Avatar

Simhadri Penke

About Author

3728

Articles Published
OIP (29)
Kakinada

కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్.పీ. కి ఉత్తమ సేవా పతకం…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా అడిషనల్ పరిపాలన ఎస్.పీ. గా పనిచేస్తున్న ఎం.జే.వీ. భాస్కర రావుకి ఉత్తమ సేవా పతకాన్ని ప్రకటించినట్లు వెళ్లడించింది. అందుకు...
OIP (28)
Kakinada

మత్స్యకారులను మభ్యపెడుతన్న ద్వారంపూడి… -కొండబాబు-

ఓ.ఎన్.జీ.సి. సంస్థ కాకినాడ సముద్ర ప్రాంతంలో నిర్వహిస్తున్న చమురు నిక్షేపాల వెలికితీతపై చేపడుతున్న సిస్మిక్ సర్వేను సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు సమాచారం అందించకుండా కేవలం అధికార...
Supreme-Court-of-India (1)
Exclusive

మసీదు కమిటీ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీమ్ కోర్టు…

మధుర శ్రీ కృష్ణ జన్మభూమి వివాదంపై మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివాదానికి సంబంధించిన 15 కేసులను ఉమ్మడి విచారణకు హైకోర్టు ఏకీకృతం...
R (2)
Political

విక్షిత్ భారత్ సంపర్క్ సందేశంపై ప్రతిపక్షాలు ఫైర్…

లోక్‌సభ ఎన్నికలకు ముందు వాట్సాప్‌లో విక్షిత్ భారత్ సంపర్క్ సందేశాన్ని పంపడం ద్వారా మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ అధికార భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని...
WhatsApp Image 2024-03-19 at 11.36.54 AM
Exclusive

డీ.ఎస్.సీ. పరీక్షలు వాయిదా వేయాలి… -ఎమ్.ఎల్.సీ. కె.ఎస్. లక్ష్మణరావు-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా ను ఎమ్.ఎల్.సీ. కె.ఎస్. లక్ష్మణరావు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మార్చి 30...
th (7)
Political

బీ.జే.పీ. లోకి తమిళిసైకు పిలుపు…

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేసిన విషయాన్ని రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రకటించారు. తిరునెల్వేలి, కన్యాకుమారి మరియు...
Nadendla_Manohar_Janasena
Political

ఆ సర్కారు వస్తేనే రాష్ట్ర ప్రగతి…!!! -నాదెండ్ల మనోహర్-

ప్రజాగళం సభలో నరేంద్ర మోదీ చెప్పినట్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్టీయే ప్రభుత్వం ఏర్పడటం ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రగతి పరుగులు తీస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల...
Pensions-Distribution-784x441
Exclusive

ఏ.పీ. వాలంటీర్లకు గుడ్ న్యూస్…

ఏ.పీ. వాలంటీర్లకు ఏ.పీ.పీ. గుడ్ న్యూస్ చెప్పింది. ఏ.పీ.పీ. అప్డేట్స్ ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్స్ ఎప్పటిలాగే సర్వీస్ లోనే ఉంటారని తెలిపింది. కాకపొతే ప్రభుత్వానికి...
WhatsApp Image 2024-03-18 at 4.28.44 PM
Exclusive

కాకినాడ సుందరయ్య భవన్ లో లౌకిక రాజ్యాంగ సమావేశం…

రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రజలందరూ ఏకం అవ్వాలని దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ వాటిని నిర్వీర్యం చేస్తుందని లౌకిక రాజ్యాంగ...
WhatsApp Image 2024-03-18 at 10.08.41 PM
Andhra Pradesh

విష ప్రచారాలు చేస్తున్నారు… -నాదెండ్ల మనోహర్-

మూడు పార్టీలూ ఒకే తాటిపైకి రావడం అధికార వైసీపీకి నచ్చక వారు రకరకాలుగా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలని, పొత్తులను చెడగొట్టాలని పన్నాగం పన్నుతున్నారని జనసేన పార్టీ రాజకీయ...