OIP (10) Political

వై.ఎస్. షర్మిలా రెడ్డి జిల్లాల పర్యటన షెడ్యూల్ కరార్…

ఈ నెల 7వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు APCC చీఫ్ వై.ఎస్. షర్మిలా రెడ్డి జిల్లాల పర్యటన చేయనున్నట్లు తెలిపారు. అందుకు సంబందించి ఈ నెల 7 వ తేదీన సాయంత్రం బాపట్ల నియోజక వర్గాన్ని పర్యటించి బహిరంగ సభకు హాజరు కానున్నట్లు తెలిపారు. తరువాత 8 వ తేదీ ఉదయం 10 గంటలకు తెనాలిలో రచ్చబండ కార్యక్రమాన్నిహాజరు కానున్నట్లు వెళ్లడించారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరు నియోజక వర్గంలో […]

WhatsApp Image 2024-02-06 at 1.44.00 PM Political

వై.ఎస్‌.ఆర్‌.సీ. పార్టీ గోద్రేజ్‌ తాళాలు సిద్దం చేసుకోవాల్సిందే…

ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్నందున చూసి ఓర్వలేకనే తమ అధ్యక్షురాలు వై.ఎస్‌. షర్మిళ పై వై.సీ.పీ. నాయకులు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ… అధికారం అండ చూసుకొని రాష్ట్రాన్ని అడ్డుగోలుగా దోచేస్తున్న వైకాపా నాయకులకు సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తుమ్మలపల్లి వాసు, ధనకోటి, వల్లూరి రామ్మోహన్, కభం రాజబాబు, […]

Parvatha-Poornachandra-Prasad Political

కొత్తపల్లి గ్రామంలో కొత్త సచివాలయాన్ని ప్రారంభం…

కాకినాడ జిల్లాలో శంఖవరం మండలం కొత్తపల్లి గ్రామంలో కొత్త సచివాలయాన్ని నిర్మించారు. కొత్తగా నిర్మించిన సచివాలయా ప్రారంభోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రరంభోత్సవంలో ప్రత్తిపాడు ఎం.ఎల్.ఏ. పర్వత పూర్ణ చంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆయన మొదట ప్రజ్వలన వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వై.సీ.పీ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చావ సచివాలయ వ్యవస్తను ఏర్పాటుచేసి ప్రజల దగ్గరకే పాలనను తీసుకొచ్చారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళి జగన్ మోహన్ రెడ్డినే గెలిపించాలన్నారు. […]

WhatsApp Image 2024-02-06 at 9.00.35 AM Political

గన్నవరం నియోజక వర్గం ఇంఛార్జ్ గా గిడ్డి సత్యనారాయణ…

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంఛార్జ్ గా గిడ్డి సత్యనారాయణను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. సోమవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నియామక పత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కోనసీమ ప్రాంతంలో జనసేన పార్టీకి పట్టున్న నియోజకవర్గం పి. గన్నవరం అని నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. తదనంతరం ఇంచార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణకు […]

WhatsApp Image 2024-02-05 at 3.24.28 PM Political

కాంగ్రెస్ తోనే ప్రజాస్వామ్య పాలన సాద్యం… -ముషిణి రామకృష్ణారావు-

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం బ్రతికి బట్టకడుతుందని ప్రజలు ఆశతో కాంగ్రెస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని రాష్ట్ర కాగ్రెస్ ఉపాధ్యక్షుడు ముషిణి రామకృష్ణారావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయారని ఆయన అన్నారు. కొత్తపేట అసెంబ్లీ నియోజక వర్గంలో గతవారం రోజులుగా ఇంటింటా కాంగ్రెస్ పేరున కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ప్రజలను స్వయంగా కలసి వచ్చే ఎన్నికల్లో తప్పక కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. 2019 ఎన్నికల్లో తాను […]

WhatsApp Image 2024-02-05 at 3.29.05 PM Political

రామచంద్రపురంలో నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో బత్తుల లక్ష్మణరావు…

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి మాత సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరిలో ఇంచార్జ్ బత్తుల లక్ష్మణరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తొలత మహాపురుషుల చిత్రపటాలను పట్టుకుని నాయకులు, కార్యకర్తలు కలిసి జ్యోతిని వెళిగించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్లు కామేశ్వరరావు, భక్తులు చినబాబు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు సద్యరావు, నియోజకవర్గ ట్రజరర్ […]

maxresdefault (5) Political

బీ.సీ. ల సంక్షేమం టీ.డీ.పీ. తో నే సాద్యం…

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలలో ఉన్న శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో తెలుగుదేశం బీ.సీ. ఆత్మీయ సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎం.ఎల్.ఏ. బుచ్చిబాబు హజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బీ.సీ.లకు సంక్షేమంలోను, రాజకీయాల్లోను ప్రధాన్యతను కల్పించింది కేవలం తెలుగు దేశం పార్టీ మాత్రమే అని అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్దికి నందమూరి తారక రామారావు ఎంతగానో కృషి చేసారన్నారు. తదనంతరం […]

WhatsApp Image 2024-02-05 at 8.35.16 AM Political

వై.సీ.పీ. కి బిగ్ షాక్…

కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజక వర్గం యానాదుల కాలనీలో 150 మంది వై.సీ.పీ. పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన ఆది వారం రాత్రి జరిగిన సమావేశంలో వర్మ వారందరికి షాలువాలు కప్పి పార్టీలోకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సీ.ఎం. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఎంతో అమాయకులు బలయ్యారని, రాష్ట్ర ప్రజలంతా ఆయన పాలనకు విసిగాపోయారని అన్నారు. ఇప్పడు ప్రజలంతా ఓటు అనే […]

AA1b8lc5 Political

బి.జె.పి. ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు…

కర్ణాటక రాష్ట్ర సీ.ఎం. సిద్ధరామయ్య ఫిబ్రవరి 16న బడ్జెట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా రామాలయాల పునరుద్ధరణ మరియు అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను హిందూ వ్యతిరేకిగా మరియు రాముడి వ్యతిరేకిగా బి.జె.పి. చిత్రీకరించడాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నస్తుందని రాజకీయ పారీటీలో గుసగుసలు వినపడుతున్నాయి. జనవరి 22న అయోధ్యలో రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానాన్ని ఏ.ఐ.సీ.సీ. అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ తిరస్కరించడంతో […]

OIP (8) Exclusive

కరప మండలంలో పార్క్ ను ప్రారంభించనున్న కన్నబాబు…

మన కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు వై.ఎస్.అర్ కాంగ్రేస్ పార్టి కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు రేపు అనగా 05.02.2024 సోమవారం ఉదయం 09:00 గంటలకు, కరప మండలం, కరప గ్రామంలో ఎం.పీ.డీ.ఓ. కార్యాలయం ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన కురసాల కన్నబాబు పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు. తదనంతరం 10:00 గంటలకు కరప నూతనంగా నిర్మించిన మహాత్మా జ్యోతిరావు పూలే శెట్టిబలిజ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోనున్నారు.