అర్ధం చేసుకోండి… విదులకు హాజరుకండి…
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అన్ని సామాజిక వర్గాలకు సమర్థవంతంగా సంక్షేమం అనిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా దక్షతపై అంగన్వాడీ కార్యకర్తలు నమ్మకం ఉంచుకుని విధుల్లోకి చేరాలని డాక్టర్ పితాని అన్నవరం విజ్ఞప్తి చేశారు. రమ్య హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నాటి పరిస్థితులు భిన్నంగా మారాయనన్నారు.









