భూ యాజమాన్య చట్టాని రద్దు చేయాలని… -జి.ఓ. ప్రతులు దగ్ధం-

ముఖ్యమంత్రి నూతనంగా ప్రవేసి పెట్టిన భూ యాజమాన్య చట్టాని రద్దు చేయాలని కొరుతూ సీ.పీ.ఐ. జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆనంద నగర్ వద్ద బోగి మంటల్లో స్థిరాస్తి కలిగిన రైతాంగానికి నష్టం కలిగించే చట్టం ప్రతులను సీ.పీ.ఐ. శ్రేణులు దగ్ధం చేశారు. ఈ సందర్బంగా సీ.పీ.ఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ… ఈ చట్టం భూ కబ్జాదారులుకు ఊతం ఇచ్చేలా వుందని అన్నారు. న్యాయ స్థానాల్లో భూ వివాదాలు పెరిగిపోతున్నయానీ సాకుతో రాజ్యాంగం విరుద్ధమైన […]