు నాలుగు బోర్లు వేసాడు, కానీ బోర్లులో నీళ్లు పడకపోవడంతో ఆ పొలం ఎండిపోయింది. దానితోపాటు ఇంటి నిర్మాణం కోసం బోర్లు వేసేందుకు సాగు పెట్టుబడికి రూ. 10 […]

WhatsApp Image 2024-04-27 at 12.15.23 PM Telangana

సీ.ఎం. రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది పై లేడీ జర్నలిస్ట్ ఫైర్…

తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది పై ప్రముఖ లేడీ జర్నలిస్ట్ మండిపడ్డారు. సీ.ఎం. రేవంత్ రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నం చేయగా తనను నడుము పట్టుకుని వెనక్కి లాగి నెట్టివేశారని బర్ఖాదత్ ఎక్స్ అఫీషియల్ కాతాలో పోస్ట్ చేసింది. పబ్లిక్ ఫిగర్‌తో మాట్లాడే హక్కు మాకు ఉంటుందని ఆమె అన్నారు. అధికారం రావడంతో సీ.ఎం. రేవంత్ రెడ్డికి నాలుగు నెలల్లో వచ్చిన అహంకారమంటూ ఆమె మండి పడ్డారు.

WhatsApp Image 2024-04-27 at 11.31.07 AM Viral

సికింద్రాబాద్‌ ఊర్వశి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పై పోలీసు దాడులు…

తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌ లో ఉన్న ఊర్వశి బార్‌ లైసెన్సును రద్దుచేసారు. ఆ బార్ లో అశ్లీల నృత్యాలు చేస్తున్నారనే నిఘ వర్గాల సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దానిపై దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో 30 మంది అమ్మాయిలతో పాటు 70 మంది కస్టమర్లు కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు వీలగా యాజమాన్యం బార్‌లో అమ్మాయిలతో నృత్యాలను ఏర్పాడుచేసారని అధికారులు తెలిపారు. దానితో సదరు యాజమాన్యంపై పోలీసులు […]

WhatsApp Image 2024-04-27 at 11.40.51 AM Political

రాజమండ్రి విమానాశ్రయంలో మెగా హీరోకు ఘన స్వాగతం…

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తోన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరుఫున ప్రచారం చేసేందుకు విచ్చేసిన ప్రముఖ మెగా సినీ హీరో, మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్ కి శనివారం రాజమండ్రి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. చిరంజీవి యువత అభిమాన సంఘాల నాయకులు ధర్మేంద్ర, ఏడిద బాబీ నేతృత్వంలో అభిమానులు పెద్ద ఎత్తున విచ్చేసి గజమాలతో ఆయకు స్వాగతం పలికారు. వరుణ్ తేజ్ గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 […]

th (18) Crime

మణిపూర్‌లో ఘోర విషాదం… ఇద్దరు సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు మృతి…

చివరి దశ పోలింగ్ జరిగిన మణిపూర్‌లో శనివారం బిష్ణుపూర్ జిల్లాలో తెల్లవారుజామున ఉగ్రవాదులు జరిపిన అనుమానాస్పద దాడిలో ఇద్దరు సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మిలిటెంట్ దాడి రాత్రి 12 మరియు 2:15 గంటల మధ్య నరన్సీనా గ్రామం వద్ద కొండపై నుండి లోయ ప్రాంతం వైపు, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు.ఔట్‌పోస్ట్ వద్ద బాంబు పేలిన తర్వాత పరిస్థితి తీవ్రమైంది, నలుగురు భద్రతా అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. […]

31b34f07-narendra-modi-ap.webp Political

కాంగ్రెస్ హిందువుల పట్ల పక్షపాతం చూపుతోంది…. -నరేంద్ర మోదీ-

హిందువుల పట్ల కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వీ.వీ.పీ.ఏ.టీ. కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మోదీ స్పందించారు. బీహార్‌లోని అరారియాలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ… పార్టీకి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవా లేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ప్రకటించారు. ఆయన బీజేపీని విషం అని కూడా అన్నారు. మతంతో సంబంధం లేకుండా మన దేశంలోని వనరులపై మొదటి హక్కు […]

WhatsApp Image 2024-04-27 at 8.49.20 AM Political

అనపర్తిలో టీ.డీ.పీ. కి భారీ షాక్…

తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి మండలంలో టీ.డీ.పీ. కి భారీ షాక్ తగిలింది. స్థానిక ఎస్.ఎన్.ఆర్. కళ్యాణ మండపంలో అనపర్తి నియోజకవర్గానికి చెందిన టీ.డీ.పీ. నాయకులు ఆ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో బీ.జే.పీ. లోకి స్వచ్చందంగా చేరారు. ఈ సందర్భంగా ఆమె వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పార్టీ భలోపేతానికి మనమందరం కృషి చేయాలని సూచించారు.

maxresdefault (10) Political

రాజమండ్రి రూరల్ ఎన్నికల ప్రచారంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎమ్మెల్యే అభ్యర్ధి…

ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుడడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాలను ముమ్మరం చేసాయి. ఇందులో భాగంగానే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎమ్మెల్యే అభ్యర్ధి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ రాజమండ్రి ఎం.పీ. అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తో కలిసి బొమ్మూరులో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారిద్దరూ మాట్లాడుతూ… వై.సీ.పీ. సంక్షేమ పదకాలతో ప్రజాల్లో ఆదరణ పొందిదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వై.సీ.పీ. యే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ఈ […]

UP-CM-Yogi-Adityanath-2 Exclusive

మైనారిటీలు గొడ్డు మాంసం తినే హక్కు కోరుకుంటున్నారు… -యోగి ఆదిత్యనాథ్-

మైనారిటీలకు గోమాంసం తినే హక్కు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఈ వ్యక్తులు ఆవులను కసాయిల చేతికి అప్పగించాలని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మొరాదాబాద్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ… పార్టీ మైనారిటీలకు తమకు నచ్చిన ఆహారం తినే స్వేచ్ఛను ఇవ్వాలని కోరుకుంటోందని, అంటే వారు గోహత్యను అనుమతించడం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. సంభాల్ లోక్‌సభ స్థానానికి బీ.జే.పీ. అభ్యర్థి పరమేశ్వర్ లాల్ సైనీ నిర్వహించిన ర్యాలీలో […]

manojtiwari2-1609406450 Exclusive

భోజ్‌పురి పాట ప్రధాని మోదీకి అంకితం… -బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ-

లోక్‌సభ ఎం.పీ., భారతీయ జనతా పార్టీ ఈశాన్య ఢిల్లీ అభ్యర్థి మనోజ్ తివారీ భోజ్‌పురి పాటను ప్రధాని మోదీకి అంకితం చేశారు. ఒక ఇంటర్యూ లో మాట్లాడిన తివారీ భోజ్‌పురి పాటలోని కొన్ని పంక్తులను ప్రధాని మోదీకి అంకితం చేస్తున్నానని అన్నారు. ‘కీ దేశ్ కే బధ్ హన్ ఖుషీయే కే హో గయీ యత్ మహురత్ బా’. ‘ఔర్ తీస్రీ బార్ హమ్కే మోదీ కే జరూరత్ బా’ అనే పంక్తులను అంకితం చేసామని తెలిపారు. […]