naga4-1549977417 Political

జనసేన-టీ.డీ.పీ తోనే పాయకరావుపేట అభివృద్ధి…!!! -నాగబాబు-

సంఘ సంస్కర్త, మహాకవి గురజాడ అప్పారావు జన్మ స్థలమయిన పాయకరావుపేట నియోజకవర్గంలో దశాబ్దాలుగా డిగ్రీ కాలేజ్ నిర్మాణం కలగానే మిగిలిపోయిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పేర్కొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం కార్యకర్తలతో నాగబాబు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వాలు కనీసం పట్టించుకున్న దాకలాలు లేవన్నారు. లక్షలాది మంది మత్స్యకారులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో రాష్ట్రాన్ని వదిలి  వలసపోతున్నారన్నారు. మత్స్యకారులనుంచి నేవల్ ఆల్టర్నేటివ్ […]

WhatsApp Image 2024-02-08 at 9.36.08 AM Political

పాయకరావుపేట కార్యకర్తలతో నాగబాబు భేటీ…

బుధవారం పాయకరావుపేటలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటించి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కరోనా వైరస్ కంటే వై.సీ.పీ. ప్రమాదకరం అనే స్థితికి రాష్ట్ర ప్రజలు వచ్చారని అన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నసంవత్సరాలయినా గ్రామాల్లో కనీస మౌలిక వసతులైన రోడ్లు, సాగు, తాగునీరు, డ్రైనేజ్ సదుపాయం కల్పించదన్నారు. కరోనా వైరస్ కంటే వై.సీ.పీ. ప్రమాదకరం అనే […]

WhatsApp Image 2024-02-08 at 9.36.09 AM Political

క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు కోటి బీమా సాయం… -పవన్ కళ్యాణ్-

బుధవారం సాయంత్రం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. మొత్తం 20 మంది బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. కోటి బీమా మొత్తాన్ని అందించారు. ఈ సందర్బంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… 6.3 లక్షల మంది క్రియాశీలక సభ్యులు జనసేన పార్టీకి ఉన్నారని అన్నారు. ఇప్పటివరకూ మొత్తం […]

WhatsApp Image 2024-02-08 at 9.36.07 AM Political

జనసేన-టీ.డీ.పీ. ప్రభుత్వంలో సంక్షేమ పథకాలాగవు…

జనసేన-టీడీపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని ముఖ్యమంత్రి జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యన్ అన్నారు. తన వ్యక్తిగత సంపాదననే ప్రజలు కష్టాల్లో ఉంటే పంచే మనస్తత్వం ఉన్నవాడినని ప్రజలు కట్టిన పన్నులు, ప్రజాధనం ఇంకెంత ఉదారంగా అందిస్తామో ప్రజలు అర్ధం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని పథకాలు కచ్చితంగా కొనసాగుతాయన్నారు. ఒక్క పథకం కూడా ఆగదన్నారు. జగన్ ఏ రోజూ […]

OIP (12) Political

కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌పై అరెస్ట్ వారెంట్ కరార్…???

బీ.జే.పీ. నేతల నిరసన చిత్రాన్ని మార్ఫింగ్ చేసినందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు కాంగ్రెస్‌ రాష్ట్ర ఐ.టీ. సెల్‌ హెడ్‌ బీ.ఆర్‌. నాయుడుపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని నగర పోలీసులను ప్రత్యేక కోర్టు ఆదేశించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత ఆందోళనలో పాల్గొన్న కరసేవక్ శ్రీకాంత్ పూజారిని ఇటీవల అరెస్టు చేసినందుకు వ్యతిరేకంగా బీ.జే.పీ. నాయకులు ప్రదర్శనలో పాల్గొన్నారు. బీ.జే.పీ. ప్రదర్శనకారులు ‘నేను కూడా కరసేవక్‌నే’ నన్ను కూడా అరెస్టు చేయండి అని […]

3239045 Political

ఉత్తరాంధ్రలో జనసేనను గెలిపిద్దాం.. -పార్టీ వ్యవహారాల ప్రతినిధి సతీష్ కుమార్-

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మనందరిపై పెట్టిన బాధ్యతకు అనుగుణంగా పని చేసి ఉత్తరాంధ్ర మొత్తంలో జనసేన పార్టీ పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా సమష్టిగా పని చేయాలని ఉత్తరాంధ్ర జనసేన పార్టీ వ్యవహారాల ముఖ్య ప్రతినిధి సుందరపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న ముఖ్య నాయకులు, వివిధ హోదాల్లో పని చేస్తున్న పార్టీ ప్రతినిధులు, జన సైనికులు, వీర […]

WhatsApp Image 2024-02-06 at 6.55.17 PM Trending News

మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యప్త బంద్… -సి.ఐ.టి.యు-

కాకినాడ కచేరిపేటలో ఉన్న సి.ఐ.టి.యు. కార్యాలయంలో ఐ.ఎన్.టి.యు.సి. ఆంద్ర ప్రదేశ్‌ మరియు తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు అధ్యక్షతన కేంద్ర కార్మిక సంఘాల సమ్మహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా బందును జయప్రదం చేయాలని కాకినిడ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జాతీయ ఉపాధ్యక్షులు జి. బేబిరాణి, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు రాజబాబు […]

WhatsApp Image 2024-02-06 at 6.54.05 PM Political

తెలుగుదేశం పార్టీతోనే బీ.సీ. ల ప్రగతి సాధ్యం… -వనమాడి కొండబాబు-

వెనువబడిన కులాలకు అండగా ఉంటానని మాయమాటలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నేడు బీ.సి. లకు వెన్నుపోటు పొడిచి మోసం చేశాడని కాకినాడ సిటీ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ బీ.సీ. ల లక్ష్యంగా తీసుకువచ్చిన 30 పైగా పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశాడని, జగన్ ప్రభుత్వంలో బీ.సీ. లపై అధిక దాడులు ఎక్కువ అయ్యాయని అన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గం స్థానిక దుమ్ములపేట శ్రీరామ్ సెంటర్ నందు […]

WhatsApp Image 2024-02-06 at 6.53.41 PM Political

జిల్లా ఎస్పీకి జనసేన నేతలు ఫిర్యాదు… కారణమిదే…

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మాదేపల్లి శ్రీనివాసరావు పై జనసేన పార్టీ కార్యాలయం వద్ద గుర్తుతెలియని కొందరు వ్యక్తులు కత్తితో పలు మార్లు రెక్కీ నిర్వహించడంతో జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఉదయ్, ఎస్పీతో మాట్లాడుతూ… పిఠాపురంలో జనసేన సీనియర్ నాయకుడు […]

WhatsApp Image 2024-02-06 at 2.14.50 PM Political

టి.డి.ఆర్. బాండ్స్ పేరుతో కాకినాడ లో భూ కుంభకోణం…

కాకినాడలో టి.డి.ఆర్. బాండ్లు భూ కొనుగోళ్లకు వినియోగించరాదని, కేవలం రోడ్ల వెడల్పు చేయటం కాలువల నిర్మాణం కారణంగా భూములు కోల్పోయిన వారికి మాత్రమే ఈ టి.డి.ఆర్. బాండ్లను వినియోగించాలని భారతీయ జనతా పార్టీ పేర్కొంది. ఈ సందర్బంగా బీ.జే.పీ. నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ గృహంలో పత్రిక ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో మీడియా ప్యానలిస్ట్ దువ్వూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ. టి.డి.ఆర్. బాండ్లను మొట్టమొదటిగా మహారాష్ట్ర ప్రభుత్వం బొంబాయిలో ఉపయోగించిందని, తరువాత ఇది ఇతర […]