WhatsApp Image 2023-10-16 at 2.42.21 PM Political

తూరంగిలో వాటర్ ట్యాంకర్ ప్రారంభించిన … ఎమ్మెల్యే కన్నబాబు

కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో సూర్య నగర్ నందు గ్రామ సచివాలయం మరియు వాటర్ ట్యాంక్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రారంభించారు . ఆ గ్రామానికి విచ్చేసిన సందర్భంగా మాజీ ఎంపీటీసీ పితాని వెంకట రాము శ్రీమతి ధనలక్ష్మి దంపతులు కన్నబాబుకు శ్రీనివాస పట్టాభిషేకం చిత్రపటాన్ని బహుకరించారు. సూర్య నగరకు గ్రామపంచాయతీ సుమారు మూడు కిలోమీటర్ల పైబడి ఉండేదని, నేడు జగనన్న ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలకి అందుబాటులోకి […]

Nara-Brahmani-Impressive-Speech-At-GES-2017-1511864216-1812 Political

ఆంధ్రప్రదేశ్ కు పట్టిన దుస్థితిని ప్రపంచ వ్యాప్తంగా వివరించాలి – నారా బ్రహ్మిణి

ఆంధ్రప్రదేశ్ కు పట్టిన దుస్థితిని ప్రపంచ వ్యాప్తంగా వివరించాలని నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మిణి అన్నారు. టీ.డీ.పీ ఆధ్వర్యంలో జరుగుతున్న న్యాయానికి సంకెళ్లు అనే కార్యాక్రమంలో టీ.డీ.పీ అభిమానులందరు పాల్గొనాలని నారా బ్రాహ్మిణి పిలుపునిచ్చారు. తాళ్లతో గానీ రిబ్బన్లతో గానీ సంకెళ్లు వేసుకుని నిరసన తెలియజేయాలనీ కోరారు. నిజాయితీకి పట్టిన దుస్థితిని అందరికీ తెలిసి విదంగా ఆందోళన చేపట్టాలని సూచించారు.

WhatsApp Image 2023-10-13 at 8.20.36 PM Political

నిరుపేద కుటుంబాల‌కు ముఖ్య‌మంత్రి ఆప‌న్న హ‌స్తం….

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సామర్లకోట పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ వ‌ద్ద వివిధ వైద్య అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్‌) నుంచి ఆర్థిక సహాయం కోరుతూ ముఖ్యమంత్రికి వినతులు అందించగా.. త‌ప్ప‌కుండా ఆదుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి భ‌రోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లబ్ధిదారుల అవసరాలకు ఇచ్చే నిమిత్తం కాకినాడ కలెక్టరేట్‌లో 17 మంది బాధితులకు లక్ష రూపాయలు చొప్పున చెక్కులను జిల్లా కలెక్టర్ డా. […]

WhatsApp Image 2023-10-13 at 7.32.29 PM Political

రీ సర్వే ను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం….

జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకంలో భాగంగా చేపట్టిన రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు కోరారు. సర్వే విధుల్లో ఉన్న ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలకు ప్రభుత్వం సమకూర్చిన ట్యాబ్ లను స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… ప్రభుత్వం సమకూర్చిన ట్యాబ్ లను సద్వినియోగం చేసుకొని, సర్వేను మరింత పారదర్శకంగా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. సర్వేలో […]